Boyfriend Cheating: నమ్మి బాయ్ ప్రెండ్ తో వెళ్తే.. స్నేహితులతో కలిసి అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Story: రోజురోజుకూ మానవత్వం మంటగలుస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ఆడవాళ్లను చూస్తే చాలు.. కామాంధులు అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. ప్రేమ పేరుతో అత్యాచారానికి ఒడిగడుతున్నారు. నమ్మి వచ్చిన ప్రేయసిపై అఘ్యాయిత్యం చేసి రాక్షసంగా ఆమెను కోరిక తీర్చుకున్న ఘటన సంచలనంగా మారింది. ఓ మైనర్ బాలికపై ఆమె ప్రియుడు, అతని స్నేహితులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఎవరికి చెప్పుకోవాలో తెలియక దాదాపు ఏడాది పాటు తనలో తాను నరకం అనుభవించింది. ఈ ఘటన కేరళలోని అదూర్లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
Read also: Harish Shankar: ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి బ్రేక్? ‘రైడ్’తో రెడీ?
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
అదూర్లో సుమేష్ అనే యువకుడు 17ఏళ్ల బాలికపై కన్నుపడింది. ఆమెను ఎలాగైన ప్రేమపేరుతో వంచించి తన కామాన్ని తీర్చుకోవాలని అనుకున్నాడు. సుమేష్ తో పాటు అతని స్నేహితులు కూడా తోడయ్యారు. దీంతో పథకం ప్రకారం ఆబాలికను సుమేష్ ప్రేమలో దించాడు. ఆమెను ఓచోటుకు రావాలని కోరాడు. దీంతో సుమేష్ ను నమ్మిన ఆ బాలిక అతనితో వెళ్లింది. అయితే సుమేష్, తన ప్రెండ్స్ వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒకరి తరువాత ఒకరు ఆమెపై కామ కోరికను తీర్చుకున్నారు. కాళ్లు పట్టుకుని వదలాలని వేడుకున్నా కనికరం లేకుండా ఆమెపై పడి మృగాళ్ల ప్రవర్తించారు. సుమేష్ కాపాడు అంటున్నా తన స్నేహితులను ఒక్కొరిని ఆమె పై అత్యాచారానికి వుసిగొల్పాడు. దీంతో ఆబాలిక ఏం చేయలేక పోయింది. మృగాళ్ల కోరికలను బలైంది. నమ్మి వచ్చిన ప్రేమికుడి చేతిలో మోసపోయింది. ఈ వ్యవహారం ఎవరికి చెప్పకూడదని చెప్తే చంపేస్తామని ఆ బాలికను వారు బెదిరించి ఇంటి దగ్గర వదిలేసారు. అంతే కాకుండా గత సంవత్సరం డిసెంబర్ లో ఈ ఘటన జరగగా ఇప్పటి వరకు ఆ బాలికను లైంగికంగా వేధిస్తూనే సుమేష్, తన స్నేహితులు సామూహిక అత్యాచారం చేస్తూ వచ్చారు. దీంతో విసిగి పోయాన ఆ బాలిక ఇంట్లో వున్న తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది.
Read also: Snake Bite: పాము కాటుకు చికిత్స త్వరగా అందడం లేదు.. ఏటా 60వేల మంది మృతి
వెంటనే బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడితో పాటు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 17 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రియుడు సుమేష్ (19), అతని స్నేహితులు శక్తి (18), అనుప్ (22), అభిజీత్ (20), అరవింద్ (28)లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే బాలిక వాంగ్మూలం నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం పంపించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సామూహిక అత్యాచారం సహా నాలుగు కేసులు నమోదు చేశారు పోలీసులు. గతేడాది డిసెంబర్లో తొలి అత్యాచారం జరిగిందని బాధితురాలు తెలిపిందని పోలీసులు అన్నారు. తన ప్రియుడి స్నేహితుడు శక్తి తనపై అత్యాచారం చేశాడని ఆమె మొదట ఆరోపించింది. ఆ తర్వాత యువతి సన్నిహితుడైన అనూప్ కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న అనూప్, అభిజీత్, అరవింద్ అనే యువకులు తనను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జులై మొదటి వారంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Naga Chaitanya: ఒకేసారి ఇద్దరు హిట్ డైరెక్టర్స్ తో అక్కినేని హీరో…
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్మీ 17C 5G భారత్ లో విడుదలకు రెడీ.. BISలో కనిపించిన బడ్జెట్ ఫోన్, 6000mAh బ్యాటరీ
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
ట్రెండింగ్
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!