T20 ప్రపంచ కప్లో భారత్పై 61 పరుగుల తేడాతో జరిగిన ఘోర పరాజయం పాకిస్తాన్ క్రికెట్ పునాదులను కదిలించింది. ఏకపక్ష ఓటమి పాకిస్తాన్లో నిరాశను మాత్రమే కాకుండా కోపం, నిరాశను కూడా రేకెత్తించింది. ఆటగాళ్ల వైఫల్యాల నుండి క్రికెట్లో రాజకీయ జోక్యం వరకు ప్రతి స్థాయిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్లు ప్రస్తుత జట్టును బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఈ ఓటమి సూపర్-8 చేరుకోవాలనే పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. పాకిస్తాన్ నెట్ రన్ రేట్ అమెరికా కంటే […]
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాప్టాప్ చోరి కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. గచ్చిబౌలి పోలిసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. వారం రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సి.వి రావు ఇనిస్టిట్యూట్ లో ల్యాప్టాప్లు చోరికి గురయ్యాయి. ఈ చోరీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు సమాచారం. దొంగిలించిన ల్యాప్టాప్ లను నిందితులు బెంగళూరుకి తరలించారు. యూనివర్సిటీ సీసీటీవీ ఐపీ అడ్రస్ లతో తన ఫోన్లో […]
జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గందరగోళం నేపథ్యంలో వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు. చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్ కేసు దర్యాప్తు అనంతరం ఎన్నిక నిర్వహించాలని ఎంపీ చామల కిరణ్ కోరారు. కాంగ్రెస్ ఎంపీ, కౌన్సిలర్ల తీరుకు వ్యతిరేకంగా మున్సిపాలిటీ ముందు బైఠాయించారు MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి,BRS కౌన్సిలర్లు. Also Read:India Post GDS Recruitment 2026: గ్రామీణ డాక్ సేవక్ […]
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనున్నది. ఈ నియామకానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14. నిర్ణీత తేదీలలోపు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంకా అప్లికేషన్ పూర్తి చేయని అభ్యర్థులకు ఈరోజు, ఫిబ్రవరి 16, 2026 వరకు గడువు ఉంది. అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్, indiapostgdsonline.gov.in ని సందర్శించి, ఫారమ్ను పూర్తి చేసి, ఆలస్యం చేయకుండా సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్ […]
తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో గెలుపొందిన వారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మున్సిపాలిటీలలో వార్డు మెంబర్లు, కార్పొరేషన్ లలో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనున్నది. అనంతరం కార్పొరేషన్ లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రారంభంకానుంది. వీటితో పాటు మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికపై ఉద్రిక్తత నెలకొంది. Also Read:Shashi Tharoor: ప్రియాంక చోప్రాతో వేదిక పంచుకోకవడంపై శశిథరూర్ […]
పాకిస్థాన్తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ చాలా కాలం గుర్తుండిపోతుంది. ఇషాన్ ఇన్నింగ్స్ భారత విజయానికి పునాది వేసింది. 77 పరుగుల మెరుపు ఇన్నింగ్స్కు ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. T20 ప్రపంచ కప్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సాధించిన తొలి భారత వికెట్ కీపర్గా నిలిచాడు. గతంలో, T20 ప్రపంచ కప్లో ఏ భారత వికెట్ కీపర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపిక కాలేదు. […]
అవి ప్రసాద్ తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి మధ్యప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ లో చర్చనీయాంశంగా మారారు. అవి ప్రసాద్ మూడవసారి వివాహం చేసుకున్నాడు. గమనించదగ్గ విషయం ఏమిటంటే అతని మొదటి ఇద్దరు భార్యలు కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. మూడవ భార్య రాష్ట్ర మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. అవి ప్రసాద్ అడ్మినిస్ట్రేటివ్ లైఫ్ ప్రారంభం నుండే అద్భుతంగా ఉంది. Also Read:Kajal Agarwal : ఏళ్లు గడుస్తున్నా’కాజల్’ […]
సంపాదనలో కొంత మొత్తాన్ని సేవ్ చేసుకుంటే భవిష్యత్తు ఆర్థిక కష్టాలను ఎదుర్కోవచ్చు. రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్స్న్ అందించే అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 100% సురక్షితమైన పథకం ఉంది. ఈ పథకంతో, మీరు నెలవారీ చిన్న డిపాజిట్లు చేయడం ద్వారా రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల మధ్య కార్పస్ను సృష్టించవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనేక పొదుపు మరియు పెట్టుబడి పథకాలను అందిస్తుంది. ఇవి […]
సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ (మం) సరాఫ్ పల్లి వద్ద పోలీస్ వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జోగిపేట ఎస్సై పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీస్ వెహికల్ స్వల్పంగా ధ్వంసం అయ్యింది. గాయపడిన ఎస్సైని సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున జోగిపేట నుండి సంగారెడ్డి వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో […]
12 ఏళ్ల అమెరికన్ బాలుడు తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాడు. బాలుడు తన ఆట గదిలో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ను విజయవంతంగా నిర్మించాడు. ఆ బాలుడు నాలుగు సంవత్సరాలు పరిశోధన చేసి ప్రాజెక్ట్ను పూర్తి చేసినట్లు తెలిపాడు. ఈ పిల్లవాడు టెక్సాస్లోని డల్లాస్కు చెందిన 12 ఏళ్ల ఐడెన్ మెక్మిలన్ . అతను డల్లాస్ ఇండిపెండెంట్ స్కూల్లో ఏడవ తరగతి విద్యార్థి. ఎనిమిదేళ్ల వయసులో అణు భౌతిక శాస్త్రం, ఫ్యూజన్ శక్తి వెనుక […]