India-Afghanistan: బలపడుతున్న భారత్-ఆప్ఘని బంధం.. ఢిల్లీలో తాలిబన్ దౌత్యవేత్త నియామకానికి ఏర్పాట్లు
- బలపడుతున్న భారత్-ఆప్ఘని బంధం
- ఢిల్లీలో తాలిబన్ దౌత్యవేత్త నియామకానికి ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఆప్ఘనిస్థాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తా భారత్లో పర్యటించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య బంధం స్ట్రాంగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి తాలిబన్ దౌత్యవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఎలాంటి నియామకాలు జరగలేదు. తాజాగా బంధం బలపడటంతో దౌత్తవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దౌత్యవేత్తను నియమిస్తే భారత్లో తొలి నియామకం ఇదే కానుంది.
ఇది కూడా చదవండి: Chevella Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దాదాపు 20 మంది మృతి
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
ఈనెలలో తొలి దౌత్యవేత్తను నియమిస్తుండగా.. రెండో దౌత్యవేత్త నియామకం డిసెంబర్లో లేదా జనవరి ప్రారంభంలో నియమించే అవకాశం ఉంది. తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించకపోయినా.. నిరంతరం మానవతా, వైద్య సాయం అందించేందుకు ముందుకొచ్చింది. జమ్మూకాశ్మీర్పై భారతదేశ సార్వభౌమాధికారానికి తాలిబన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Kash Patel: ఆమె దేశభక్తురాలు.. జెట్లో వెళ్తే తప్పేంటి? సమర్థించుకున్న ఎఫ్బీఐ చీఫ్
త్వరలోనే రెండు దేశాల మధ్య దౌత్య కార్యక్రమాలు పునరుద్ధరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే 16 టన్నులకు పైగా యాంటీ-వెక్టర్-బోర్న్ డిసీజ్ మందులను భారత్ విరాళంగా ఇవ్వడాన్ని తాలిబన్ ప్రతినిధి స్వాగతించారు. అవసరమైన సాయం అందించేందుకు భారత్ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని తెలిపారు.
ఈ మధ్య పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఆప్ఘనిస్థాన్లోని టీటీపీ శివరాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామాబాద్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఇటీవల శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యాయి.
ఇది కూడా చదవండి: Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో తెలుసా..
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..