Chevella Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దాదాపు 20 మంది మృతి
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
- ఆర్టీసీ బస్సు- టిప్పర్ లారీ ఢీ, దాదాపు 20 మంది మృతి..
- 20 మందికి తీవ్ర గాయాలు, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chevella Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టడంతో దాదాపు 20 మంది స్పాట్ లోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ గురించి తెలిసన వెంటనే రెస్క్యూ టీమ్ సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
Read Also: Bihar Elections: గురువారమే తొలి విడత పోలింగ్.. అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచారం
Also Read
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
అయితే, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. లారీ అతీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో టిప్పర్ లోని కంకర మొత్తం బస్సులో పడింది. దీంతో కంకర కింద మృతదేహాలు కూరుకుపోయినట్లు తెలుస్తుంది. ఇక, వికారాబాద్- చేవెళ్ల మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనా స్థలానికి అంబులెన్స్ లు కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాగా, మీర్జగూడ దగ్గర ప్రమాదంలో చనిపోయిన 10 మంది మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి ట్రాఫిక్ పోలీస్ వాహనంలో తరలించినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!