Terrible Incident: భద్రాద్రి మహిళ మిస్సింగ్ కేసు విషాదాంతం.. 20 ముక్కలు చేసి పొలంలో..
- స్వాతిని హత్య చేసి 20 ముక్కలు చేసిన నిందితుడు..
- పంట పొలాల్లో దాచిపెట్టిన నిందితు..
- దంపతుల ఆత్మహత్య కేసులో కొత్త ట్రిస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrible Inciden: సింగరేణిలో ఉద్యోగం అంటే ఆ దంపతులు నమ్మారు. ఉద్యోగం వస్తే హ్యాపీగా బతికేయొచ్చు అనుకున్నారు. వడ్డీకి లక్షల్లో డబ్బు తీసుకుని మరో మహిళలకు, ఓ వ్యక్తికి ఇచ్చారు. అంతే అటు ఉద్యోగం రాక, ఇటు డబ్బులు లేక తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చిన మరో వ్యక్తి, మహిళకు మధ్య డబ్బుల వ్యవహారంలో విభేదాలు మొదలయ్యాయి. దీంతో విసుగు చెందిన వ్యక్తి మహిళను కిరాతకంగా హతమార్చాడు. చివరకు ఆమెను 20 ముక్కలు చేసి ఓ మూట పడేసి పంట పొలాల్లో పడేశాడు. మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్న పోలీసులే షాకింగ్ గురి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో సంచలనంగా మారింది.
Read also: KA : కిరణ్ అబ్బవరం ‘క’ మలయాళం రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
అసలు ఏం జరిగిందంటే..
జూలూరుపాడు మండలానికి చెందిన పార్వతి, రత్న కుమార్ అనే దంపతుల వద్ద ఖమ్మం జిల్లాకు చెందిన కొమ్ముగూడెంకు చెందిన వీరభద్రం, స్వాతి ఇద్దరు కలిసి 16 లక్షలు తీసుకున్నారు. సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగం రాకపోవడంతో నెల నెల వడ్డీ పెరుగుతూ వచ్చింది. దీంతో రత్నకుమార్, పార్వతి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్వాతి, మృతి చెందిన రత్నకుమార్ కుటుంబానికి డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈనేపథ్యంలో స్వాతి, ప్రియుడు వీరభద్రం మధ్య విభేదాలు మొదలయ్యాయి. రూ. 16 లక్షలు వ్యవహారం స్వాతి ఎక్కడ పోలీసులకు తన గురించి ఫిర్యాదు చేస్తుందో అని వీరభద్రం భయపడ్డాడు. మాయమాటలు చెప్పి స్వాతికి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా హతమార్చాడు. స్వాతిని ఎవరూ గుర్తుపట్టలేనంతగా 20 ముక్కలు చేశాడు వీరభద్రం.
Read also: Harish Rao: ప్రశ్నించే గొంతును నిర్బంధాలతో అణిచివేయలేరు..
ముక్కలుగా చేసిన స్వాతిని ఒక మూటలో వేసి.. పక్కనే వున్న పొలంలో పడేసి ఏమీ తెలియనట్లు వీరభద్రం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే స్వాతి మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న భద్రాది పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఓ రైతు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పంట పొలాల వద్దకు వెళ్లిన పోలీసులు షాకింగ్ కు గురయ్యారు. ఒక మూటలో ముక్కలుగా వున్న మహిళ మృత దేహాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆ మూటను ఆసుపత్రికి తరలించి పరిశీలించగా అందులో వున్న ముక్కలైన మృతదేహం స్వాతిది అని గుర్తించారు. గత కొద్దిరోజులుగా స్వాతి అనే మహిళ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేసున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను ఇలా ముక్కలు చేసింది వీరభద్రం అని గుర్తించారు. వీరభద్రంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pushpa 2 : చివర్లో టెన్షన్ పెడుతున్న పుష్పరాజ్?
తాజావార్తలు
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..