గులియన్ బారే సిండ్రోమ్.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జీబీఎస్ వ్యాధితో మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లాలోని అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. జీబీఎస్ వ్యాధితో ప్రకాశం జిల్లా మహిళ మృతి చెందిన ఘటనపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పందించారు. జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. Also […]
తెలుగు రాష్ట్రాల్లో వరుస హత్యలు వణికించాయి. అందరు చూస్తుండగానే కత్తులతో దాడి చేసి ప్రాణాలు బలిగొన్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమేష్(25) అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జరిగి కొన్ని గంటలైనా గడువక ముందే ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. తెనాలిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డొంక రోడ్డులో పండ్ల వ్యాపారం చేసే రబ్బాని పై గౌస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా […]
ఇటీవల ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 48 అసెంబ్లీ స్థానాలను గెలుపొందిన బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకుంది. 70 సీట్లలో 48 సీట్లు గెలుపొందిన బిజెపి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దశాబ్ద కాలంగా సాగిన పాలనకు ముగింపు పలికింది. 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీలో బిజెపి గెలుపొందింది. కాగా ఇప్పుడు ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్నది. కొత్త సీఎం ఎవరనేది […]
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో మొబైల్స్ పై ఆఫర్ల వర్షం కురుస్తోంది. బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్ ప్రకటించింది. మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. అమెజాన్ లో పోకో బ్రాండ్ కు చెందిన POCO X6 Neo 5Gపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 20 వేల స్మార్ట్ ఫోన్ రూ. 11 వేలకే వచ్చేస్తోంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, […]
టెక్నాలజీ ప్రపంచంలో ప్రతిరోజూ కొత్త కొత్త గాడ్జెట్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ ప్రొడక్ట్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా రూపుదిద్దుకుంటున్న ల్యాప్టాప్లలో Redmi Book Pro 2025 కూడా ఒకటి. రెడ్ మీ కంపెనీ తాజా ల్యాప్టాప్ Redmi Book Pro 2025, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్వేర్, ఆకట్టుకునే డిజైన్తో […]
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు పాటుపడాల్సిన కొందరు ఉపాధ్యాయులు బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు తప్పులు చేస్తే సరిచేయాల్సిందిపోయి టీచర్లే తప్పుడు పనులకు పూనుకుంటున్నారు. కొందరి ఉపాధ్యాయుల ప్రవర్తన, ఉపాధ్యాయలోకానికే మాయని మచ్చగా మారింది. తాజాగా వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. విషయం తెలిసిన విద్యార్థిని కుటుంబ సభ్యులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Also Read:Tim Southee: న్యూజిలాండ్ ఛాంపియన్స్ […]
బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది ఒడ్డున శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 286వ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క ఎస్టీలకు గుడ్ న్యూస్ అందించారు. ఎస్టీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొమరం భీం […]
ఎక్కువ మంది 125cc బైకులనే కొనుగోలు చేస్తుంటారు. బడ్జెట్ ధరల్లో లభిస్తుండడంతో దాదాపు ఈ బైకులకే మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో 125cc బైక్లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని టూవీలర్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో బైకులను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. కాగా బజాజ్ ఆటో ఇటీవల కొత్త పల్సర్ NS125 సింగిల్ ఛానల్ ABS వేరియంట్ను విడుదల చేసింది. భారత మార్కెట్లో, ఇది హీరో ఎక్స్ట్రీమ్ 125R తో […]
జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కోర్టుల్లో ఉద్యోగాల కోసం చూసే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఏపీ హైకోర్టు సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిల్లో 40 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా, 10 పోస్టులను బదిలీల ద్వారా భర్తీచేయనున్నారు. లా డిగ్రీ కలిగిన వారు […]
డబ్బుంటేనే అందరికీ మీరు అవసరం లేకపోతే ఎవరూ పట్టించుకోని పరిస్థితులు వచ్చేశాయ్. అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే అంతా డబ్బు సంపాదన కోసం పరుగెడుతున్నారు. వచ్చిన సంపాదనను వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు అందుకోవాలని చూస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలున్నాయి. వీటిల్లో పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. పెట్టుబడి భద్రంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. అయితే ప్రతి నెల ఆదాయం కావాలనుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కం […]