ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా పలువురు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యానికి గురవుతున్నారు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి రోడ్డు ప్రమాదాలు. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూణేలో ఓ ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 8 మంది సజీవదహనమయ్యారు. Also Read:MLAs Defection Case: […]
ఏపీ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మారిపోయారా? ప్రభుత్వ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇన్నాళ్ళు కాస్త కామ్గా ఉన్న పవన్ ఇక స్పీడైపోవాలని నిర్ణయించుకున్నారా? అందుకే వాయిస్ పెంచుతున్నారా? ఈ తాజా మార్పునకు కారణం ఏంటి? ఉప ముఖ్యమంత్రి వైఖరిలో ఎలాంటి తేడాలు కనిపిస్తున్నాయి? Also Read:OnePlus 15: పిచ్చెక్కించే ఫీచర్లతో OnePlus 15 రిలీజ్.. 7300mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ప్రభుత్వ వ్యవహారాల్లో పట్టు బిగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్… […]
ఐఫోన్ 17 ప్రో లాంటి డిజైన్ కలిగిన ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ కొత్త వేరియంట్ భారత మార్కెట్లో విడుదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కంపెనీ ఈ ఫోన్ను విడుదల చేసింది. ఇప్పుడు మెరుగైన RAM, స్టోరేజ్తో కూడిన వేరియంట్ విడుదలైంది. ఐటెల్ A90 లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడు 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ Unisoc T7100 ప్రాసెసర్తో పనిచేస్తుంది. దీని డిజైన్ చాలావరకు ఐఫోన్ 17 ప్రోని […]
జిల్లాలో టీడీపీ నేతలు తన్నులాటలు, తలకపోతలతో రచ్చ రచ్చ చేసుకుంటున్నా.. ఆ ఇన్ఛార్జ్ మంత్రి మాత్రం నాకేం కనపడదు, వినపడదు అన్నట్టుగా ఉంటున్నారా? పార్టీ పరువు నడి రోడ్డు మీదికి వస్తున్నా.. ఆయన మాత్రం ఆ గోల నాకేల అంటున్నారా? నవ్వే వాళ్ళను నవ్వనీ, ఏడ్చేవాళ్ళను ఏడ్వనీ అన్నట్టు నిర్లిప్తంగా ఉంటున్న ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరు? ఆయన ఎందుకలా ఉంటున్నారు? Also Read:Maharashtra: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలను ఢీకొన్న ట్రక్కు.. 8 మంది […]
కాల్ డ్రాప్స్ సమస్యను పరిష్కరించడానికి BSNL త్వరలో VoWi-Fi సేవను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ సంస్థ BSNL BSNL VoWi-Fiని పరీక్షించడం ప్రారంభించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ ఇటీవల భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్లలో తన 4G (LTE) సేవను ప్రారంభించింది. ఇప్పుడు, దేశవ్యాప్తంగా 4G కవరేజ్తో పాటు, కంపెనీ VoWi-Fi లేదా వాయిస్ ఓవర్ Wi-Fi సేవను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. విద్యార్థులు, రైతులు, మహిళల కోసం రాబోయే రోజుల్లో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను […]
OpenAI తన AI చాట్ మోడల్ GPT-5 అప్ డేటెడ్ వెర్షన్ అయిన GPT-5.1 ను విడుదల చేసింది. GPT-5.1 అప్గ్రేడ్ ChatGPT ని మరింత స్మార్ట్గా మారుస్తుందని, మరింత సౌకర్యవంతమైన చాటింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. OpenAI GPT-5.1 ని రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది – GPT-5.1 ఇన్స్టంట్, GPT-5.1 థింకింగ్, ఇవి కస్టమర్ల ప్రశ్నలకు రెండు రకాలుగా స్పందిస్తాయి. Also Read:Jubilee Hills Bypoll Counting : రేపే కౌంటింగ్.. ఏర్పాట్లు ఇలా..! […]
ఢిల్లీ పేలుళ్ల దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పేలుడులో కారు నడుపుతున్న ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించి సమాచారం వెలువడింది. అతను మెసేజ్ పంపడానికి ప్రత్యేక మొబైల్ యాప్ను ఉపయోగిస్తున్నాడని అధికారులు గుర్తించారు. ఈ మొబైల్ యాప్ను “సెషన్” అని పిలుస్తారు, దీనిని ప్రైవేట్ చాటింగ్ కోసం ఉపయోగిస్తారు. Also Read:SSMB29 Rudra: కుంభ, మందాకిని ఓకే.. నెక్స్ట్ ‘రుద్ర’..? సెషన్ యాప్ ఒక ప్రైవేట్ మెసెంజర్ ప్లాట్ఫామ్. ఇది Google […]
కరోనా మహమ్మారి కారణంగా లైఫ్ స్టైల్ తో పాటు పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిమోట్ వర్క్, ఆన్లైన్ క్లాస్ లు అనివార్యమైంది. ఇది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను ఒక ముఖ్యమైన సేవగా మార్చింది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని, పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, ఎయిర్టెల్, జియో వంటి ప్రధాన టెలికాం కంపెనీలు వివిధ బడ్జెట్లు, డేటా వినియోగ అలవాట్లు, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అనేక బ్రాడ్బ్యాండ్ ప్రణాళికలను ప్రారంభించాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ […]
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడితో దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, కేంద్ర బలగాలు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఢిల్లీ పేలుళ్ల ఘటనను తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలను ఇంత దారుణంగా చంపడాన్ని ఏ మతం కూడా సమర్థించదని అన్నారు. […]
నిరుద్యోగులకు ఎగిరిగంతేసే శుభవార్త. వందలు కాదు ఏకంగా వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు రెడీ అవుతున్నాయి. ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయిపోవడం ఖాయం. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నియామకాల గురించి CBSE ఒక షార్ట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా సమాచారం ఇచ్చింది. Also Read:Office Romances: పెరిగిపోతున్న ఆఫీస్ ప్రేమాయణాలు.. భారత్ ఏ స్థానంలో […]