Viral: గాల్లో విమానం… చక్కెర్లు కొట్టిన గుర్రం.. క్షమాపణలు చెప్పిన ఎయిర్ లైన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral: సాధారణంగా మనం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి జంతువులను రవాణా చేస్తుంటాము. అందుకు వీలైతే రోడ్డు మార్గాన్ని, లేకుంటే సముద్ర మార్గాన్ని, కొన్ని సందర్భాలలో వాయు మార్గాన్ని కూడా వినియోస్తుంటాం. అయితే రోడ్డు, నీటి మార్గంలో జంతువులను రవాణా చేయడం కొంచం సువుగానే ఉంటుంది. కానీ విమానంలో జంతువులను రవాణా చేసే సందర్భం లో చిన్న తేడా జరిగిన ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఇలా విమానంలో బోనుల్లో ఉంచిన జంతువులు బోను నుండి బయటకు వచ్చి కలకలం సృష్టించ్చిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా మరోసారి వెలుగు చూసింది. ఈ ఘటన ఎయిర్ అట్లాంటా ఐస్లాండిక్ కు చెందిన బోయింగ్ విమానంలో చోటుచేసుకుంది.
Read also:Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే.. కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారు..
Also Read
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
- Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
వివరాలలోకి వెళ్తే.. ఇటీవల న్యూయార్క్లోని జేఎఫ్కే నుంచి బెల్జియం కు బోయింగ్ 747 విమానం బయలుదేరింది. కాగా దానిలో ఒక గుర్రాన్ని కూడా రవాణా చేసేందుకు విమానంలో ఓ బోనులో ఉంచారు.అయితే విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత బోను నుంచి గుర్రం తప్పించుకుని బయటకు వచ్చింది. యథేచ్ఛగా విమానం లోపలే అటు ఇటు తిరగడం మొదలు పెట్టింది. దీనితో ఒక్కసారిగా విమానంలో ప్రయాణికులతో పాటుగా సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో సిబ్బంది హుటాహుటీన గుర్రం బయటకు వచ్చిన విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు.
Read also:Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే.. కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారు..
ఈ నేపథ్యంలో సంస్థ మాట్లాడుతూ.. గుర్రం బోను నుండి బయటకు రావడం వల్ల టెన్షన్ పడ్డామని.. విమానం బరువు ఎక్కువగా ఉండడంతో 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్ సముద్రంలో డంప్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. అలానే గుర్రం కారణంగా న్యూయార్క్ లో అత్యవసరంగా విమానం ల్యాండ్ చేశామని.. అనంతరం విమానాశ్రయ సిబ్బంది గుర్రాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారని . ఈ క్రమంలోనే గుర్రానికి గాయాలైయ్యాయని తెలిపారు. దీంతో విమానం తిరుగు ప్రయాణం ఆలస్యం కావడంతో ప్రయాణికులకు ఆ విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
తాజావార్తలు
-
UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
-
CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!