Crime News: పండుగ పూట దారుణం.. టపాసులు కాల్చొద్దు అన్నాడని హత్య చేసిన మైనర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: పండుగ పూట దారుణం చోటుచేసుకొంది. టపాసుల విషయంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తిని ముగ్గు మైనర్లు కలిసి హత్య చేసిన ఘటన ముంబైలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. శివాజీ నగర్ లోని గోవండిలో ముగ్గురు మైనర్లు ఉదయం నుంచి టపాసులు పేలుస్తూనే ఉన్నారు. సీసాలో బాంబ్ లు పెట్టి కాలుస్తుండడంతో సీసా పెంకులు రోడ్డు మొత్తం పడుతున్నాయి. ఇక ఇది చూసిన ఒక 21 ఏళ్ల వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. టపాసులు అలా కాల్చొద్దు అని చెప్పడంతో మైనర్లు వినలేదు.. అతడితో గొడవకు దిగారు. ఇలా మాటామాటా పెరిగి వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది.
ఇక ఆ కోపంతో ముగ్గురు మైనర్లలో ఒక కుర్రాడు చేతిలో ఉన్న చాకుతో సదురు వ్యక్తి మెడపై దారుణంగా పొడిచిపొడిచి చంపి పరారయ్యాడు. మిగతా మైనర్లు కూడా ఆ దారుణాన్ని చూసి పారిపోయారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ముగ్గురు మైనర్లు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
-
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!