Covid New Variant: కోవిడ్ కొత్త రూపం.. భారత్కు ముప్పు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్.. రెండేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించింది. లక్షల్లో ప్రాణాలను బలి తీసుకున్న ఈ వైరస్ కొత్త రూపం దాల్చి మళ్లీ విజృంభించేందుకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఓమిక్రాన్ వెరియంట్ ఉత్పవరివరతనమైన బీఏ 2.86 లేదా పిరోలా రూపంలో కోవిడ్ 19 బ్రిటన్లో వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని ప్రభావం భారత్పై కూడా పడనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కొత్త వెరియంట్ వల్ల తీవ్ర స్థాయిలో ప్రమాదం ఉండకపోవచ్చు కానీ.. ఈ వ్యాధి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
Also Read: Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును కాల్చి చంపాలి.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
- Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
- Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
కోవిడ్-19 సోకిన వారిలో రుచి రుచి, వాసన కోల్పోవడం ప్రధాన లక్షణం. అయితే ఈ కొత్త వెరియంట్ బీఏ 2.86 లేదా పిరోలా సోకిన వారిలో అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, ముక్క కారటం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, దీని ప్రభావం ముందుగా ముఖంపై పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కళ్లలో మంట, చర్మంపై దుద్దుర్లు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. బీఏ 2.86 లేదా పిరోలా రూపంలో ఓమిక్రాన్ వెరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది.
Also Read: Alia Bhatt: రణ్బీర్ ఆలియాను వేధిస్తున్నాడా?.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
దీంతో ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు టీకాల ప్రచారాన్ని యూకే ప్రభుత్వం ముమ్మరం చేసింది. ముఖ్యంగా వృద్దులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై యూకే హెల్త్ సెక్యూరిటీ దృష్టి పెట్టింది. కరోనా టీకా, బూస్టర్ డోస్ తీసుకోని వారు వెంటనే ఈ తీసకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడకుండ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, రద్ది ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనూ మాస్క్ ధరించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ బీఏ 2.86 కేసులు గత జూలైలో కనిపించాయి.
తాజావార్తలు
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!