Cyber Fraud: టికెట్ డబ్బులు రీఫండ్ చేయాలనుకుంటే.. రూ. 5 లక్షలు గోవిందా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: మహారాష్ట్ర థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి తన పర్యటనకు సంబంధించిన టికెట్ క్యాన్సలేషన్ తర్వాత రీఫండ్ కోసం గూగుల్ సెర్చ్ చేశారు. అయితే ఆ తరువాత దాదాపుగా రూ. 5 లక్షలు సైబర్ మోసంలో కోల్పోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బాధితుడు, అతని స్నేహితుడు కెన్యాలోని మొసాంబా నగారాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే దీని కోసం కెన్యా రాజధాని నైరోబీ నుంచి రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 29, మే 5కు రానుపోను టికెట్లు బుక్ చేసుకున్నాడు. దీని కోసం రూ. 1.46 లక్షలను చెల్లించాడు. అయితే తన ప్రయాణ షెడ్యూల్ మారడంతో టికెట్లను క్యాన్సల్ చేసుకుని, రీఫండ్ పొందాలనుకున్నాడని, అందుకోసం సదరు ఎయిర్ లైన్స్ కు సంబంధించిన వెబ్సైట్ లో ఏప్రిల్ 11న ఓ ఫాం ఫిల్ చేశాడు.
Read Also: India: పాకిస్తాన్లో దాక్కున్న 23 మంది ఉగ్రవాదులపై వారెంట్లు జారీ..
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఇదిలా ఉంటే ఎయిర్ లైన్స్ నుంచి మరింత సహాయం పొందేందుకు ఎయిర్లైన్ హెల్ప్లైన్ కోసం గూగుల్ సెర్చ్ చేశాడు. అందులో ఉన్న నెంబర్ నిజంగా ఎయిర్ లైన్స్ దే అని భావించిన బాధితుడు, అటునుంచి చెప్పిన విధంగా ఓ యాప్ ను తన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఆ తరువాత తన ఖాతా నుంచి రూ. 4.8 లక్షలను దొంగిలించినట్లు గుర్తించాడు. ప్రస్తుతం బాధిత వ్యక్తి మంగళవారం చితల్సర్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణ కోనసాగుతోందని, ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!