తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు ఆదివారం అంటేనే పండుగ. కానీ.. ప్రస్త
Human Trafficking: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా మరోసారి వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. అమాయక గిరిజన యువతులను లక్ష్యంగా చేసుకున్న అంతరాష్ట్ర ముఠా, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్న దారుణం బయటపడింది. తాజాగ
March 21, 2026అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా రగులుతున్న యుద్ధ జ్వాలలకు ఫుల్స్టాప్ పెట్టే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఇరాన్పై క
March 21, 2026Hanumantha Rao Chowdary: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి కన్నుమూశారు.. ఆయన వయస్సు 81 సంవత్సరాలు.. ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఆయన ఆరేళ్ల పాటు పనిచేశారు. ఉమ్మడ�
March 21, 2026రంజాన్ వేళ ఇరాన్తో యుద్ధం వేళ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై తమ లక్ష్యం నెరవేరిందని.. యుద్ధం కూడా ముగియబోతోందని ట్రంప్ కీలక సంకేతం ఇచ్చారు. తమ లక్ష్యాలను సాధించేందుకు చాలా దగ్గరగా ఉన్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్�
March 21, 2026Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు ముఖ్యమైన సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది.. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల కాగా, మధ్యాహ�
March 21, 2026ఇరాన్పై యుద్ధానికి మొదటి నుంచి అమెరికాకు సహకరించేందుకు బ్రిటన్ వెనుకంజ వేసింది. ట్రంపే స్వయంగా ఫోన్ చేసి వైమానిక స్థావరాలు అప్పగించాలని అడిగినా కూడా యూకే ప్రభుత్వం నిరాకరించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.
March 21, 2026Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను భక్తి, ఆనందం, సోదరభావంతో ఘనంగా జరుపుకుంటున్నారు. రంజాన్ నెల ముగిసిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ముస్లింలకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఒక నెల పాటు రంజాన్ ఉపవాసం చేసిన అనంతరం, నెలవంక దర్శనం�
March 21, 2026KVS Admissions 2026-27: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (KVs) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ పాఠశాలలు నాణ్యమైన విద్య, సీబీఎస్ఈ సిలబ�
March 21, 2026సొంతంగా వాహనం ఉన్నవారు మరో కొత్త బండి కొనుగోలు చేయాలంటే ఇప్పటివరకు అదనపు భారం పడేది. కానీ ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. రెండో వాహనం కొనుగోలుపై ప్రభుత్వం విధిస్తున్న అదనపు 2 శాతం జీవితకాలపు పన్ను (Life Tax)ను రద్దు చేస్తూ తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం
March 21, 2026Weight Loss Injections Prices Fall: భారతదేశంలో ఊబకాయం, మధుమేహం చికిత్స మరింత అందుబాటులోకి రానుంది. బరువు తగ్గించడానికి ఉపయోగించే సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ల ధరలు భారీగా తగ్గే అవకాశముంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఔషధాల ధరలు సుమారు 70 శాతం వరకు తగ్గవచ్చని అంచనా వేస్తున్�
March 21, 2026దేశ రాజధాని ఢిల్లీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. రెండ్రోజుల క్రితం వరకు ఎండలు మండిపోయాయి. బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయారు.
March 21, 2026Car Plant Fire Accident: దక్షిణ కొరియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కొరియాలోని డేజియన్ నగరంలో ఉన్న కార్ పార్ట్స్ తయారీ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, 59 మంది గాయపడినట్లు అధికారులు వెల
March 21, 2026Travels Bus Caught Fire: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాదాలు ఆగడం లేదు.. విజయనగరం జిల్లా రామభద్రపురం, సాలూరు మధ్య రహదారిపై తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ నుంచి జైపూర్ వెళ్తున్న ఆరంజ్ ట్రావెల్స్�
March 21, 2026హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్లకు చెందిన అత్యంత కీలకమైన ‘డియాగో గార్సియా’ సైనిక స్థావరంపై ఇరాన్ దాడికి ప్రయత్నించిందని ప్రముఖ వార్తా సంస్థ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. అయితే.. ఈ దాడిలో ఆ స్థావరానికి ఎటువంటి నష్టం �
March 21, 2026* ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. చమురు కొరతను అధిగమించడానికి చర్యలు.. 30 రోజులపాటు ఆంక్షల సడలింపు.. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు అమలు.. రెండు వారాల్లో మూడోసారి ఆంక్షలు సడలించిన అమెరికా * త్వరలో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివ�
March 21, 2026ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగకుండా నియంత్రించేందుకు అమెరికా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర మార్గంలో ఉన్న ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేయడానికి 30 రోజుల పాటు అనుమతినిస్తూ (నిషేధం నుంచి మినహాయింపు) ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వుల�
March 21, 2026ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ.6,338 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది. మార్చి 20.. శుక్రవారం నాడు బ్యాంక్ ఈ విషయాన్న�
March 21, 2026