Pakistan: భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని వణుకుతున్న పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan fears India may conduct another surgical strike: జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పూంచ్ ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన 5 మంది సిబ్బంది వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో వచ్చే నెలలో భారత్ నిర్వహిస్తున్న జీ-20 సమావేశం ముందు భయోత్పాతాన్ని రేపేందుకు ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. పాకిస్తాన్ లోని పలువురు మాజీ అధికారులు, దౌత్యవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Pakistan: పరువు కోసం పాక్ ఆర్మీ ప్రగల్భాలు.. భారత్పై దాడి చేయగలమంటూ బెదిరింపు..
Also Read
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
- Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
తాజాగా పాక్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. భారత్ మరోసారి పాకిస్తాన్ పై సర్జికల్ దాడి నిర్వహించే అవకాశం ఉందని భయపడుతున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్గా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేయగలదని పాకిస్థాన్ భయపడుతోందని అన్నారు. ప్రస్తుతం పాక్ ప్రజలు భారతదేశం మరోసారి సర్జికల్ స్ట్రైక్ లేదా వైమానికి దాడుల గురించి మాట్లాడుతున్నారని.. అయితే ఈ ఏడాది భారత్ జీ-20, SCO సమావేశాలకు అధ్యక్షత వహిస్తోందని, ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ పై దాడులు చేయకపోవచ్చని, కానీ వచ్చే ఏడాది ఎన్నికల సమయంలో భారతదేశం దాడులు చేసే అవకాశం ఉందని అబ్దుల్ బాసిత్ అన్నారు.
పూంచ్ ఉగ్రదాడి గురించి కూడా బాసిత్ మాట్లాడుతూ.. ముజాహిదీన్ లేదా ఎవరైనా సరే, వారు సైనికులను లక్ష్యంగా చేసుకున్నారని, పౌరులను కాదని చెప్పారు. మీరు ఉద్యమం చేస్తుంటే.. సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటారని, పౌరులను కాదని, అంతర్జాతీయ చట్టం దీనికి అనుమతిస్తుందని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!