Pakistan: పాక్ మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి
- పాక్ మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి
- ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాంబు దాడులతో పాకిస్థాన్ దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామున పెషావర్లోని పాకిస్థాన్ పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. రెండు పేలుళ్ల తర్వాత ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. పారా మిలిటరీ ప్రధాన కార్యాలయం గేట్ దగ్గర ఆత్మాహుతి దాడి జరిగినట్లుగా సమాచారం. ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తాను కాల్చుకున్నట్లుగా వర్గాలు చెబుతున్నాయి. పేలుడు తర్వాత భారీ శబ్దం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదులిద్దరూ హతమయ్యారని.. ప్రస్తుతం భద్రతా దళాలు చుట్టుముట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Maoists: 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ.. సారాంశం ఇదే!
Also Read
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్కు వార్నింగ్
- Trump: ఫుట్బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఇదే తరహాలో ఆత్మాహుతి దాడి జరిగింది. అప్పుడు 10 మంది చనిపోయారు. శక్తివంతమైన బాంబ్ కారణంగా అనేక మంది గాయపడ్డారు. ఇక నవంబర్ 11న ఇస్లామాబాద్లోని జిల్లా కోర్టు వెలుపల పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించగా.. 27 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ప్రకటించుకుంది. అయితే తాజా దాడిపై ఎవరూ బాధ్యత వహించలేదు.
ఇది కూడా చదవండి: Usha Vance: పెళ్లి ఉంగరం లేకుండా ఈవెంట్కు హాజరైన ఉషా వాన్స్.. రేకెత్తుతున్న కొత్త పుకార్లు!
Peshawar FC Chowk Main sadar blast pic.twitter.com/VRxzfZqEbP
— Abbas Kham (@Abbaskh68764192) November 24, 2025
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!