Iran: ఇజ్రాయిల్ నౌకను సీజ్ చేసిన ఇరాన్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య తీవ్ర టెన్షన్ తలెత్తింది. ఇజ్రాయిల్పై ఇరాన్ 24 గంటల్లో ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సిరియా డమాస్కస్లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి టాప్ ఇరాన్ మిలిటరీ కమాండర్తో పాటు ఆరుగురు కీలక సైనికాధికారులను హతమార్చింది. అయితే, ఈ దాడికి ఇజ్రాయిల్ బాధ్యత ప్రకటించుకోలేదు. ఈ దాడి తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత, ఆ ప్రాంతంలోని ఇతర దేశాలను కూడా రిస్క్లో పడేశాయి.
Read Also: Raj Thackeray: ప్రధాని మోడీ లేకుంటే “రామమందిరం” నిర్మితమయ్యేదే కాదు..
Also Read
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- Tata Chemicals: టాటా కెమికల్స్కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
- US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
ఇదిలా ఉంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం ఇజ్రాయిల్కి సంబంధించిన ఓ నౌకను స్వాధీనం చేసుకున్నాయి. ‘‘గల్ఫ్లోని జియోనిస్ట్ పాలనకు (ఇజ్రాయెల్) సంబంధించిన” కంటైనర్ షిప్ను స్వాధీనం చేసుకున్నట్లు’’ ఇరాన్ స్టేట్ మీడియా నివేదించింది. MCS ఏరీస్ అనే కంటైనర్ షిప్ను సెపా (గార్డ్స్) నేవీ స్పెషల్ ఫోర్సెస్ హెలిబోర్న్ ఆపరేషన్ చేయడం ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఆపరేష్ హార్ముజ్ జలసంధి సమీపంలో జరిగిందని, ఇప్పుడు ఆ ఓడ ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు మళ్లించబడిందని తెలిపింది.
ఇప్పటికే రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధం మొదలవుతుందో అని మధ్యప్రాచ్యంతో పాటు ప్రపంచం మొత్తం బయపడుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ నౌకను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఎలాంటి దాడిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. దక్షిణ గాజాలో ఉన్న ఇజ్రాయిల్ బలగాలను వెనక్కి రప్పించడమే కాకుండా ఇరాన్ దాడిని తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది ఇజ్రాయిల్. మరోవైపు అమెరికా ఇజ్రాయిల్కి సహాయం కోసం యుద్ధనౌకల్ని పంపించింది.
తాజావార్తలు
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
-
Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
-
Jaishankar in Kyiv: రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
-
OTR: స్థానిక సమరం.. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో గుబులు..
-
Janmashtami 2026 Fasting Rules: కృష్ణ జన్మాష్టమి 2026.. ఉపవాసం నుంచి నిశీథి పూజ వరకు పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!