-
Rajanna Sircilla: చనిపోయిన వ్యక్తి సర్పంచ్ గా విజయం.. ప్రమాణస్వీకారోత్సవం వేళ అయోమయంలో గ్రామస్తులు
తెలంగాణలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులు నేడు (సోమవారం డిసెంబర్ 22న) అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ (మం) చింతల్ ఠాణ గ్రామ సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మృతి చెందిన వ్యక్తి సర్పంచ్ గా విజయం సాధించడంతో గ్రామస్తులు అయోమయంలో పడిపోయారు. పంచాయితీ ఎన్నికల్లో గ్రామ సర్పంచుగా చనిపోయిన వ్యక్తి చెర్ల మురళి గెలుపొందారు. Also Read:Tirumala Darshan Tickets: […] -
Cyber Fraud: పోలీస్ ఇన్స్పెక్టర్కే షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు.. రూ.1.62 లక్షలు వసూలు
సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సరికొత్త ఎత్తుగడలతో బురిడి కొట్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. నిరక్ష్యరాస్యులే కాదు.. అక్షరాస్యులు కూడా సైబర్ మోసాల భారిన పడుతున్నారు. తాజాగా పోలీస్ ఇన్స్పెక్టర్ సైబర్ వలలో పడ్డారు. ఏకంగా రూ.1.62 లక్షలు పోగొట్టుకున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్కే షాక్ ఇచ్చిన సైబర్ క్రైమ్ నేరగాళ్లు. రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్నే మోసం చేసిన కేటుగాళ్లు. తిరుమల దర్శనం, వసతి […] -
Sarpach Sworn: నేడు కొత్త సర్పంచ్ లు, ఉప సర్పంచ్ ల ప్రమాణస్వీకారం..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17న జరిగిన మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ తో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి కావటంతో.. వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులు నేడు (సోమవారం డిసెంబర్ 22న) అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త సర్పంచ్ […] -
IND U19 vs PAK U19: హై-వోల్టేజ్ డ్రామా.. నఖ్వీ నుంచి మెడల్స్ ను స్వీకరించని భారత ప్లేయర్స్.. కారణం ఇదే!
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో ఆ జట్టును ఓడించింది. టీమిండియా టోర్నీలో ఎప్పుడూ ఆధిక్యంలో ఉండటంతో ఈ ఓటమిని భారత్ ఊహించలేదు. ఇదే టోర్నమెంట్లో గ్రూప్ దశ మ్యాచ్లో భారత్ పాకిస్థాన్ను ఓడించింది. ఫైనల్లో టీమ్ ఇండియా రిపీట్ చేయలేకపోయింది. ప్రైజింగ్ వేడుకలో, భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ […] -
Starlink: కక్ష్య నుంచి పడిపోయిన స్టార్లింక్ శాటిలైట్.. నెట్ వర్క్ పై ప్రభావం చూపుతుందా?
డిసెంబర్ 17న ఎలోన్ మస్క్ ఇంటర్నెట్ కంపెనీ స్టార్లింక్కు చెందిన శాటిలైట్ అకస్మాత్తుగా పడిపోయింది. అది దాని కక్ష్య నుండి దాదాపు 4 కిలోమీటర్లు క్రిందికి దిగిపోయింది. ఈ స్టార్లింక్ ఉపగ్రహం సంఖ్య 35956, దీనిని భూమి నుండి దాదాపు 418 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. అకస్మాత్తుగా స్టార్లింక్ గ్రౌండ్ స్టేషన్తో దాని సంబంధం తెగిపోయింది. ఉపగ్రహం ప్రొపల్షన్ ట్యాంక్ నుండి వాయువు వేగంగా విడుదలైందని, దాని కారణంగా అది దాని కక్ష్య నుండి క్రిందికి […] -
VB-GRAMG Bill 2025: వీబీ-జీ రామ్ జీ బిల్లును ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. 125 రోజుల పనికి హామీ
వికాస్ భారత్-గ్యారంటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లిహుడ్ మిషన్ (రూరల్) లేదా విబి-జి రాంజీ బిల్లు, 2025 కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో బిల్లు చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం, గ్రామీణ కుటుంబాలకు చట్టబద్ధమైన వేతన ఉపాధి హామీని ఆర్థిక సంవత్సరానికి కనీసం 125 రోజులకు పెంచారు. గ్రామీణ జీవితానికి బలమైన పునాదిని అందించే చారిత్రాత్మక చర్యగా ప్రభుత్వం దీనిని పిలుస్తోంది. విబి-జి రాంజీ చట్టం అమలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి చట్టపరమైన […] -
Lava Blaze Duo 5G: మార్కెట్ లోకి లావా బ్లేజ్ డుయో 5G.. డ్యూయల్ OLED డిస్ప్లేలతో.. పూర్తి వివరాలివే..
భారతీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ అయిన లావా, భారత మార్కెట్లో కొత్త బ్లేజ్ డుయో 5Gని విడుదల చేసింది. ఇది బ్లేజ్ డుయోలో కంపెనీ నుంచి వచ్చిన సెకండ్ స్మార్ట్ఫోన్, డ్యూయల్ OLED స్క్రీన్లతో దాని సెగ్మెంట్ నుండి వచ్చిన మొదటి స్మార్ట్ఫోన్. ఇది రెండు వేర్వేరు మెమరీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. 6GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ. 16999. 8GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ. 17999. ఈ స్మార్ట్ఫోన్ డిసెంబర్ […] -
Atal Modi Suparipalana Yatra: ఓటమిని అంగీకరించని వ్యక్తి వాజ్ పేయ్..
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రాజమహేంద్రవరానికి చేరుకుంది. ఈ యాత్ర సభలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. అటల్ జి ఒక స్ఫూర్తి దాత అభివృద్ధి ప్రధాత అని, అసమాన్య నాయకుడు అని కొనియాడారు. 6 సంవత్సరాలు ప్రతి పక్షంలో ఉన్నారని తెలిపారు. సమాజంలో ఉన్న ప్రజల కష్టాలని కవితా రుపంలో అద్భుతంగా పార్లమెంట్ లో కనబరిచారన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేలా తనదైన శైలిలో మాట్లాడేవారు. […] -
Jio Happy New Year Plan: జియో యూజర్లకు పండగే.. రూ.500కే రోజుకు 2GB 5G డేటా.. 12 OTT సబ్స్క్రిప్షన్లు ఫ్రీ
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర రూ. 500. ఈ ప్లాన్ డేటా, వాయిస్ కాల్స్, అనేక OTT ప్లాట్ఫామ్లకు సబ్స్క్రిప్షన్లను అందిస్తుంది. రిలయన్స్ జియో రూ. 500 ప్లాన్ వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా పరిమితిని చేరుకున్న తర్వాత, ఇంటర్నెట్ వేగం 64 kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, […] -
OnePlus 15T: వన్ ప్లస్ 15T త్వరలో లాంచ్.. 7000mAh బ్యాటరీ.. 50MP + 50MP కెమెరా వంటి ఫీచర్లతో..
OnePlus ఇటీవలే 15-సిరీస్లైన OnePlus 15, OnePlus 15R లను విడుదల చేసింది. ఈ లిస్టులో మరో ఫోన్ చేరబోతోంది. నివేదికల ప్రకారం కంపెనీ OnePlus 15T ని త్వరలో రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కు ముందే వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో కాంపాక్ట్ స్క్రీన్ సైజు, బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. చైనీస్ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, కంపెనీ […]
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!