Viral: గాల్లో విమానం… చక్కెర్లు కొట్టిన గుర్రం.. క్షమాపణలు చెప్పిన ఎయిర్ లైన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral: సాధారణంగా మనం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి జంతువులను రవాణా చేస్తుంటాము. అందుకు వీలైతే రోడ్డు మార్గాన్ని, లేకుంటే సముద్ర మార్గాన్ని, కొన్ని సందర్భాలలో వాయు మార్గాన్ని కూడా వినియోస్తుంటాం. అయితే రోడ్డు, నీటి మార్గంలో జంతువులను రవాణా చేయడం కొంచం సువుగానే ఉంటుంది. కానీ విమానంలో జంతువులను రవాణా చేసే సందర్భం లో చిన్న తేడా జరిగిన ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఇలా విమానంలో బోనుల్లో ఉంచిన జంతువులు బోను నుండి బయటకు వచ్చి కలకలం సృష్టించ్చిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా మరోసారి వెలుగు చూసింది. ఈ ఘటన ఎయిర్ అట్లాంటా ఐస్లాండిక్ కు చెందిన బోయింగ్ విమానంలో చోటుచేసుకుంది.
Read also:Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే.. కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారు..
Also Read
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
వివరాలలోకి వెళ్తే.. ఇటీవల న్యూయార్క్లోని జేఎఫ్కే నుంచి బెల్జియం కు బోయింగ్ 747 విమానం బయలుదేరింది. కాగా దానిలో ఒక గుర్రాన్ని కూడా రవాణా చేసేందుకు విమానంలో ఓ బోనులో ఉంచారు.అయితే విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత బోను నుంచి గుర్రం తప్పించుకుని బయటకు వచ్చింది. యథేచ్ఛగా విమానం లోపలే అటు ఇటు తిరగడం మొదలు పెట్టింది. దీనితో ఒక్కసారిగా విమానంలో ప్రయాణికులతో పాటుగా సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో సిబ్బంది హుటాహుటీన గుర్రం బయటకు వచ్చిన విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు.
Read also:Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే.. కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారు..
ఈ నేపథ్యంలో సంస్థ మాట్లాడుతూ.. గుర్రం బోను నుండి బయటకు రావడం వల్ల టెన్షన్ పడ్డామని.. విమానం బరువు ఎక్కువగా ఉండడంతో 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్ సముద్రంలో డంప్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. అలానే గుర్రం కారణంగా న్యూయార్క్ లో అత్యవసరంగా విమానం ల్యాండ్ చేశామని.. అనంతరం విమానాశ్రయ సిబ్బంది గుర్రాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారని . ఈ క్రమంలోనే గుర్రానికి గాయాలైయ్యాయని తెలిపారు. దీంతో విమానం తిరుగు ప్రయాణం ఆలస్యం కావడంతో ప్రయాణికులకు ఆ విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!