Iran-Israel: ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇప్పటివరకు స్పందించని మిత్ర దేశాలు
- ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు
- ఇప్పటివరకు స్పందించని మిత్ర దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్పై గత వారం రోజులుగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ కీలక కమాండర్ల సహా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. తాజాగా అగ్ర రాజ్యం అమెరికా కూడా రంగంలోకి దిగుతోంది. ఇంత జరుగుతున్నా ఇరాన్ మిత్ర దేశాలు ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: YS Jagan: షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ జగన్ రియాక్షన్.. ఏమన్నారంటే?
Also Read
బాగ్దాద్ నుంచి బీరూట్ వరకు ఇప్పటి వరకు ఫోన్ చేయకపోవడం ఇరాన్ నేతలు నిర్ఘంతపోతున్నారు. లెబనాన్లో హిజ్బుల్లా, పాలస్తీనాలో హమాస్, యెమెన్లో హౌతీలు, ఇరాక్లో షియా మిలీషియాలు కూడా స్పందించలేదు. ఇంకోవైపు అమెరికా కూడా రంగంలోకి దిగుతుంటే.. కనీసం ఖండించిన పాపాన పోలేదు.
ఇది కూడా చదవండి: #UBS : ‘ఉస్తాద్’తో శ్రీ లీల బర్త్ డే సెలబ్రేషన్స్.. పిక్ వైరల్!
నాలుగు దశాబ్దాలకు పైగా ఇరాన్ పశ్చిమాసియాలో ప్రాక్సీ శక్తుల కూటమిని నిర్మించింది. అమెరికా, ఇజ్రాయెల్ ప్రభావాన్ని తిప్పికొట్టడానికి ఈ శక్తిని ఇరాన్ ఏర్పాటు చేసింది. ప్రత్యక్ష ఘర్షణ నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఈ కూటమిని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ప్రాక్సీలు నిశ్శబద్దంగా ఉన్నాయి. వారం రోజులుగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నా.. కనీసం ఫోన్ చేసిన దాఖలే లేవు. మిత్ర దేశాల నుంచి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం ఇరాన్ ఒక్కటే ఒంటరిగానే పోరాడుతోంది. ఇక భారతదేశం కూడా మిత్ర దేశంగా ఉంది. పదేళ్ల పాటు ఇరాన్తో సంబంధాలు పెట్టుకుంది. ప్రస్తుతం భారత్ కూడా స్పందించలేదు. ఇజ్రాయెల్ దాడులను ఖండించలేదు. కారణం.. రెండు దేశాలతోనూ భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ మౌనంగా ఉంది.
తాజావార్తలు
-
UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
-
DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
-
Mani Ratnam: సెట్స్పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!