Ganesh Chaturdhi: వినాయకాయ చవితి వ్రత కథ విశేషాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూ పండగల్లో వినాయక చవితి కూడా ఒకటి. ఈ పండుగకి నెల ముందు నుండే సందడి మొదలవుతుంది. గణేష్ చందాలతో చిన్న పిల్లలు, యువకులు హడావిడి చేస్తుంటారు. ఇక పండగ రోజు వచ్చిందంటే డీజే పెట్టి మారుమోగిస్తారు. అసలు గణేష్ చరితుర్థి వెనకున్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:Ganesh Chaturdhi: వినాయకుని విగ్రహాలు మట్టితో చెయ్యడానికి గల కారణాలు
Also Read
- Chanakya Niti: జీవితంలో గెలవాలంటే 'చాణక్యుడి' ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
- Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
- Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
- Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
ఒకానొక సమయంలో గజాసురుడు అనే శివ భక్తుడు ఉండే వాడు. అతను శివుడు కోసం గోర తప్పస్సుని చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన బోళాశంకరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా అతడు నువ్వు ఎప్పుడు నాతోనే తోనే ఉండాలి అందుకే నా కడుపులో నువ్వు నివాసం ఉండు స్వామి అని కోరుకుంటాడు. శివుడు సరేనని ఆ భక్తుడి కడుపులో ఉంటాడు. ఇది ఏ మాత్రం ఇష్టం లేని పార్వతి తన భర్త కోసం విష్ణువుని శరణు కోరగా విష్ణువు శివుడిని ఆ భక్తుడి కడుపునుండి బయటకి వచ్చేలా చేస్తాడు.
Read also:Mahadev Gambling App: ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు.. దుబాయ్లో పెళ్లికి హాజరైన బాలీవుడ్ ప్రముఖులు
ఇది తెలుసుకున్న పార్వతి తన భర్త అయినటువంటి శివుడు వచ్చేసరికి ముస్తాబై ఉండాలని స్నానానికి వెళ్తూ తాను స్నానం కోసం తెచ్చుకున్న నలుగుపిండి తో ఒక బొమ్మని చేస్తుంది . ఆ బొమ్మ ఎంతో ముందుగా ఉంటుంది. దీనితో పార్వతి దేవి తన తండ్రి ఇచ్చిన వరం ఉపయోగించి ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది. ఆ తరువాత తాను స్నానానికి వెళ్తూ తాను ప్రాణం పోసిన బాలుడిని కాపలా పెట్టి ఎవరు వచ్చిన లోపలి పంపొద్దని చెప్పి స్నానానికి వెళ్తుంది. ఇంతలో శివుడు రాగ ఆ బాలుడు లోనికి పోనివ్వకుండా అడ్డుకుంటాడు.
Read also:INDIA Bloc: ఇండియా కూటమి భోపాల్ ర్యాలీ రద్దు.. అందుకే రద్దు చేసుకుందన్న బీజేపీ
శివుడు ఎంత నచ్చ చెప్పాలని చూసిన వినడు దీనితో శివునికి కోపం వచ్చి ఆ బాలుడి తలను త్రిసూలంతో ఖండిస్తాడు. పార్వతి తాను ప్రాణంపోసిన తన కొడుకని చంపినందుకు శివుడి పైన కోప్పడుతుంది. తన కొడుకుని బ్రతికించాల్సిందే అని పట్టుపడుతుంది. దీనితో శివుడు నందిని పిలిచి ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుని చనిపోయిన వాళ్ళ తలని తీసుకు రమ్మని చెప్తాడు. కాసేపటికి నంది ఓ ఏనుగు తలను తెచ్చి ఉత్తరం వైపు తలపెట్టి ఎవరు చనిపోలేదు. కేవలం ఈ ఏనుగు మాత్రమే చనిపోయి ఉంది అని ఆ ఏనుగు తలని శివునికి ఇవ్వగా.. శివుడు ఆ తలని చనిపోయిన బాలుడికి పెట్టి బ్రతికిస్తాడు. అలా మనకి వినాయకుడు ఆవిర్భవించాడు.
తాజావార్తలు
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..