-
iQOO 15 Apex: iQOO 15 Apex లాంచ్.. 2K AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్
iQOO కంపెనీ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ iQOO 15కి కొత్త కలర్ ఆప్షన్ Apexను భారతదేశంలో ఏప్రిల్ 1, 2026న విడుదల చేసింది. ఇది కేవలం కొత్త డిజైన్ వేరియంట్ మాత్రమే. హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ మాత్రం అదే పాత iQOO 15 మోడల్తో సమానంగా ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్ చైనాలో “Lingyun” కలర్గా ఇప్పటికే అందుబాటులో ఉంది. భారతదేశంలో ఇది Amazon ద్వారా అందుబాటులో ఉంటుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, ఫ్లాగ్షిప్ పనితీరు కోరుకునే యూజర్లకు బాగా […] -
Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు
వాహనదారులకు షెల్ ఇండియా బిగ్ షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా పెంచింది. బెంగళూరులో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.7.41 మేర పెరిగాయి. ఫలితంగా, ఇప్పుడు రెగ్యులర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.119.85 కాగా, ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.129.85గా ఉంది. ఇరాన్ సంఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ధరలు పెంచినట్లు వర్గాలు తెలిపాయి. Also Read:Alwar Bride: పెళ్లైన నెలకే ఖిచిడీలో ఫినాయిల్ కలిపి అత్తకు […] -
Alwar Bride: పెళ్లైన నెలకే ఖిచిడీలో ఫినాయిల్ కలిపి అత్తకు పెట్టిన కొత్త కోడలు.. నగదు, నగలతో పరార్
రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో జరిగిన దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లి అయి ఒక నెల కూడా తిరగకముందే కొత్త కోడలు అత్తకు ఫినాయిల్ కలిపిన ఖిచిడీ పెట్టింది. ఖిచిడీ తిన్న తర్వాత అత్త అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇదే అదునుగా భావించిన కోడలు ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగలు, నగదుతో పారిపోయింది. ఈ కేసులో బ్రైడ్ రేఖా కౌర్ (అలియాస్ సిమ్రన్ కౌర్) ప్రధాన నిందితురాలుగా గుర్తించారు. […] -
IPL 2026: ఐపీఎల్ పాస్ లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ పై.. ఈడీ కి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్
ఐపీఎల్ పాస్ లు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఈడీ కి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలు.. ఐఐపీఎల్ టికెట్లు, పాస్ లు బ్లాక్ మార్కెట్ వైపు మళ్లించారని.. కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. గత 10 ఏళ్లలో దాదాపు 600 కోట్ల వరకు అవినీతి జరిగిందని.. HCA ఖాతాలు, లావాదేవీలను పరిశీలించాలని కోరింది. Also Read:Minister Narayana: మూడు ముక్కలాట ముగిసింది.. 2028 ఆగస్టుకి అమరావతిని […] -
Redmi A7 Pro: 6,000mAh బ్యాటరీ, 6.9-అంగుళాల డిస్ప్లేతో.. రెడ్మీ A7 ప్రో విడుదల
షియోమి అధికారికంగా రెడ్మి A7 ప్రోను విడుదల చేసింది. ఈ ఫోన్లో కంపెనీ హార్డ్వేర్ అప్గ్రేడ్లపై దృష్టి సారించింది. వీటిలో పెద్ద బ్యాటరీ, అధిక రిఫ్రెష్-రేట్ డిస్ప్లే, షియోమి హైపర్ఓఎస్ 3 ఇంటిగ్రేషన్ వంటివి ఉన్నాయి. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, రెడ్మి A7 ప్రో 6.9-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 800 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్నెస్ను చేరుకోగలదు. ఈ ఫోన్లో వెట్ టచ్ టెక్నాలజీ […] -
Digital Payments: ఏప్రిల్ 1 నుంచి పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త.. నేటి నుంచి OTP ఒక్కటే ఎందుకు పని చేయదు?
