AR Rahman : వారి వల్ల ఉద్వేగానికి లోనయ్యాను.. ఏఆర్ రెహమాన్..
- జూన్ 29వ తేదీన చరిత్ర పుటల్లో భారత్ చోటు.
- టీమిండియా క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది.
- ముంబై మైదానంలో తాను స్వరపరిచిన వందేమాతరాన్ని విని ఉద్వేగానికి లోనయ్యాను.
- ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AR Rahman : జూన్ 29వ తేదీన చరిత్ర పుటల్లో భారత్ చోటును సంపాదించుకుంది. టీమిండియా క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. 17 ఏళ్ల తర్వాత మరోసారి టి20 ప్రపంచ కప్ ముద్దాడింది. ఇక కప్ గెలిచాక జూలై 4న ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చిన టీమిండియా కు విశేష అభిమానుల సంద్రోహంతో ఘన స్వాగతం లభించింది. టీమ్ మొత్తం ఓపెన్ టాప్ బస్సు మీద ముంబై రోడ్ల వెంబడి వాంఖడే మైదానానికి చేరుకున్నారు. అక్కడ లక్షలాది మంది అభిమానులు వారి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా అభిమానులు కూడా టీమ్ మొత్తానికి ముక్తకంఠంతో స్వాగతం పలికి సంబరాలు చేసుకున్నారు.
Mount Etna Volcano: పేలిన భారీ అగ్నిపర్వతం.. బూడిదమయమైన ఇటలీలోని విమానాశ్రయం..
Also Read
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ఈ సందర్భాన్ని పునస్కరించుకొని తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తాను భావోద్వేగానికి లోనైనట్లుగా తాను చేసిన పోస్టు ద్వారా వివరించాడు. ముంబైలోని వాంఖడే మైదానానికి టీం ఇండియా చేరినప్పుడు.. అక్కడ వందేమాతరం పాటను ప్లే చేయగా విరాట్ కోహ్లీ తోపాటు టీం సభ్యులు, అలాగే స్టేడియంలోని మొత్తం ప్రజలందరూ వందేమాతరం పాటను ఒక్కసారిగా పెద్దగా పాడడంతో విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారని తెలిపారు. అయితే తాను పాడిన పాటను ఇలా అందరూ స్వరపరచడం తనకు ఎంతో భావోద్వేగాన్ని గురిచేసిందని తెలిపారు. తను ఈ పాటను 1997లో స్వరపరిచినట్లు తెలుపుతూ.. ఈ పాటను తాను ఎప్పుడూ విన్నా కానీ భావోద్వేగానికి గురవుతున్నానని చెప్పుకొచ్చాడు. ఈ పాట కంపోజ్ చేసి 27 సంవత్సరాలు గడుస్తున్నా కానీ జాతీయ గీతం సంబంధించిన పాట కాబట్టి.. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్ లోనే ఉంటుంది. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!