ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మలేషియా పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ, ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచడం దీని ఉద్దేశ్యం. రాజధాని కౌలాలంపూర్లో తన ప్రసంగంలో, ప్రధాని మోడీ భారతదేశం-మలేషియా సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో మలేషియాలో UPI సేవలు ప్రారంభమవుతాయని కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ఇప్పటికే UPI సేవలు అందుబాటులో ఉన్నాయి. భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యుఎఇ, సైప్రస్,ఒమన్ వంటి దేశాల్లో […]
చైనా కంపెనీ ఆటోఫ్లైట్ ఎగిరే కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల, చైనా కంపెనీ ఆటోఫ్లైట్ V5000 మ్యాట్రిక్స్ ఎగిరే కారును పరీక్షించింది. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ సంస్థ ఆటోఫ్లైట్ ప్రపంచంలోని మొట్టమొదటి 5-టన్ క్లాస్ eVTOL, V5000 మ్యాట్రిక్స్ను తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని కున్షాన్లో పరీక్షించిందని గ్లోబల్ టైమ్స్ నివేదించింది. Also Read:Moltbook AI: రెడ్డిట్ లాంటి ఇంటర్ఫేస్తో AI బాట్ల సోషల్ నెట్వర్క్.. మోల్ట్బుక్ యూజర్లకు […]
మోల్ట్బుక్ అనేది ప్రపంచంలో మొదటి సోషల్ నెట్వర్క్, ఇది పూర్తిగా AI ఏజెంట్ల కోసం (AI Agents) రూపుదిద్దుకుంది. ఇది మానవుల కోసం కాదు. ఇక్కడ మనుషులు (హ్యూమన్స్) పోస్ట్ చేయలేరు, కామెంట్ చేయలేరు. కేవలం గమనించవచ్చు (observe) మాత్రమే. AI ఏజెంట్లు పోస్ట్లు పెట్టవచ్చు, కామెంట్లు ఇవ్వవచ్చు, అప్వోట్/డౌన్వోట్ చేయవచ్చు, సబ్కమ్యూనిటీలు (submolts, Redditలోని subreddits లాంటివి) సృష్టించవచ్చు. ఇక్కడ, AI బాట్లు మాత్రమే పోస్ట్ చేస్తాయి, సంభాషిస్తాయి. ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటాయి. ఈ […]
వందల ఏళ్లనాటి మద్యం బాటిల్స్ వెలుగు చూసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఉతా రాష్ట్రంలో పురావస్తు శాస్త్రవేత్తలు 150 ఏళ్ల నాటి వైన్ బాటిల్ను గుర్తించారు. స్కీ రిసార్ట్ ప్రాంతంలో తవ్వకాలలో ఈ బాటిల్ బయటపడింది. ఇది 1870- 1890 మధ్య కాలం నాటిదని భావిస్తున్నారు. ఉతాలో దొరికిన ఈ వైన్ బాటిల్ నిండుగా ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఆ బాటిల్ అద్భుతమైన స్థితిలో ఉందని, దాని కార్క్ చెక్కుచెదరకుండా ఉందని కనుగొన్నారు. దాని రుచిని […]
ASUS భారత మార్కెట్లో కొత్త ల్యాప్టాప్లను విడుదల చేసింది. కంపెనీ Zenbook S16, Zenbook సిరీస్, Vivobook సిరీస్లలో కొత్త ల్యాప్టాప్లను విడుదల చేసింది. ఇవి AMD రైజెన్ AI ప్రాసెసర్లతో వస్తాయి. ASUS తన తాజా ల్యాప్టాప్ల కోసం ప్రీ-బుకింగ్లను ప్రారంభించింది. ఈ ల్యాప్టాప్ల ధర,ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. ఈ ప్రొడక్ట్స్ ను AI- అసిస్టెడ్ ప్రొడక్టివిటీ, మల్టీ టాస్కింగ్, క్రియేటివ్ వర్క్ లోడ్స్, రోజువారీ కంప్యూటింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని బ్రాండ్ చెబుతోంది. […]
T20 ప్రపంచ కప్ ఈరోజు అంటే ఫిబ్రవరి 7న ప్రారంభమైంది. దీని మ్యాచ్లను JioHotstarలో డిజిటల్గా చూడొచ్చు. దీని కోసం, వినియోగదారులు JioHotstar కోసం సబ్స్క్రిప్షన్ను కొనుగోలు చేయాలి, కానీ Jio, Airtel, Vodafone Idea (VI) యూజర్లు దాని ప్రీమియం కంటెంట్ను ఉచితంగా చూడొచ్చు. ఈ టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి, వీటిలో సాధారణ కాలింగ్, డేటా ఆఫర్లతో పాటు, JioHotstarలో ప్రీమియం కంటెంట్కు ఉచిత యాక్సెస్ అందుబాటులో ఉంది. […]
దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ తో ఉద్యోగులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఎప్పుడు జాబ్ ఊడుతుందో తెలియక ఒకింత భయానికి గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రైవేట్ జాబ్ కంటే ప్రభుత్వ ఉద్యోగం మేలని యువత భావిస్తున్నారు. మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ విభాగం సీనియర్ మేనేజర్ డెవలపర్, ఆఫీసర్, మేనేజర్ ఇంజనీర్ వంటి వివిధ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల […]
మొయినాబాద్ అడ్వకేట్ స్వప్న మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అడ్వకేట్ స్వప్నని హత్య చేసిన సొంత అన్న రాజు తో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజుతో పాటు కావళి శివలింగం, వడ్డే వీరేష్, ఎర్రోళ్ల సందీప్ లు అరెస్టయ్యారు. మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. మోయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్య కేసు వివరాలు.. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ గోటికె స్వప్న దారుణ హత్యకు గురైంది. […]
గ్రామ పంచాయితీలకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసింది. ఈ మేరు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే నిధులు విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల జాప్యంతో నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడం, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతో నిధుల విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం రూ.3000 కోట్ల వరకు తెలంగాణ […]
సహకార నమూనా ఆధారంగా రూపొందించిన భారత్ టాక్సీ, నేడు భారతదేశంలో ప్రారంభం కానుంది. ఇది ప్రజలకు క్యాబ్, బైక్, ఆటో సేవలను అందిస్తుంది. ఇది భారత్ లోని ఓలా, ఉబర్ వంటి ప్రముఖ బైక టాక్సీ ప్లాట్ఫామ్లతో పోటీపడనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత్ టాక్సీని ప్రారంభించనున్నారు. ఈ యాప్ ఇప్పటికే ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు అందుబాటులో ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానుంది. Also Read:Mammootty : అప్పుడు మామతో.. ఇప్పుడు […]