Chevella Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దాదాపు 20 మంది మృతి
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
- ఆర్టీసీ బస్సు- టిప్పర్ లారీ ఢీ, దాదాపు 20 మంది మృతి..
- 20 మందికి తీవ్ర గాయాలు, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chevella Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టడంతో దాదాపు 20 మంది స్పాట్ లోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని చేవెళ్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ గురించి తెలిసన వెంటనే రెస్క్యూ టీమ్ సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
Read Also: Bihar Elections: గురువారమే తొలి విడత పోలింగ్.. అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచారం
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
అయితే, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. లారీ అతీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో టిప్పర్ లోని కంకర మొత్తం బస్సులో పడింది. దీంతో కంకర కింద మృతదేహాలు కూరుకుపోయినట్లు తెలుస్తుంది. ఇక, వికారాబాద్- చేవెళ్ల మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనా స్థలానికి అంబులెన్స్ లు కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాగా, మీర్జగూడ దగ్గర ప్రమాదంలో చనిపోయిన 10 మంది మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి ట్రాఫిక్ పోలీస్ వాహనంలో తరలించినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?