Iran: ఇజ్రాయిల్ నౌకను సీజ్ చేసిన ఇరాన్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య తీవ్ర టెన్షన్ తలెత్తింది. ఇజ్రాయిల్పై ఇరాన్ 24 గంటల్లో ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సిరియా డమాస్కస్లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి టాప్ ఇరాన్ మిలిటరీ కమాండర్తో పాటు ఆరుగురు కీలక సైనికాధికారులను హతమార్చింది. అయితే, ఈ దాడికి ఇజ్రాయిల్ బాధ్యత ప్రకటించుకోలేదు. ఈ దాడి తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత, ఆ ప్రాంతంలోని ఇతర దేశాలను కూడా రిస్క్లో పడేశాయి.
Read Also: Raj Thackeray: ప్రధాని మోడీ లేకుంటే “రామమందిరం” నిర్మితమయ్యేదే కాదు..
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
ఇదిలా ఉంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం ఇజ్రాయిల్కి సంబంధించిన ఓ నౌకను స్వాధీనం చేసుకున్నాయి. ‘‘గల్ఫ్లోని జియోనిస్ట్ పాలనకు (ఇజ్రాయెల్) సంబంధించిన” కంటైనర్ షిప్ను స్వాధీనం చేసుకున్నట్లు’’ ఇరాన్ స్టేట్ మీడియా నివేదించింది. MCS ఏరీస్ అనే కంటైనర్ షిప్ను సెపా (గార్డ్స్) నేవీ స్పెషల్ ఫోర్సెస్ హెలిబోర్న్ ఆపరేషన్ చేయడం ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఆపరేష్ హార్ముజ్ జలసంధి సమీపంలో జరిగిందని, ఇప్పుడు ఆ ఓడ ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు మళ్లించబడిందని తెలిపింది.
ఇప్పటికే రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధం మొదలవుతుందో అని మధ్యప్రాచ్యంతో పాటు ప్రపంచం మొత్తం బయపడుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ నౌకను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఎలాంటి దాడిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. దక్షిణ గాజాలో ఉన్న ఇజ్రాయిల్ బలగాలను వెనక్కి రప్పించడమే కాకుండా ఇరాన్ దాడిని తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది ఇజ్రాయిల్. మరోవైపు అమెరికా ఇజ్రాయిల్కి సహాయం కోసం యుద్ధనౌకల్ని పంపించింది.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!