Pakistan: ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న బిలావల్ భుట్టో.. తీవ్ర దుమారం..!
- పాకిస్థాన్ లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది..
- పాక్ ఎన్నికల్లో పారదర్శకత కొరవడింది: పీపీపీ చీఫ్..
- నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి: భుట్టో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ గురించి స్పందించారు. క్వెట్టాలో విలేకరుల సమావేశంలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పారదర్శకత కొరవడింది.. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికలు పాకిస్తాన్ చరిత్రలో అతి పెద్ద రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్నారు. రాజకీయ ఏకాభిప్రాయం ద్వారా ఎన్నికల్లో రిగ్గింగ్ పునరావృతమయ్యే సమస్యను ముగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కోరుకోవాలని బిలావల్ భుట్టో సూచించారు.
Read Also: Kalki 2898 AD: రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు… కల్కి కలెక్షన్స్ ఎంతంటే ..?
Also Read
- Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
- Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
ఇక, ఎన్నికల సంస్కరణలను సమర్థించడంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పాత్రను కూడా బిలావల్ భుట్టో జర్దారీ గుర్తించారు. ప్రత్యర్థి పార్టీలు లేదా వ్యక్తిగత రాజకీయ నాయకుల నుంచి అప్పుడప్పుడు అడ్డంకులు ఎదురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల ట్రిబ్యునల్స్లో కొనసాగుతున్న ఎలక్షన్ మోసాల కేసులను ఎత్తి చూపుతూ.. న్యాయమైన ఎన్నికల పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. ఆరోగ్య సంరక్షణలో సింధ్ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా బిలావల్ ప్రశంసించారు.
Read Also: AR Rahman : వారి వల్ల ఉద్వేగానికి లోనయ్యాను.. ఏఆర్ రెహమాన్..
అయితే, క్వెట్టాలో కూడా మెరుగైన వైద్యం, సమాన విద్యను అక్కడి నివాసితులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇదే విధమైన జరుగుతుందని పీపీపీ చీఫ్ బిలావల్ భుట్టో అన్నారు. ఇక, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ యొక్క మేనిఫెస్టోను గుర్తు చేస్తూ.. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) రద్దుపై పార్టీ వైఖరిని పునరుద్ఘాటించారు.. న్యాబ్ పొలిటికల్ ఇంజినీరింగ్, ప్రతీకార వ్యూహాలు, రాజకీయ నాయకుల ప్రతిష్టను దిగజార్చిందని ఆయన విమర్శించారు. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్య ప్రక్రియలను ప్రతికూలంగా ప్రభావితం చేసిందని బిలావల్ భుట్టో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
-
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్కు కీలక సమరం!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
ట్రెండింగ్
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!