India-Afghanistan: బలపడుతున్న భారత్-ఆప్ఘని బంధం.. ఢిల్లీలో తాలిబన్ దౌత్యవేత్త నియామకానికి ఏర్పాట్లు
- బలపడుతున్న భారత్-ఆప్ఘని బంధం
- ఢిల్లీలో తాలిబన్ దౌత్యవేత్త నియామకానికి ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఆప్ఘనిస్థాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తా భారత్లో పర్యటించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య బంధం స్ట్రాంగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి తాలిబన్ దౌత్యవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఎలాంటి నియామకాలు జరగలేదు. తాజాగా బంధం బలపడటంతో దౌత్తవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దౌత్యవేత్తను నియమిస్తే భారత్లో తొలి నియామకం ఇదే కానుంది.
ఇది కూడా చదవండి: Chevella Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దాదాపు 20 మంది మృతి
Also Read
- Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్లలో పేలుళ్లు.. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
ఈనెలలో తొలి దౌత్యవేత్తను నియమిస్తుండగా.. రెండో దౌత్యవేత్త నియామకం డిసెంబర్లో లేదా జనవరి ప్రారంభంలో నియమించే అవకాశం ఉంది. తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించకపోయినా.. నిరంతరం మానవతా, వైద్య సాయం అందించేందుకు ముందుకొచ్చింది. జమ్మూకాశ్మీర్పై భారతదేశ సార్వభౌమాధికారానికి తాలిబన్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Kash Patel: ఆమె దేశభక్తురాలు.. జెట్లో వెళ్తే తప్పేంటి? సమర్థించుకున్న ఎఫ్బీఐ చీఫ్
త్వరలోనే రెండు దేశాల మధ్య దౌత్య కార్యక్రమాలు పునరుద్ధరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే 16 టన్నులకు పైగా యాంటీ-వెక్టర్-బోర్న్ డిసీజ్ మందులను భారత్ విరాళంగా ఇవ్వడాన్ని తాలిబన్ ప్రతినిధి స్వాగతించారు. అవసరమైన సాయం అందించేందుకు భారత్ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని తెలిపారు.
ఈ మధ్య పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఆప్ఘనిస్థాన్లోని టీటీపీ శివరాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామాబాద్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఇటీవల శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యాయి.
ఇది కూడా చదవండి: Hail Lashes : వామ్మో.. క్రికెట్ బాల్ సైజులో వడగళ్ల వాన.. ఎక్కడో తెలుసా..
తాజావార్తలు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
-
Jani Master: శేఖర్ మాస్టర్తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!