రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో నవంబర్ 3 (సోమవారం)న ఉదయం హైదరాబాద్ – బీజాపూర్ హైవేపై చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సును కంకర లోడ్ తో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. బస్సును ఢీకొట్టిన టిప్పర్ దాని పైనే బోల్తా పడడంతో కంకర ప్రయాణికులపై పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన […]
ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు కొందరు వ్యక్తులు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలతో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతపై విశాఖ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. నగరంలో పలు పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్ – నో పెట్రోల్ బోర్డులు ఏర్పాటు చేశారు. నగరవ్యాప్తంగా అన్ని […]
ప్రముఖ ఎలక్ట్రిక్ కమర్షియల్ మొబిలిటీ కంపెనీ యోధ తన కొత్త ఎలక్ట్రిక్ 3-వీలర్ యోధ ట్రెవోను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇది నగరాల్లో పెరుగుతున్న వస్తువుల డెలివరీ, సరుకు రవాణా అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఇది హెవీ డ్యూ L5 ఎలక్ట్రిక్ కార్గో 3-వీలర్, ఇది జీరో-ఎమిషన్ పనితీరుతో పాటు బలమైన నిర్మాణం, స్మార్ట్ టెక్నాలజీల ఉత్తమ కలయికను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. యోధ ట్రివో ధర రూ.4.35 లక్షల నుండి ప్రారంభమై రూ.4.75 […]
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రస్థానంలో మరో మైలురాయి. బుధవారం ఉదయం 8:55 గంటలకు తన అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM3 ద్వారా US కంపెనీ AST స్పేస్మొబైల్ నుండి బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. నింగిలోకి బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం దూసుకెళ్లింది. ఇస్రో తొలిసారి భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహంను రూపొందించిన అమెరికా AST స్పేస్ మొబైల్ కంపెనీ.. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం బరువు 6,100 కేజీలు. […]
టాటా నెక్సాన్ EV మార్కెట్ లో దుమ్మురేపింది. మార్కెట్ లో 1 లక్ష యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. టాటా నెక్సాన్ EV ఉత్పత్తి 100,000 యూనిట్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంటే నేడు 100,000 కంటే ఎక్కువ నెక్సాన్ EVలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. భారతదేశంలో మొత్తం 2.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించిన రికార్డును టాటా మోటార్స్ నెలకొల్పిన పెద్ద సంఖ్యలో ఈ విజయం కూడా భాగం. దీనితో, […]
భక్తుల పాలిట కొంగుబంగారమైన వనదేవతలు సమ్మక్క సారలమ్మల మహా జాతరకు మేడారం ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మేడారంలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మల దర్శనాలు బంద్ అయ్యియి. Also Read:Off The Record: ఆ ఎంపీ.. ఎమ్మెల్యే పదవి కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేని హడలెత్తిస్తున్నారా..? నేడు ఒక్కరోజు మేడారంలో సమ్మక్క-సారలమ్మల […]
నిజామాబాద్ జిల్లాలో దారుణం. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుపై అత్యాచార యత్నం తీవ్ర కలకలం రేపింది. ఖలీల్ వాడి లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న నర్సు పై ఆసుపత్రి నిర్వాహకుని స్నేహితుడు లైంగిక దాడికి యత్నించాడు. బాధిత నర్సు నిందితుడి నుంచి తప్పించుకుని డయల్ 100కు కాల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాగా అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు […]
తెలంగాణలో స్థానిక ఎన్నికలు ముగియగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందిన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్స్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో గ్రామాల్లో కొత్త పాలకమండల్లు కొలువుదీరాయి. కాగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి వినూత్నంగా ఆలోచించింది. తనకు కేటాయించిన రింగ్ గుర్తు బ్యాలెట్ […]
న్యూ ఇయర్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ అయిన ఏథర్ ఎనర్జీ, జనవరి 1, 2026 నుంచి స్కూటర్ల ధరలను రూ.3000 వరకు పెంచనున్నట్లు ప్రకటించింది.. ప్రస్తుతం, ఏథర్ ఎనర్జీ అత్యధికంగా రిజ్టా ఫ్యామిలీ స్కూటర్లను విక్రయిస్తోంది. దీనితో పాటు, 450S, 450X, 450 Apex వంటి మోడళ్లు కూడా అమ్ముడవుతున్నాయి. Also Read:BUZZ […]
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 394 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మొదలైన వాటిలో మూడేళ్ల డిప్లొమా, ఇతర నిర్దేశించిన అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస […]