స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ గాడ్జెట్స్ హ్యూమన్ లైఫ్ లో భాగమైపోయాయి. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా స్మార్ట్ వస్తువులు ప్రవేశిస్తున్నాయి. JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలో మొట్టమొదటి ఎంబెడెడ్ స్మార్ట్ టైర్లను విడుదల చేసింది. ప్రయాణీకుల వాహనాల కోసం రూపొందించిన ఈ ఆవిష్కరణ, కేవలం టైర్ లాగానే కాకుండా “స్మార్ట్ మెషిన్” లాగా పనిచేస్తుంది. ఈ టైర్లు వాహన పనితీరు, భద్రత, ఇంధన సామర్థ్యాన్ని రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తాయని […]
మార్కెట్లో అనేక రకాల ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఛార్జర్లను GaN, PD అని లేబుల్ చేస్తారు. మరికొన్ని హైపర్ఛార్జ్ లేదా వూక్ వంటి పదాలను ఉపయోగిస్తాయి. ప్రతి పదానికి అర్థం ఏమిటో తెలియక చాలా మంది తరచుగా గందరగోళం చెందుతారు. అయితే అవన్నీ ఫోన్ ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించినవి. వివిధ స్మార్ట్ఫోన్ బ్రాండ్లు వారి స్వంత ఛార్జింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తాయి. ఇవి మీ ఫోన్ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ వేగానికి కీలకం. ప్రతి టెక్నాలజీని, దాని […]
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా నవంబర్ 11న భారత మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, కంపెనీ కొత్త యమహా FZ RAVE, యమహా XSR155 మోటార్సైకిళ్లను కూడా విడుదల చేసింది. 2026 నాటికి భారతదేశంలో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉండనున్నట్లు తెలిపింది. Also Read:Pakistan – Afghanistan Conflict: యుద్ధం అంచున రెండు ముస్లిం […]
ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. సామ్ సంగ్ బ్రాండ్ కు చెందిన ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ Samsung Galaxy Z Flip 6 పై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. Amazon ప్రస్తుతం ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఏకంగా రూ. 40 వేల తగ్గింపు అందుబాటులో ఉంది. Samsung Galaxy Z Flip 6 భారతదేశంలో లాంచ్ అయినప్పుడు రూ. 109,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. […]
ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులకు కొదవ లేదు. వరల్డ్ లో పలు దేశాల్లో అత్యధిక రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం ఈ 10 దేశాలలో భారత్ కంటే ఎక్కువ ధనవంతులు ఉన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం అమెరికా. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో తొమ్మిది మంది ఈ దేశానికి చెందినవారే. అతి ధనవంతుల జాబితాను పరిశీలిస్తే, అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో […]
ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కలుషితమైన గాలిని పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస ఆడకపోవడం, ఆస్తమా వంటి ఇతర వ్యాధుల భారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ NCRతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శీతాకాలంలో ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో గాలి నాణ్యత తరచుగా ప్రభావితమవుతుంది. అయితే ఏదైనా ట్రిప్ కు ప్లాన్ చేసుకున్నప్పుడు ఎయిర్ క్వాలిటీని చెక్ చేసుకుంటే ఎలాంటి […]
ప్రస్తుతం ఎక్కడ చూసిన లేఆఫ్స్ భయాలే నెలకొన్నాయి. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఉన్నపళంగా వందలు, వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి కంపెనీలు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు. మరి మీరు కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 52 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, […]
పట్టణ ప్రాంతాల్లో సహకార బ్యాంకులు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ‘కో-ఆప్ కుంభ్’ను ప్రారంభిస్తూ, ఐదు సంవత్సరాలలో, రెండు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి నగరంలో కనీసం ఒక పట్టణ సహకార బ్యాంకును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. Also Read:Delhi Car Blast Live Updates : 10 మందికి చేరిన మృతుల సంఖ్య.. దేశమంతా హైఅలర్ట్.. రెండు రోజుల అంతర్జాతీయ […]
ప్రస్తుత రోజుల్లో సాధారణ కార్లతో పాటు లగ్జరీ కార్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆడి ఈ విభాగంలో అనేక కార్లను అందిస్తుంది. కంపెనీ ఆడి Q3, A5 సిగ్నేచర్ లైన్ ఎడిషన్లను విడుదల చేశాడు. ఆడి భారత్ లో ఇప్పటికే ఉన్న SUVల సిగ్నేచర్ లైన్ను విడుదల చేసింది. తయారీదారు ఆడి Q3, Q3 స్పోర్ట్స్బ్యాక్, ఆడి Q5లను విడుదల చేసింది. ఆడి Q3 ధర రూ. 52.31 లక్షలు (ఎక్స్-షోరూమ్), రూ. 53.55 లక్షలు (ఎక్స్-షోరూమ్), […]
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు షాకిచ్చింది. తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పోర్ట్ఫోలియో నుండి రూ. 189 ప్లాన్ను తొలగించింది. ఇది కంపెనీ వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తర్వాత, వినియోగదారులు తమ నంబర్ను యాక్టివ్గా ఉంచడానికి ఇప్పుడు కనీసం రూ. 199కి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ను తొలగించడం ద్వారా, డేటా-సెంట్రిక్ ప్లాన్ల వైపు కంపెనీ తన ప్రాధాన్యతను సూచించింది. ఇండియన్ టెలికాం మార్కెట్లోని కస్టమర్లలో వాయిస్-ఓన్లీ ప్లాన్లు అంతగా […]