Love Couple Suicide: కదులుతున్న రైలు నుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్య
- ప్రేమ జంట ఆత్మహత్య
- కదులుతున్న రైలు నుంచి దూకి జంట
- మధ్యప్రదేశ్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. కదులుతున్న రైలు నుంచి దూకి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు నుంచి దూకిన తర్వాత యువకుడి మృతదేహం పిల్లర్లో ఇరుక్కుపోగా, బాలిక మృతదేహం నదిలో తేలింది. విషయం వెలుగులోకి రావడంతో ఛతర్పూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతి చెందిన యువకుడు ఉత్తరప్రదేశ్కు చెందినవాడని తెలుస్తోంది. ప్రస్తుతం బాలిక వివరాలు తెలియరాలేదు.
READ MORE: Jani Master: జైలు నుంచి ఇంటికి.. జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
పోలీసుల సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్పాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చపదాన్ గ్రామ సమీపంలో చంబల్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రేమ జంట ధసన్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దూకుతున్నప్పుడు.. యువకుడు వంతెనను ఢీకొట్టాడు. అక్కడికక్కడే మరణించాడు. అతని శరీరం వంతెన స్తంభానికి వేలాడుతూ ఉంది. యువతి రైలు నుంచి దూకగా, ఆమె మృతదేహం ధసన్ నదిలో తేలింది.
READ MORE: Pushpa 2 The Rule:టాలీవుడ్లో పుష్ప 2 మరో రికార్డు
పోలీసులు ఏం చెప్పారు?
నౌగావ్ ఎస్డిఓపి చంచలేష్ మర్క్రామ్ కేసు గురించి సమాచారం ఇచ్చారు. మరణించిన యువకుడు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లా వాసి అని తెలిపారు. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎవరు? అనే సమాచారం తెలియరాలేదని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే.. ఈ కేసు ఓ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపిస్తున్నా పోలీసులు మాత్రం ప్రతి కోణంలోనూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
తాజావార్తలు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!