టెన్త్, ఐటీఐ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అటెండెంట్ ఆపరేటర్ లేదా కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్స్, డ్రాఫ్ట్స్ మెన్(మెకానికల్), కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ ఇలా పలు విభాగాల్లో భర్తీ చేయనున్నారు. Also Read:Botsa Satyanarayana: కాశీబుగ్గ బాధితులకు వైఎస్సార్సీపీ పార్టీ తరపున […]
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) భారత నౌకాదళం కోసం CMS-03 (GSAT-7R) కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది. LVM3-M5 ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఆర్బిట్లోకి CMS-3 శాటిలైట్ను విజయవంతంగా ప్రవేశపెట్టింది ఇస్రో. CMS-3 శాటిలైట్ బరువు 4,410 కిలోలు. 16.09 నిమిషాల్లో ఆర్బిట్లోకి ఉపగ్రహం ప్రవేశించింది. భారత్ ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఇదే అతిపెద్ద ఉపగ్రహం. Also Read:Sheikh Hasina: మౌనం వీడిన షేక్ హసీనా.. ‘బంగ్లాదేశ్ నిరసనల […]
భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనతను సాధించింది. ఇస్రో తన అత్యంత బరువైన ఉపగ్రహం CMS-03 ను స్వదేశం నుంచి ప్రయోగించింది. శ్రీహరికోటలో LVM3-M5 రాకెట్ ప్రయోగం చేపట్టారు. నింగిలోకి దూసుకెళ్తున్న LVM3-M5 రాకెట్. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి LVM3-M5 రాకెట్ దూసుకెళ్లింది. Also Read:Allu Arjun : అల్లు అర్జున్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు.. వర్సటైల్ యాక్టర్ 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని LVM3-M5 రాకెట్ ద్వారా జీసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ […]
స్మార్ట్ ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది. నిద్ర లేచింది మొదలు మళ్లీ బెడ్ టైమ్ వరకు గంటల కొద్దీ ఫోన్ లోనే గడిపేస్తున్నారు. కాల్స్, రీల్స్, ఎంటర్ టైన్ మెంట్ వీడియోలు, సినిమాలు, సోషల్ మీడియాలో సమయం గడపడానికి ఉపయోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ ను టైమ్ పాస్ కోసం కాకుండా తెలివిగా ఉపయోగించుకుంటే నైపుణ్య అభివృద్ధికి సహాయపడుతుంది. ఆదాయ వనరుగా కూడా మారుతుంది. స్టడీ, హెల్త్ ట్రాకింగ్, డిజిటల్ చెల్లింపులు, వృత్తిపరమైన పని, […]
జీఎస్టీ రేట్ల తగ్గింపు పండుగ సీజన్లో భారత ఆటోమొబైల్ మార్కెట్ కు కొత్త ఊపు తెచ్చింది. అక్టోబర్లో కంపెనీలు అనూహ్యంగా మంచి పనితీరును కనబరిచాయి. దేశంలో 5.2 లక్షలకు పైగా కార్లను విక్రయించాయి. మారుతి 242,096 వాహనాలను విక్రయించింది, గత సంవత్సరంతో పోలిస్తే 20% పెరుగుదల. నవరాత్రితో ప్రారంభమైన 40 రోజుల పండుగ సీజన్లో, 500,000 కంటే ఎక్కువ బుకింగ్లు వచ్చాయి. వాటిలో 4.1 లక్షల కార్లు డెలివరీ చేశారు. మహీంద్రా & మహీంద్రా తన అత్యధిక […]
సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CARI)లో నిర్వహించిన పౌల్ట్రీ రైతుల సెమినార్ సందర్భంగా, న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జికె గౌర్ మాట్లాడుతూ, గుడ్లు, మాంసం ఉత్పత్తిలో భారతదేశం ఇప్పటికీ అంచనా వేసిన స్థాయి కంటే చాలా వెనుకబడి ఉందని అన్నారు. దేశంలో తలసరి గుడ్ల ఉత్పత్తి ప్రస్తుతం సంవత్సరానికి 103 గుడ్లుగా ఉందని, ఐసిఎఆర్ ఈ సంఖ్య కనీసం 180 గుడ్లు ఉండాలని సిఫార్సు చేస్తోందని […]
మెక్సికో సూపర్ మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. పెలుడు ధాటికి పిల్లలతో సహా మొత్తం 23 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో చాలా మంది మైనర్లేనని, పేలుడుకు గల కారణాన్ని గుర్తించి, బాధ్యులను శిక్షించడానికి పారదర్శక దర్యాప్తునకు ఆదేశించినట్లు సోనోరా రాష్ట్ర గవర్నర్ […]
కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే ఫ్లిప్ కార్ట్ గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో, అనేక స్మార్ట్ఫోన్లు మరోసారి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రియల్మీ ఫోన్లపై రూ. 5,000 కంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. ఇంకా, ఈ ఫోన్ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లతో కూడా వస్తుంది. రియల్ మీకి చెందిన […]
భక్తి టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరు. నిత్యం భక్తి కార్యక్రమాలతో వీక్షకులను భక్తి పారవశ్యంలో మునిగి తేలేలా చేస్తుంది. ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడేలా చేస్తుంది భక్తి టీవీ. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’ అరుదైన ఘనత సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దేశంలోనే ‘నంబర్-1’ ఆధ్యాత్మిక ఛానెల్గా భక్తి టీవీ నిలిచింది. బార్క్ (BARC) రిలీజ్ చేసిన రేటింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ హిందీ ఛానెల్స్ను సైతం […]
శనివారం సాయంత్రం లడఖ్లోని లేహ్లో భూమి అకస్మాత్తుగా కంపించింది. లేహ్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం 5:42 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. భూమి కంపించడం ప్రారంభించిన వెంటనే, ఆ ప్రాంతం భయాందోళనలకు గురైంది. ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. అయితే, తక్కువ తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడికాలేదు.