Iran-Israel: ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇప్పటివరకు స్పందించని మిత్ర దేశాలు
- ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు
- ఇప్పటివరకు స్పందించని మిత్ర దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్పై గత వారం రోజులుగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ కీలక కమాండర్ల సహా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. తాజాగా అగ్ర రాజ్యం అమెరికా కూడా రంగంలోకి దిగుతోంది. ఇంత జరుగుతున్నా ఇరాన్ మిత్ర దేశాలు ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: YS Jagan: షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ జగన్ రియాక్షన్.. ఏమన్నారంటే?
Also Read
బాగ్దాద్ నుంచి బీరూట్ వరకు ఇప్పటి వరకు ఫోన్ చేయకపోవడం ఇరాన్ నేతలు నిర్ఘంతపోతున్నారు. లెబనాన్లో హిజ్బుల్లా, పాలస్తీనాలో హమాస్, యెమెన్లో హౌతీలు, ఇరాక్లో షియా మిలీషియాలు కూడా స్పందించలేదు. ఇంకోవైపు అమెరికా కూడా రంగంలోకి దిగుతుంటే.. కనీసం ఖండించిన పాపాన పోలేదు.
ఇది కూడా చదవండి: #UBS : ‘ఉస్తాద్’తో శ్రీ లీల బర్త్ డే సెలబ్రేషన్స్.. పిక్ వైరల్!
నాలుగు దశాబ్దాలకు పైగా ఇరాన్ పశ్చిమాసియాలో ప్రాక్సీ శక్తుల కూటమిని నిర్మించింది. అమెరికా, ఇజ్రాయెల్ ప్రభావాన్ని తిప్పికొట్టడానికి ఈ శక్తిని ఇరాన్ ఏర్పాటు చేసింది. ప్రత్యక్ష ఘర్షణ నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఈ కూటమిని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ప్రాక్సీలు నిశ్శబద్దంగా ఉన్నాయి. వారం రోజులుగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నా.. కనీసం ఫోన్ చేసిన దాఖలే లేవు. మిత్ర దేశాల నుంచి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం ఇరాన్ ఒక్కటే ఒంటరిగానే పోరాడుతోంది. ఇక భారతదేశం కూడా మిత్ర దేశంగా ఉంది. పదేళ్ల పాటు ఇరాన్తో సంబంధాలు పెట్టుకుంది. ప్రస్తుతం భారత్ కూడా స్పందించలేదు. ఇజ్రాయెల్ దాడులను ఖండించలేదు. కారణం.. రెండు దేశాలతోనూ భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ మౌనంగా ఉంది.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!