Crime News: పండుగ పూట దారుణం.. టపాసులు కాల్చొద్దు అన్నాడని హత్య చేసిన మైనర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: పండుగ పూట దారుణం చోటుచేసుకొంది. టపాసుల విషయంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తిని ముగ్గు మైనర్లు కలిసి హత్య చేసిన ఘటన ముంబైలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. శివాజీ నగర్ లోని గోవండిలో ముగ్గురు మైనర్లు ఉదయం నుంచి టపాసులు పేలుస్తూనే ఉన్నారు. సీసాలో బాంబ్ లు పెట్టి కాలుస్తుండడంతో సీసా పెంకులు రోడ్డు మొత్తం పడుతున్నాయి. ఇక ఇది చూసిన ఒక 21 ఏళ్ల వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. టపాసులు అలా కాల్చొద్దు అని చెప్పడంతో మైనర్లు వినలేదు.. అతడితో గొడవకు దిగారు. ఇలా మాటామాటా పెరిగి వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది.
ఇక ఆ కోపంతో ముగ్గురు మైనర్లలో ఒక కుర్రాడు చేతిలో ఉన్న చాకుతో సదురు వ్యక్తి మెడపై దారుణంగా పొడిచిపొడిచి చంపి పరారయ్యాడు. మిగతా మైనర్లు కూడా ఆ దారుణాన్ని చూసి పారిపోయారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ముగ్గురు మైనర్లు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!