Donald Trump: పరిపాలనను జో బైడెన్ కష్టతరంగా మారుస్తున్నాడు..
- జో బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలతో పరిపాలన కష్టతరంగా మారనుంది..
- గ్రీన్ న్యూ స్కామ్, ఇతర రకాలుగా డబ్బును బైడెన్ సర్కార్ వృథా చేస్తుంది..
- తాను అధికారంలోకి రాగానే వాటిని తొలగిస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ తన చివరి సమయంలో తీసుకుంటున్న అధికారిక నిర్ణయాలతో పరిపాలనను, అధికార బదిలీని కష్టతరం చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తాను అధికారం తీసుకోవడానికి ముందే ఎన్ని కష్టతరమైన మార్పులు సాధ్యమో అన్నీ చేస్తున్నారని విమర్శించారు. న్యాయవ్యవస్థలో ఇలా జరగడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అర్థంలేని పరిపాలనా ఉత్తర్వులు ఇచ్చి గ్రీన్ న్యూ స్కామ్, ఇతర రకాలుగా డబ్బును వృథా చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. ఈ ఉత్తర్వులతో అమెరికా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. తాను అధికారంలోకి రాగానే వాటిని తొలగిస్తానని హామీ ఇచ్చారు. తన పాలనలో యూఎస్ ను మరింత శక్తివంతమైన దేశంగా నిలబెడతానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Read Also: Formula E Car Race Case : కేటీఆర్కు హైకోర్టులో ఎదురు దెబ్బ.. దూకుడు పెంచిన ఏసీబీ
Also Read
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
అయితే, తాము ఇప్పటికే రూపొందించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ ద్వారా ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. ఇక, యూఎస్ తీర ప్రాంతంలో చమురు, సహజ వాయువు కోసం చేసే డ్రిల్లింగ్ను జో బైడెన్ నిషేధించాడు.. ఒరెగాన్, మెక్సికో, కాలిఫోర్నియా మొదలైన ప్రదేశాల్లో 625 మిలియన్ ఎకరాల తీర ప్రాంతంలో ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్లు చేపట్టకుండా తగిన చర్యలు తీసుకుంటాం.. దేశీయ ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహిస్తామని ప్రమాణస్వీకారం చేయడానికి కొద్ది రోజుల డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేశాడు.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!