Modi-Trump: వాణిజ్యంపై కొలిక్కిరాని 5వ రౌండ్ చర్చలు.. దగ్గరపడుతున్న డెడ్లైన్!
- భారత్-అమెరికా మధ్య అసంపూర్తిగా చర్చలు
- వాణిజ్యంపై కొలిక్కిరాని 5వ రౌండ్ చర్చలు
- దగ్గరపడుతున్న ట్రంప్ డెడ్లైన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా జరిగిన ఐదో రౌండ్ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. ఆగస్టు 1 వరకు ట్రంప్ గడువు విధించారు. అమెరికా విధించిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. అయినా కూడా ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం ముగింపునకు రాలేదు. ఇంకా తీవ్ర సందిగ్ధం నెలకొంది.
ఇది కూడా చదవండి: Lok sabha: ఆపరేషన్ సిందూర్పై చర్చకు అనుమతి.. ఎన్ని గంటలంటే..!
Also Read
- Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
- Bahamas Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
ఏప్రిల్ 2న ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు పెంచేశారు. అయితే దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో 90 రోజుల పాటు వాయిదా వేశారు. అయినా చర్చలు అసంపూర్తిగా మిగలడంతో తిరిగి ఆగస్టు 1 వరకు పొడిగించారు. ఇక భారత్-అమెరికా మధ్య చర్చలు నడుస్తున్నాయి. తాజాగా జరిగిన ఐదో రౌండ్ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. అయితే మార్కెట్ యాక్సెస్ కోసం అమెరికా కొత్త డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.
ఇది కూడా చదవండి: CBSE: సీబీఎస్ఈ పాఠశాలల్లో కొత్త నిబంధనలు.. ఆదేశాలు జారీ
అమెరికా వ్యవసాయం, పాడి పరిశ్రమపై రాయితీలు కోరుతుంటే.. భారతదేశం అదనంగా 26 శాతం సుంకాలను తొలగించాలని కోరుతోంది. ఉక్కు (50%), అల్యూమినియం, ఆటోమొబైల్స్ (25%) పై సుంకాలను తగ్గించాలని ఒత్తిడి చేస్తోంది. వస్త్రాలు, తోలు, రత్నాలు మరియు ఆభరణాలు, ప్లాస్టిక్లు మరియు అరటిపండ్లు మరియు నూనెగింజలు వంటి వ్యవసాయ వస్తువుల వంటి శ్రమతో కూడిన రంగాలకు కూడా సుంకం రాయితీలను భారత్ కోరుతోంది. అమెరికా పారిశ్రామిక వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్లు, పెట్రోకెమికల్స్, పాల ఉత్పత్తులు, ఆపిల్లు, చెట్ల గింజలు మరియు జన్యుపరంగా మార్పు చెందిన పంటలపై అమెరికా సుంకాలను కోరుతోంది. వీటిపై చర్చలు కొలిక్కి రాక సందిగ్ధం నెలకొంది.
తాజావార్తలు
-
Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
-
KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!