Nigeria: మాజీ ప్రియుడి హత్యకు ప్రియురాలి కుట్ర.. విషపూరితమైన సూప్ తాగి ఐదుగురు మృతి
- మాజీ ప్రియడి హత్యకు ప్రియురాలి కుట్ర
- విషపూరితమైన సూప్ తాగి ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితంలో చాలా మంది యవసులో ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు. కలిసి తిరుగుతుంటారు. విడిపోతుంటారు. ఇలా కామన్గా జరిగిపోతూ ఉంటాయి. కొందరు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. మరికొందరు మనస్పర్థలు వచ్చి మధ్యలోనే విడిపోతుంటారు. ఎవరిదారి వారు చూసుకుంటారు. కొందరైతే పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. కసి తీర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తుంటారు. ఇలానే ఓ ప్రియురాలి.. మాజీ ప్రియుడి హత్యకు కుట్ర చేసింది. ఇంకేముంది.. సూప్లో విషం కలిపి ఇచ్చింది. ఇదేమీ తెలియని ఆ వ్యక్తి.. తన నలుగురి స్నేహితులతో షేర్ చేసుకున్నాడు. అది తిన్నకాసేపటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రియురాలి.. మాజీ ప్రియుడికి స్పాట్ పెడితే.. అతడితో పాటు అన్యంపుణ్యం ఎరుగని మరో నలుగురి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఈ దారుణ ఘటన నైజీరియాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. లైంగిక దాడిని ఎదిరించినందుకు ఏడేళ్ల బాలుడు హత్య
Also Read
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
నైజీరియాలోని ఎడో స్టేట్లోని ఓ ఇంట్లో సూప్ తాగి ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. ప్రతీకారం తీర్చుకోవాలని ఓ అమ్మాయి తన మాజీ ప్రియుడు తినాల్సిన సూప్లో విషం కలిపింది. ఆమె మాజీ ప్రియుడు తన నలుగురు స్నేహితులతో సూప్ను పంచుకున్నాడు. సూప్ తాగి ఐదుగురు చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 16 ఏళ్ల ఐషా సులేమాన్గా గుర్తించిన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు బంధాన్ని తెంచుకున్నందుకే ఆమె ఈ హత్యకు కుట్ర పన్నినట్లు తేల్చారు.
ఇది కూడా చదవండి: TB Disease: ప్రమాదకరంగా మారుతున్న ఈ అంటు వ్యాధి.. ప్రతి ఏడాది లక్షల్లో మృత్యువాత
స్థానిక పోలీసుల ప్రకారం.. మృతులు ఇమ్మాన్యుయేల్ ఎలోగీ (19), అడా శామ్యూల్ (16), సోదరులు శామ్యూల్, జెఫ్రీ అయెగ్వాలో, నూరుదీన్గా గుర్తించారు. ఈ నలుగు ఇమ్మాన్యుయేల్ నివాసంలో చనిపోయారు. వివిధ గదుల్లో శవాలుగా పడి ఉన్నట్లు గుర్తించారు. కొందరు మంచం మీద.. ఇంకొందరు ఇతరులు గదిలో చనిపోయారు. ఇమ్మాన్యుయేల్ తండ్రి ఎలోజీ ఎజెకిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 16ఏళ్ల ఐషా సులేమాన్ను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
తాజావార్తలు
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!