రాధాగంజ్లోని అర్జున్ నగర్ నివాసి అయిన అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి, మార్షల్ ఆర్ట్స్ కోచ్ రోహిణి కలాం (35) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నివేదికల ప్రకారం, రోహిణి అష్టాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ కోచ్గా పనిచేస్తుందని.. నిన్ననే దేవాస్కు తిరిగి వచ్చిందని వెల్లడించాయి. కుటుంబ సభ్యుల ప్రకారం, ఆదివారం ఉదయం రోహిణి బాగానే ఉన్నట్లు తెలిపారు. అల్పాహారం తర్వాత, ఆమెకు ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ తర్వాత ఆమె గదిలోకి వెళ్లి లోపలి […]
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. యూజర్లను అట్రాక్ట్ చేసేలా క్రేజీ ఫీచర్లతో కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. తాజాగా వన్ ప్లస్ అత్యంత శక్తివంతమైన OnePlus 15 స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ఫోన్ Qualcomm తాజా, అత్యంత శక్తివంతమైన మొబైల్ చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. Also Read: Perni Nani: ఎంపీ కేశినేని […]
ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని మాట్లాడుతూ.. ఎమెల్యే కొలికపూడి ఎవరో టీవీలో చూడటం తప్ప నాకు పరిచయం లేదన్నారు. ఎంపీ చిన్ని చెప్పినట్లుగా కొలికపూడి నాతో మాట్లాడితే నేను ధైర్యంగా మాట్లాడాడు అని చెబుతానని అన్నారు. కొలికపూడి, ఎంపీ చిన్ని బతుకు బస్టాండ్ చేసి బట్టలూడతీశాడన్నారు. హైదరాబాద్ లో చేసిన పాపాలు అన్నీ బయటపడ్డాయి. పేకాట తప్ప ఏ ఆట రాని వ్యక్తి కేశినేని చిన్నీకి […]
అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీ కోసం యూకో బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 532 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. వారు ఇతర అర్హత ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 1, 2025 నాటికి కనీస వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. SC, ST […]
మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. మోటరోలా రేజర్ 60 స్మార్ట్ఫోన్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో రూ. 10,000 తక్కువకు లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్ను భారత్ లో రూ. 49,999 కు విడుదల చేసింది. ఇప్పుడు, ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో రూ. 39,999 కు లభిస్తుంది. మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్, Razr 60, ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 10,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదనంగా, మీరు మీ పాత స్మార్ట్ఫోన్ను ఎక్చ్సేంజ్ చేసుకుంటే […]
మరికాసేపట్లో పెళ్లి. ఇళ్లంతా సందడి వాతావరణం నెలకొంది. పెళ్లికి వచ్చిన బంధువులు సంగీత్ లో పాల్గొని ఆనందంగా గడుపుతున్నారు. కానీ ఇక్కడే విది వింతనాటకం ఆడింది. పెళ్లికూతురు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లాలోని బర్గాడి గ్రామంలో జరిగిన విషాద సంఘటన మొత్తం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. వధువు పూజ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు. Also […]
కారులో ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే చాలా మంది సొంత కారు ఉండాలని కోరుకుంటుంటారు. తక్కువ బడ్జెట్ లో, మంచి మైలేజీని అందించే కార్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఆటో మొబైల్ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఫ్యామిలీ కోసం 7 సీట్ల కారు కావాలనుకుంటే బెస్ట్ కార్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 10 లక్షల లోపు ధరలో నచ్చిన కారును కొనుగోలు చేయొచ్చు. భారతదేశంలో 7 సీట్ల […]
బైకులు నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. బైకులు, స్కూటర్లను తెగ వాడేస్తుంటారు. భారత్ టూవీలర్ వినియోగంలో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ను కలిగి ఉంది. కాగా 100cc బైక్లకు అత్యంత డిమాండ్ ఉంది. ఈ బైకులు ఆర్థికంగా మాత్రమే కాకుండా మైలేజ్, నిర్వహణ, విశ్వసనీయత పరంగా కూడా అద్భుతమైనవి. పనికి వెళ్లినా లేదా కళాశాలకు వెళ్లినా, ఈ బైక్లు రోజువారీ ప్రయాణాలకు సరైనవి. అద్భుతమైన పనితీరు, మైలేజ్ రెండింటినీ అందించే టాప్ ఐదు పాపులర్ బైక్ల గురించి ఇప్పుడు […]
నకిలీ పైలట్ లైసెన్స్ కుంభకోణం తర్వాత ఐదేళ్ల పాటు నిషేధించబడిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (PIA) శనివారం యునైటెడ్ కింగ్డమ్ (UK) కు తన విమానాలను తిరిగి ప్రారంభించింది. “జూలై 2020 తర్వాత ఇస్లామాబాద్ నుండి మాంచెస్టర్కు మొదటి విమానం 284 మంది ప్రయాణికులతో బయలుదేరింది” అని PIA ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ కూడా విమానంలో ప్రయాణించారు. Also Read:Student: మద్యం షాపు వద్ద స్కూల్ యూనిఫాంలో ఉన్న బాలికలు.. […]
మధ్యప్రదేశ్ లోని మండలా జిల్లాలోని నైన్పూర్లోని ఒక కాంపోజిట్ లిక్కర్ దుకాణంలో పాఠశాల విద్యార్థినులకు మద్యం అమ్ముతున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వీడియో విస్తృతంగా వైరల్ కావడంతో, అధికార యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం, అధికార యంత్రాంగం, ఎక్సైజ్ శాఖ అధికారులు సంబంధిత మద్యం దుకాణానం వద్దకు చేరుకున్నారు. Also Read:Kurnool Bus Fire Accident: పోలీసుల కీలక ప్రకటన.. వీడిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ! అధికారులు దుకాణంలోని పత్రాలు, […]