India-Pakistan Tensions: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. సమస్య పరిష్కారం కోసం భద్రతా మండలి కీలక భేటీ..
- భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత..
- నేడు ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి కీలక సమావేశం..
- భారత్- పాకిస్తాన్ మధ్య సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan Tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా ప్రాంతీయ పరిణామాలను ఐక్యరాజ్యసమితికి వివరిస్తాం.. అంతర్జాతీయ సమాజానికి ఖచ్చితమైన వాస్తవాలను అందించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలలో ఈ దౌత్య సమావేశం ముఖ్యమైందని భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడైన పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి తెలిపారు.
Read Also: TTD: వేసవి సెలవుల్లో భక్తులకు టీటీడీ బంపరాఫర్
Also Read
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
- ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
అయితే, భారత్- పాక్ దేశాల మధ్య సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు కీలక సమావేశం ఏర్పాటు చేయబోతుంది. ఈ మీటింగ్ లో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన తమ వాదనలు తెలియజేయనున్నారు. ఇక, పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ తో ఉగ్రవాద సంబంధాలు బయటపడిందని భారత్ ఆరోపించింది. దీంతో దాయాది దేశంతో ఉన్న సింధు జలాలతో పాటు వాణిజ్య ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. పాకిస్తాన్ ప్రపంచ వేదికను దుర్వినియోగం చేయడంతో పాటు భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం వారికి అలవాటుగా మారిందని ఐక్యరాజ్యసమితికి ఇండియా హెచ్చరించింది.
Read Also: Meenakshi : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరోయిన్!
కాగా, భారతదేశం తన దౌత్యపరమైన చర్చల్లో భాగంగా భద్రతా మండలిలోని ఎనిమిది శాశ్వత సభ్య దేశాలను కూడా సంప్రదించింది. పహల్గామ్ దాడి తరువాత, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు అట్టారి- వాఘా సరిహద్దును పూర్తిగా బంద్ చేసింది భారత్. దీనికి ప్రతిస్పందనగా, పాకిస్తాన్ తన గగనతలాన్ని అన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేసింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!