స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ ధరల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో తక్కువ ధరకే 5G ఫోన్లు లభిస్తున్నాయి. రూ. 15 వేల బడ్జెట్ ధరలో క్రేజీ ఫీచర్లతో 5G స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్జెట్లో పవర్ ఫుల్ బ్యాటరీలతో పాటు, అద్భుతమైన ఫీచర్లు, బిగ్ డిస్ప్లే, బెస్ట్ కెమెరాను అందించే ఐదు ఉత్తమ 5G ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో Samsung, Motorola, Vivo, Realme నుంచి స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. […]
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ WTC ఛాంపియన్స్ దక్షిణాఫ్రికా అద్భుతమైన ప్రదర్శన చేసింది. తొలి టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా భారత్ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో, దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సైమన్ హార్మర్ అద్భుతంగా బౌలింగ్ చేసి, మొదటి టెస్ట్లో మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. భారత్- దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్ల సిరీస్లో మొదటి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగింది. Also Read:HYD: దాంపత్యాలు […]
బీహార్లో కొత్తగా ఎన్నికైన 18వ శాసనసభ గతంలో ఎన్నడూ లేనంతగా రిచ్ అయిపోయింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే మిలియనీర్ ఎమ్మెల్యేల సంఖ్య పెరగడమే కాకుండా, సభ్యుల సగటు సంపద కూడా దాదాపు రెట్టింపు అయింది. 243 మంది ఎమ్మెల్యేలలో 218 మంది మిలియనీర్లు, మొత్తం ఎమ్మెల్యేలలో దాదాపు 90 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మునుపటి కాలంలో, ఈ సంఖ్య 194, ఇది మొత్తంలో 81 శాతం. ఈసారి, మిలియనీర్ ఎమ్మెల్యేల సంఖ్య 9 శాతం పెరిగింది. Also […]
పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఐబొమ్మ’ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టుకు తరలించారు. జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు పోలీసులు. విచారించిన జడ్జి ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రవి ని చంచల్ గూడ జైలు కు తరలించారు. 2019 నుంచి ‘ఐబొమ్మ’ వెబ్సైట్లో […]
ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో చెప్పలేము. కాబట్టి ఆరోగ్య బీమా చాలా అవసరం. అవగాహన లేక కొందరు, ఆర్థిక పరిస్థితుల కారణంగా మరికొందరు బీమా చేయించుకోలేకపోతున్నారు. భారతదేశ జనాభాలో ఎక్కువ భాగం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు, స్థిరమైన ఆదాయం లేదు. ఈ నిరుపేద వ్యక్తుల కోసం, ప్రభుత్వం “ఆమ్ ఆద్మీ బీమా యోజన” అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద, కేవలం రూ. 200 ప్రీమియం రూ. 75,000 కవరేజీని అందిస్తుంది. ఆమ్ ఆద్మీ బీమా […]
ఈనెల 10న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన కారు బ్లాస్ట్ దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక ప్రజలతోపాటు దేశం ఉలికిపడింది. సాయంత్రం వేళ అంతా ఇళ్లకు చేరుకునే సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. అయితే తాజాగా పేలుడు ఘటనలో మరో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పేలుడు దృశ్యాలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. కార్లలో ఇరుక్కపోయిన జనం. ఓవైపు మంటలు.. మరోవైపు డెడ్బాడీలు.. బాధితులను […]
ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల రాక ఓ విప్లవాత్మక చర్య. పెట్రోల్ ఖర్చులను తగ్గించడమే కాకుండా పర్యావరణ హితంగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్స్ తో.. సింగిల్ ఛార్జ్ తో వందల కి.మీల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మధ్యలో ఆగిపోతుందేమో అన్న టెన్షనే ఉండదు. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే తరచుగా ఛార్జింగ్ అవసరం […]
జమ్మూ కాశ్మీర్లో 17.20 లక్షలకు పైగా బినామీ (అన్క్లెయిమ్డ్) బ్యాంకు ఖాతాలు గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిలో మొత్తం రూ.465.79 కోట్లు క్లెయిమ్డ్ లేకుండా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఖాతాల నిజమైన యజమానులను సంప్రదించి, వీలైనంత త్వరగా మొత్తాన్ని తిరిగి ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. జమ్మూ జిల్లాలో మాత్రమే 2,94,676 బినామీ ఖాతాలు ఉన్నాయని, వాటిలో రూ.107.27 కోట్లు జమ […]
అరుదైన మామిడి పండ్లు కిలోకు లక్షల రూపాయలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా బంగాళాదుంపలు లక్ష రూపాలయు పలుకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. భారత్ లో బంగాళాదుంపలను కూరగాయగా, ఇతర ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తుంటారు. బంగాళాదుంపలను అన్ని సీజన్స్ లో వినియోగిస్తుంటారు. ప్రస్తుతం, రిటైల్ మార్కెట్లో బంగాళాదుంపల ధర కిలోగ్రాముకు రూ. 25. అయితే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో, వాటి ధరలు భారతదేశంలో కంటే చాలా రెట్లు ఎక్కువ. Also Read:చలికాలంలో చిట్లిన పెదవులకు గుడ్బై చెప్పే సింపుల్ […]
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బిగ్ అలర్ట్. తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలలో కీలక మార్పును ప్రకటించింది. నవంబర్ 30, 2025 తర్వాత ఆన్లైన్ SBI, YONO Lite ద్వారా mCash పంపే, క్లెయిమ్ చేసే ఫెసిలిటీని నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. డిసెంబర్ 1, 2025 నుంచి, కస్టమర్లు ఇకపై mCash ద్వారా డబ్బు పంపలేరు లేదా క్లెయిమ్ చేయలేరు. ఇది మొబైల్ నంబర్లు లేదా ఇమెయిల్ ఐడిలను ఉపయోగించి డబ్బు పంపడంపై ఆధారపడిన వినియోగదారులపై […]