Peanut Allergy: “పల్లీలు” యువతి ప్రాణం తీశాయి.. డేట్ కోసం వెళ్లి అనూహ్యంగా మృతి..
- పీనట్ అలర్జీతో యువతి మృతి..
- అమెరికాలో ఘటన..
Peanut Allergy: అమెరికాకు చెందిన 23 ఏళ్ల యువతి అనూహ్యంగా మరణించింది. అలిసన్ పికరింగ్ అనే యువతి ‘‘పీనట్ ఎలర్జీ’’కి గురై చనిపోయింది. రెస్టారెంట్లో అనుకోకుండా వేరుశెనగ తినడంతో ఆమె తీవ్రమైన అస్వస్థతకు గురై మరణించింది. తెలిసిన రెస్టారెంట్లో డేటింగ్కి వెళ్లిన సమయంలో ఆమె ఈ అలర్జీకి గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమెకు తన అలర్జీ గురించి తెలుసు, చాలా సందర్భాల్లో ఆమె తీసుకునే ఆహారంపై కీలక దృష్టి ఉంచుతుందని కుటుంబీలకు తెలిపారు.
Read Also: Sambhal Violence: యోగితో అట్లుంటది.. సంభాల్ హింసకు పాల్పడి వారి నుంచి నష్టపరిహారం..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
తెలిసిన రెస్టారెంట్లో ఎప్పుడూ ఆర్డర్ చేసే వంటకం ‘‘మహి మహి’’ని ఆర్డర్ చేసింది. అయితే, రెస్టారెంట్ ఈ రెసిపీలో మార్పులు చేసిన విషయం ఆమెకు తెలియదు. సాధారణంగా ఎప్పుడు ఆ రెస్టారెంట్కి వెళ్లినా ఇదే ఆహారాన్ని ఆర్డర్ చేస్తుందని అలిసన్ తండ్రి గ్రోవర్ పికరింగ్ చెప్పారు. రెస్టారెంట్ ఈ రెసిపీకి ‘‘పీనట్ సాస్’’ చేర్చడాన్ని రెస్టారెంట్ యాజమాన్యం అలిసన్కి తెలియజేయలేదు. ఆమె కొన్ని ముక్కలు తిన్న వెంటనే ఏదో తేడాగా ఉన్నట్లు గ్రహించిందని గ్రోవర్ చెప్పారు. ఆబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు.
అలిసన్ ‘‘తీవ్రమైన అనాఫిలాక్టిక్ షాక్’’తో బాధపడుతున్నారు. అనాఫిలాక్సిస్ అనేది త్వరగా సంభవించే ప్రాణాంతక అలెర్జీ రియాన్. ఇది అత్యంత తీవ్రమైన రూపం. ఇది వ్యక్తి స్పృహ కోల్పేయేలా చేయడంతో పాటు, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది, శరీర కీలక అవయవాలకు రక్తప్రసరణ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అలిసన్ మరణం కొత్త చర్చకు దారి తీసింది. పుడ్ అలర్జీ అవేర్నెస్ కోసం చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. ఆహార సేవల సంస్థలు తమ సిబ్బందికి ఆహార అలర్జీకి సంబంధించి తగిన శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!