ఏప్రిల్ 1, 2026 (ఈరోజు) నుంచి భారత్ లో డిజిటల్ పేమెంట్లు (UPI, క్రెడిట్/డెబిట్ కార్డులు, మొబైల్ వాలెట్లు) చేసేటప్పుడు OTP మాత్రమే సరిపోదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త ఆథెంటికేషన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇకపై Two-Factor Authentication (2FA) తప్పనిసరి. OTP ఒక భాగం మాత్రమే. దానితో పాటు మరో స్వతంత్ర ఆథెంటికేషన్ (PIN, బయోమెట్రిక్, పాస్వర్డ్ లేదా టోకెన్) తప్పనిసరి. Also Read:UK: ట్రంప్కు బ్రిటన్ షాక్.. 35 దేశాలతో […] -
Email Address: మీ పాత జీమెయిల్ ఐడీ నచ్చలేదా?.. కొత్త ఫీచర్తో ఈమెయిల్ అడ్రస్ సులభంగా మార్చుకోండి.. డేటా సేఫ్
20 సంవత్సరాల తర్వాత Google తన Gmail సేవలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు Gmail వినియోగదారులు తమ @gmail.com ఈమెయిల్ చిరునామా (యూజర్నేమ్)ను మార్చుకోవచ్చు. ఇందులో ఖాతా డేటా, ఈమెయిల్స్, ఫోటోలు, Google Drive, Photos, YouTube, Maps వంటి అన్ని సేవలు పూర్తిగా సేఫ్గా ఉంటాయి. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రొఫెషనల్ లేదా పర్సనల్ కారణాల వల్ల చిరునామా మార్చుకోవాలనుకునే వారికి ఇది బిగ్ రిలీఫ్. Also […] -
Diesel & Petrol Price: పెట్రోల్ & డీజిల్ ధరల పెరుగుదలపై.. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన
ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని వచ్చిన ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. పెట్రోలియం జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఈ విషయంపై ముఖ్యమైన వివరాలు అందించారు. ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి చెక్ పెడుతూ కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్-డీజిల్ ధరలను పెంచడం లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రూడ్ ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, దేశీయ వినియోగదారులపై భారం పడకుండా చూసేందుకు అవసరమైన […] -
GST Collections: జీఎస్టీ ఆదాయం జోరు.. మార్చిలో 8.8% వృద్ధి, రూ.2 లక్షల కోట్ల మార్కు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, మార్చి 2026లో భారత్ గ్రాస్ వస్తు, సేవల పన్ను GST సేకరణ 8.8 శాతం పెరిగి రూ.2,00,064 కోట్లుకి చేరుకుంది. ఇది గత సంవత్సరం (మార్చి 2025)లోని రూ.1,83,845 కోట్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. ఈ సంఖ్యలు మార్చి నెలలో 10 నెలల గరిష్ట స్థాయిని సాధించాయి. దేశీయ వ్యాపారాలు (డొమెస్టిక్ సేల్స్) నుంచి వచ్చే ఆదాయం, దిగుమతులపై వచ్చే ఆదాయం రెండూ ఈ […] -
TCL C8L Mini LED TV: టీసీఎల్ 98, 85-అంగుళాల, మోడళ్లలో కొత్త హై-ఎండ్ మినీ LED టీవీ సిరీస్ విడుదల
చైనా టెక్ దిగ్గజం టీసీఎల్ తన కొత్త హై-ఎండ్ మినీ ఎల్ఈడీ టీవీ సిరీస్, C8Lను యూరప్లో ఇటీవలే విడుదల చేసింది. ఇది త్వరలో యూఎస్లో QM8L పేరుతో పరిచయం కానుంది. ఈ కొత్త 2026 లైనప్లో అధునాతన డిస్ప్లే టెక్నాలజీ, సన్నని డిజైన్, శక్తివంతమైన పనితీరు ఉన్నాయి. ఈ సిరీస్లో TCL వారి సరికొత్త SQD-Mini LED టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇది అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. ఈ టీవీలలో 100% BT.2020 కలర్ […]
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..