Trump: గాజా యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ సూచన ఇదే!
- గాజా యుద్ధంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ ఫోన్
- వైట్హౌస్లో అడుగుపెట్టేలోపు ముగియాలని ట్రంప్ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ గతేడాది నుంచి యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. ప్రస్తుతం ఇంకా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. తాజాగా ఇదే వ్యవహారంపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కు కీలక సూచన చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని ఇజ్రాయెల్కు పిలుపునిచ్చారు. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్హౌస్లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని నెతన్యాహును ట్రంప్ కోరారు. ఈ విషయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Puja Khedkar: వివాదంగా పూజా ఖేద్కర్ తండ్రి ఎన్నికల నామినేషన్.. కన్ఫ్యూజన్కు కారణమిదే!
Also Read
- Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ బరిలో ఉన్నారు. ఇద్దరూ కూడా పోటాపోటీగా తలపడుతున్నారు. అయితే తాజా సర్వేలో ట్రంప్ వైపే మెజార్టీ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు అధ్యక్ష పీఠం కోసం ట్రంప్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైట్హౌస్లోకి అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజాపై యుద్ధం ముగించాలని నెతన్యాహుకు ట్రంప్ సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: IPL Retention 2025: అత్యధిక ధర బుమ్రాకే.. ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్ ఇదే!
తాజావార్తలు
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!