Ragging : సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజీలో ర్యాగిం
Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. సర్పంచ్ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్
November 26, 2025TV Offer: స్మార్ట్ TV కొనాలని చూస్తున్నవారికి అమెజాన్లో మరో భారీ ఆఫర్ లభిస్తోంది. TCL కంపెనీకి చెందిన 139 సెం.మీ (55 అంగుళాల) 4K అల్ట్రా HD గూగుల్ TV TCL 55V6C మోడల్ ప్రస్తుతం రికార్డు స్థాయి తగ్గింపుతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 77,990 ఉన్న ఈ ప్రీమియం 4K TV ప్రస్తుతం అమెజ�
November 26, 2025RSV virus Symptoms: శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు కారణంగా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ (RSV) కేసులు కూడా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ RSV అంటే ఏమిటి? శీతాకాలంలో ఈ కేసులు ఎందుకు పెరుగుతాయి? ఈ ప్రశ�
November 26, 2025Off The Record: ఎమ్మెల్యేలూ…. మీరు మారాలి. పనితీరు మార్చుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ శాసనసభ్యులతో పదే పదే చెబుతున్న మాటలివి. కొందరికి జనరల్గా చెప్పారు. ఇంకొందర్ని ప్రత్యేకంగా పిలిపించి క్లాస్ పీకారు. మీరు మారకుంటే… నేను మారిపోతానని కూడా వ�
November 26, 2025Man Kills Sister: తన సోదరి బాయ్ఫ్రెండ్తో మాట్లాడటాన్ని సహించలేని సోదరుడు, ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్పూర్ జిల్లాలోని ఇటోరా గోటియా గ్రామంలో జరిగింది. బాధితురాలిని నైనా దేవీ(22)గా గుర్తించారు. ఎస్పీ రాజేష్ ద్వివేది ఈ హత్య గ�
November 26, 2025రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు) షేర్లు మరో రికార్డు సృష్టించాయి. నవంబర్ 26 బుధవారం నాడు, RIL షేర్లు 2 శాతం పెరిగి, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బలమైన మార్కెట్ వాటా కలిగిన కంపెనీ స్టాక�
November 26, 2025డీసీసీ నియామకాలు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్లో చిచ్చు పెట్టాయా? నాయకుల మధ్య అసలే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉందా? ముందు నుంచి ప్రచారం జరిగిన వాళ్ళకు కాకుండా… అస్సలు ఎవ్వరూ ఊహించని నాయకులకు ఎలా జిల్లా అధ్యక్ష పదవులు ద�
November 26, 2025గూగుల్ బాటలో రిలయన్స్.. ఏపీలో మరో భారీ పెట్టుబడి.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం హయాంలో వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి.. ఇప్పటికే గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఒక లక్ష 34 వేల కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ను నెలకొల్పుతున్న సంగతి విషయం �
November 26, 2025AP High Court: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆరా తీసింది హైకోర్టు.. అదే సమయంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు హోంశాఖ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఇప్పటివరకు చేప�
November 26, 2025భారత ఆర్మీలో చేరాలనుకునే యువతకు తీపికబురు. ఇకపై ప్రతి సంవత్సరం దాదాపు లక్ష మంది కొత్త అగ్నివీర్ల నియామకం చేపట్టనున్నారు. భారత సైన్యం త్వరలో అగ్నివీర్ల నియామకాన్ని దాదాపు రెట్టింపు చేయనుంది. తదుపరి రిక్రూట్ మెంట్ సైకిల్ లో ప్రారంభించి, ప్�
November 26, 2025Sheikh Hasina: గతేడాది హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అయితే, ఈ అల్లర్లలో పలువురు మరణాలకు కారణమయ్యారని, మానవత్వానికి వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ అంతర్జాతీయ
November 26, 2025AP Liquor Scam: లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురికీ సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. కేసులో ఈ ముగ్గురు కూడా ఏ31, ఏ32, ఏ33గా ఉన్నారు. వీరికి ఏసీబీ కోర్టు గతంలో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆదేశాలను �
November 26, 2025CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో రోడ్ల నిర్మాణం, నిర్వహణలో నాణ్యతే లక్ష్యంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం అమరావతిలో రహదారులు, భవనాల శాఖ (R&B) మరియు ఏపీ లింక్ (AP-Link) పై సమీక్ష నిర్వహించిన ఆయన, రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ �
November 26, 2025Keerthy Suresh: కీర్తి సురేశ్… ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మహానటి సినిమాతో అభిమానుల మనుసులు దోచుకున్న ఈ అందాల భామ తన కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ నెల 28న కీర్తి సురేశ్ కొత్త సినిమా ‘రివాల్వర్ రీటా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ �
November 26, 2025నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఆ మంత్రి తన అసంత్రుప్తిని ఎందుకు వ్యక్తం చేస్తున్నారు… తన లేఖలో ఆ సీనియర్ నేత పేర్కొన్న అంశాలేంటి.. డీసీసీ అధ్యక్షుడి నియామకానికి అన్న నై అంటుంటే.. తమ్ముడు మాత్రం సై అని ఎందుకు అంటున్నారు… డీసీసీ నియా�
November 26, 20252030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించే హక్కులు భారత్ కు దక్కాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం తర్వాత అహ్మదాబాద్ను ఆతిథ్య నగరంగా ప్రకటించారు. 20 సంవత్సరాల విరామం తర్వాత భారతదేశం కామన్�
November 26, 2025Kavitha : తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని వ్యాఖ్యానించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇవాళ ఆమె మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని, ఇంకా నేను ప్రజల్లో తిరగాలన్నారు. నా జనంబాట కార్యక్రమంలో.. మహిళల నుం�
November 26, 2025