-
Lava Bold N2 Lite: 5,000mAh బ్యాటరీ, 13MP కెమెరాతో.. లావా బోల్డ్ N2 లైట్ విడుదల.. తక్కువ ధరకే
భారతీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ లావా, భారత్ లో లావా బోల్డ్ N2 లైట్ అనే మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది. ధర విషయానికి వస్తే, భారత్ లో లావా బోల్డ్ N2 లైట్ ధర రూ.7,399గా ఉంది. అయితే, రూ.400 కూపన్ డిస్కౌంట్తో యూజర్లు ఈ లావా హ్యాండ్సెట్ను మరింత చౌకగా కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ ఫోన్ను రెండు యూనిట్లు కొనుగోలు చేస్తే, మీకు రూ.500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ ఈ […] -
Chery Fulwin T9L: చెరీ ఫుల్విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్తో గేమ్ చేంజర్!
చెరీ ఫుల్విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్ అయింది. ఇది చైనా కంపెనీ చెరీ ఫుల్విన్ సబ్-బ్రాండ్ కింద వచ్చిన మిడ్-సైజ్/లార్జ్ ఫైవ్-సీటర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) SUV. మార్చి 25, 2026న ప్రీ-సేల్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ కారు దాని సుదూర ప్రయాణ సామర్థ్యాలు, ఆకట్టుకునే ఫీచర్ల కారణంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కంపెనీ ఈ హైబ్రిడ్ కారును నాలుగు విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది. Also Read:Iran Warns US: మైక్రోసాఫ్ట్, గూగుల్పై దాడులు […] -
PBKS vs GT: వైశాఖ్ అద్భుతమైన బౌలింగ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో భాగంగా నాలుగవ మ్యాచ్ పంజాబ్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 06 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పంజాబ్ కు 163 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. గుజరాత్ తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించిన శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వేగంగా ఆరంభించారు. అయితే, నాలుగో ఓవర్లోని నాలుగో బంతికి మార్కో జాన్సెన్ […] -
Indian Navy Agniveer Recruitment 2026: 10th పాస్ అయినవారికి గొప్ప అవకాశం.. ఇండియన్ నేవీలో మ్యూజిషియన్గా చేరండి!
భారత నౌకాదళం అగ్నివీర్ MR మ్యూజిషియన్ పోస్టుల భర్తీకి అధికారిక ప్రకటనను జారీ చేసింది. భారత నౌకాదళంలో MR మ్యూజిషియన్గా పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం. విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అగ్నివీర్ MR మ్యూజిషియన్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 11, 2026న ప్రారంభమవుతుంది. ఆసక్తిగల, అర్హతగల అభ్యర్థులు ఏప్రిల్ 26, 2026 లోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఈ లింక్ […] -
PBKS vs GT: టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో భాగంగా నాలుగవ మ్యాచ్ మంగళవారం (మార్చి 31) నాడు న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్లో ఉన్న మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. పంజాబ్ కింగ్స్ నేడు తమ సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఇరు జట్లు ఈ మ్యాచ్తో తమ సీజన్ను ప్రారంభిస్తాయి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ల ఫామ్పై అందరి ఫోకస్ ఉంది. ఈ […] -
Fakhar Zaman: బాల్ ట్యాంపరింగ్కు పాల్పడిన.. పాకిస్థాన్ విధ్వంసకర బ్యాట్స్మన్పై నిషేధం
పాకిస్తాన్ క్రికెట్ మరోసారి కుదుపులకు గురైంది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో బాల్ ట్యాంపరింగ్ వివాదం ముదిరిపోవడంతో, స్టార్ బ్యాట్స్మన్పై నిషేధం విధించింది. ఆ బ్యాట్స్మన్ పేరు ఫఖర్ జమాన్. పీఎస్ఎల్లో ఫఖర్పై రెండు మ్యాచ్ల నిషేధం విధించారు. లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు రుజువైంది. ఈ నిషేధాన్ని ప్రకటిస్తూ పీసీబీ ఒక ప్రకటన జారీ చేసింది. Also Read:Rajasekhar: యూవీ క్రియేషన్స్ అంటే రాయల్ […] -
Mijia Smart IH Rice Doger P1 4L: షియోమి అద్భుతమైన కుక్కర్ విడుదల.. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకు స్మార్ట్ సొల్యూషన్
Xiaomi (మిజియా) కంపెనీ Mijia Smart IH Rice Cooker P1 4L మోడల్ను లాంచ్ చేసింది. ఇది అధునాతన Induction Heating (IH) టెక్నాలజీతో వస్తుంది. ఇంటి వంటలు మరింత సులభం, రుచికరంగా, ఆరోగ్యకరంగా చేసే స్మార్ట్ రైస్ కుక్కర్ ఇది. 4 లీటర్ల కెపాసిటీతో కుటుంబాలకు (4-8 మంది వరకు) చాలా అనువైనది. గరిష్టంగా 16 బౌల్స్ బియ్యం వండవచ్చు. Also Read:Tollywood: టాలీవుడ్కు ‘డ్రగ్’ షాక్.. 90 రోజులకోసారి టెస్ట్.. నెగటివ్ వస్తేనే […] -
Middle Class Bikes: మధ్యతరగతి వారికి బెస్ట్ బైక్లు.. 60 మైలేజీ.. ధరలు రూ. 67,280 నుండి ప్రారంభం
మిడిల్ క్లాస్ వారు మంచి మైలేజీ అందించే బైకుల కోసం చూస్తుంటారు. టూ వీలర్ తయారీ కంపెనీలు మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన ఫీచర్లతో బైకులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ బైక్లు మంచి మైలేజీని అందించడమే కాకుండా, వాటి నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ బైక్లు భారతదేశంలో ప్రజాదరణ పొందాయి. లక్ష రూపాయల లోపు లభించే కొన్ని బైక్ల వివరాలు మీకోసం.. Also Read:Big News : రేపటి నుంచి దేశవ్యాప్తంగా […] -
31 March Deadline: ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలలోపు ఈ 3 పనులను పూర్తి చేయండి.. లేకపోతే రేపటి నుండి ఇబ్బందులే!
2026 ఆర్థిక సంవత్సరానికి మార్చి 31వ తేదీ చివరి రోజు. మీకు బ్యాంకు ఖాతా ఉన్నా లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినా, ఈ రోజు అర్ధరాత్రిలోగా మీరు మూడు ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి. అలా చేయడంలో విఫలమైతే మీ ఖాతా స్తంభించిపోవచ్చు లేదా భారీ జరిమానా విధించొచ్చు. Also Read:IndiGo CEO: ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్.. ఈయన ఎవరంటే? బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలలో నామినేషన్ ఆర్బిఐ, సెబి నిబంధనల ప్రకారం, ఇప్పుడు […] -
IndiGo CEO: ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్.. ఈయన ఎవరంటే?
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన IndiGoలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. పీపీటర్ ఎల్బర్స్ మార్చి 2026లో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత CEO పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసిన తరువాత, ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్లైన్ ఎగ్జిక్యూటివ్ విల్లీ వాల్ష్ ను కొత్త CEOగా నియమించారు. ఇండిగో భారతదేశంలో సుమారు 65% మార్కెట్ షేర్ కలిగిన పెద్ద ఎయిర్లైన్. ఇలాంటి కంపెనీలో CEO మార్పు అంటే మొత్తం విమానయాన రంగంపై ప్రభావం ఉంటుంది. కొత్త […]
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..