Pakistan: పాక్లో ఎన్కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి
- పాక్లో ఎన్కౌంటర్
- ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది.
ఇది కూడా చదవండి: US: భారతీయ స్కాలర్ బాదర్ ఖాన్కు ఊరట.. బహిష్కరణను అడ్డుకున్న కోర్టు
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు గురువారం నిఘా ఆధారిత ఆపరేషన్ నిర్వహించినట్లు సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తీవ్రమైన ఎదురుకాల్పుల్లో దళాలను ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ హస్నైన్ అక్తర్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అక్తర్ చాలా ధైర్యవంతుడని.. సాహసోపేతమైన చర్యలకు అక్తర్ చాలా ప్రసిద్ధి చెందిన వాడని సైన్యం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: KTR : తెలంగాణ పరిశ్రమల అంశంపై కేటీఆర్ విమర్శలు
2021లో ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ల రాజ్యం వచ్చిన దగ్గర నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు బలూచిస్తాన్ సరిహద్దు ప్రావిన్సులో ఉగ్రవాద చర్యలు ఎక్కువయ్యాయి. దీంతో పాక్ దళాలు.. భీకరమైన తీవ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం జనవరి, 2025 నుంచి ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. అయితే ఈ ఉగ్రవాదులు.. అమాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని పాక్ సైన్యం ఆరోపించింది.
ఇది కూడా చదవండి: IPL 2025: ఐపీఎల్ 2025 విజేత ఎవరు?.. గ్రోక్ సమాధానం ఇదే!
తాజావార్తలు
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!