UK: గురుద్వారా వద్ద భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్తాన్ వేర్పాటువాదులు.. స్పందించిన యూకే మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. యూకేలో భారత రాయబారిగా ఉన్న విక్రమ్ దొరైస్వామిని గ్లాస్గో గురుద్వాలోకి వెళ్లకుండా ఖలిస్తానీ వేర్పాటువాదులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై భారతదేశం, యూకేకి తన ఆందోళన తెలియజేసింది. ఈ విషయాన్ని యూకే ప్రభుత్వం కూడా సీరియస్గా పరిగణిస్తోంది. దొరైస్వామిని గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ఆందోళన కలిగిస్తోందని యూకే మంత్రి మేరి ట్రెవెల్యన్ శనివారం అన్నారు. యూకేలోని అన్ని ప్రార్థనా మందిరాలు అందరికీ అందుబాటులో ఉండాలని అన్నారు.
Read Also: Vande Bharat Trains: ఇకపై 14 నిమిషాల్లోనే వందేభారత్ రైళ్లు శుభ్రం..
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
గ్లాస్గో గురుద్వారా కమిటీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన భారత రాయబారి దొరైస్వామినొ కొందరు ఖలిస్తాని మద్దతుదారులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కొంత వాగ్వాదం జరిగింది. గురుద్వారా సిబ్బందిని కూడా వారు బెదిరించారు. అయితే ఎలాంటి అల్లరి జరగకుండా దొరైస్వామి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఒకరు రాయబారి కారు డోర్ ని బలవంతంగా తీసేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు స్కాట్లాండ్ పోలీసులు తెలిపారు. తమకు గ్లాస్గో ఆల్బర్ట్ డ్రైవ్ ప్రాంతంలో జరిగిన ఆందోళన గురించి సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 1.05 గంటలకు సమాచారం అందిందని దీనిపై విచారణ కొనసాగుతోందని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!