ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇప్పటి వరకు ఫోల్డబుల్ ఫోన్ లను మార్కెట్ కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. త్వరలో కంపెనీ ట్రై-ఫోల్డ్ ఫోన్ను అంటే సామ్ సంగ్ గెలాక్సీ ట్రై ఫోల్డ్ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనితో పాటు మరో రెండు ప్రొడక్టులను కూడా ఆవిష్కరిస్తుంది. Sammobile నివేదిక ప్రకారం, Samsung నవంబర్ 29, 2025న దక్షిణ కొరియాలో ఓ ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో Samsung […]
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చింది. ఆగస్టు నెలలో రూ. 1.86 లక్షల కోట్లు వసూల్ అయ్యాయి. జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలం కంటే 6.5 శాతం ఎక్కువ. ఆగస్టు 2024లో రూ. 1.75 లక్షల కోట్లు వసూల్ అయ్యాయి. మరోవైపు, గత నెల గురించి మాట్లాడుకుంటే, జూలై 2025లో, జీఎస్టీ వసూళ్ల నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ. 1.96 లక్షల కోట్లు […]
ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడం.. ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. తాజాగా బీహార్లోని ముంగేర్ జిల్లాలోని తారాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన నాలుగు నెలలకే కొత్తగా పెళ్లైన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని మహ్పూర్ నివాసి జితేంద్ర తంతి కుమార్తె మౌసమ్గా గుర్తించారు. భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు బలవంతం చేశారని మృతురాలి కుటుంబం ఆరోపించింది. […]
ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతంటి విధ్వంసం జరుగుతుందో ఇలీవలి జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే తెలిసిపోతుంది. నిన్న ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది మరువకముందే ఆఫ్రికన్ దేశమైన సూడాన్లో ప్రకృతి ఉగ్ర రూపందాల్చింది. సూడాన్ లో కొండచరియలు విరిగిపడి 1,000 మంది మరణించారని సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్/ఆర్మీ తెలిపింది. ఈ కొండచరియ పశ్చిమ సూడాన్లోని మర్రా పర్వత ప్రాంతంలోని ఒక గ్రామాన్ని పూర్తిగా నాశనం చేసింది. గ్రామంలో ఒక్కరు మాత్రమే […]
కుటుంబ వివాదం కేసులో లక్నో హైకోర్టు బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. భార్య బాగా సంపాదిస్తే, ఆమె భర్త నుంచి భరణం పొందలేరని కోర్టు స్పష్టంగా చెప్పింది. భర్త ప్రతి నెలా భార్యకు భరణం కోసం రూ. 15,000 చెల్లించాలని కుటుంబ కోర్టు ఆదేశించిన ఉత్తర్వును హైకోర్టు లక్నో బెంచ్ కొట్టివేసింది. భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు రూ. 1.75 లక్షలు సంపాదిస్తాడు. భార్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు రూ. 73 వేల జీతం పొందుతుంది. […]
బ్యాంకు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఇదే మంచి ఛాన్స్. వందల్లో కాదు ఏకంగా వేలల్లో బ్యాంకు జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆఫీసర్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 13,217 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో (RRBలు) ఈ పోస్టులు భర్తీకానున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 21 వరకు ఆన్ లైన్ విధానంలో […]
ఓ మహిళ తప్పిపోయిన తన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తోంది. ఇంతలో సోషల్ మీడియాలో ఓ రీల్ చూసి షాక్ కు గురైంది. 7 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తి కోసం వెతికినా ఆచూకి లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే వ్యక్తి అకస్మాత్తుగా రీల్స్ లో ఓ మహిళతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2018 నుంచి కనిపించకుండా పోయిన […]
భారీగ పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతున్నాయి. అంతకంతకు పెరుగుతూ దడపుట్టిస్తున్నాయి. నేడు మరోసారి గోల్డ్ ధరలు భగ్గుమన్నాయి. ఒక్కరోజులోనే తులం గోల్డ్ ధర రూ. 930 పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,588, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,705 వద్ద ట్రేడ్ అవుతోంది. […]
వినియోగదారులకు గుడ్ న్యూస్. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) ఈరోజు నుంచి వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరను 51.50 రూపాయలు తగ్గించాయి. సవరణ తర్వాత, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రూ. 1,580 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. అయితే, 14.2 కిలోల గృహోపకరణాల ఎల్పిజి సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదని కంపెనీలు తెలిపాయి. తాజా నెలవారీ సవరణ తర్వాత ధరల తగ్గింపు దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించింది. Also Read:PM […]
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. సెప్టెంబర్ లో సగం రోజులు అంటే 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ ను రిలీజ్ చేసేంది. సెప్టెంబర్ 2025లో, భారతదేశం అంతటా ప్రాంతీయ పండుగలు, రాష్ట్ర ఉత్సవాలు, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులు మూసిఉండనున్నాయి. ఆర్బిఐ ప్రకారం, నెలలో రెండవ నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు బ్యాంకులు మూసివేయబడతాయి. కానీ వినియోగదారులు డిజిటల్ లావాదేవీల ద్వారా ఆర్థిక సేవలను నిర్వహించుకోవచ్చు. సెలవు […]