ఇప్పుడు కస్టమర్లు స్మార్ట్ గా మారారు. చిన్న చిన్న విషయాలకు కూడా నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. ఏవైనా వస్తువులు కొనాలనుకున్నప్పుడు తక్కువ ధరకు ప్రాడక్ట్ ఎక్కడ లభిస్తుందో వెతుకుతున్నారు. ఇదే విధంగా ఓ వ్యక్తి తక్కువ ధరలో ల్యాప్ టాప్ కొనేందుకు ఏకంగా ఫారిన్ కు వెళ్లాడు. టెక్నాలజీని వాడుకుని కనెక్టివిటీ వరల్డ్ లో స్మార్ట్ కస్టమర్ గా మారాడు. ఓ భారతీయ వ్యక్తి భారతదేశంలో కాకుండా వియత్నాంలో మ్యాక్బుక్ను కొనుగోలు చేయడం ద్వారా రూ. […]
ట్రయంఫ్ కంపెనీ తమ 400సీసీ శ్రేణిలో కొత్త బైక్ను భారతదేశంలో ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ ట్రయంఫ్ థ్రక్స్టన్ 400. కేఫ్ రేసర్ స్టైల్లో రూపొందించబడి, రెట్రో డిజైన్తో పాటు ఆధునిక సాంకేతికతను సమన్వయం చేస్తూ ఆకర్షణీయమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ ఆగస్టు 6, 2025న భారతదేశంలో లాంచ్ అయింది. దీని ధర సుమారు రూ. 2.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). Also Read:Union Bank Recruitment: బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్నారా? మీకు గుడ్ […]
ఆపిల్ సంస్థ తమ తాజా ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 26ని WWDC 2025లో పరిచయం చేసింది. ఈ అప్డేట్ iOS 7 తర్వాత ఆపిల్ తీసుకొచ్చిన అతిపెద్ద డిజైన్ ఓవర్హాల్గా పరిగణిస్తున్నారు. ఇప్పుడు iOS 26 పబ్లిక్ బీటా విడుదలైంది. ఆపిల్ తన మిలియన్ల మంది iOS 26 వినియోగదారుల కోసం మరోసారి డెవలపర్ బీటా 5 అప్డేట్ను విడుదల చేసింది. ఈ అప్డేట్ ప్రస్తుతం డెవలపర్లు, బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. Also […]
ఈ నెల చివర్లో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్, చైనా దేశాలను సందర్శిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ జపాన్ పర్యటన లక్ష్యం కాగా, చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఆగస్టు 30న ప్రధాని మోదీ జపాన్కు బయలుదేరి వెళ్తారు, అక్కడ జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో కలిసి భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక […]
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఆడపిల్లకు జన్మనిచ్చింది. స్థానిక పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో బాలిక తండ్రిని కనుగొనడానికి DNA పరీక్ష ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. అదే సమయంలో, అత్యాచార నిందితుడు శశికాంత్ కుమార్ గౌర్ను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. ఏడాది క్రితం బాధితురాలు అత్యాచారానికి గురైంది. నిందితుడు శశికాంత్ సురౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తానని […]
అనేక వ్యాధులు దోమల వల్ల వస్తాయి. మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దోమలు కారణం అవుతుంటాయి. వర్షాకాలంలో దోమల భయం మరింత పెరుగుతుంది. నిద్రభంగం కలుగుతుంది. వాటిని నివారించడానికి అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు మీరు దోమలను చంపే రాకెట్ల గురించి వినే ఉంటారు. ఇప్పుడు మార్కెట్లోకి మరో వినూత్నమైన పరికరం వచ్చింది. ఇది దోమలను గాలిలోనే చంపుతుంది. దీని కోసం, మీరు పరికరాన్ని పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. దోమలను చంపడానికి […]
బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. భారీగా క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. ఏకంగా 6,589 క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఖాళీలలో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు […]
చిన్నాచితక మహిళా వ్యాపారులే అతని టార్గెట్ !! ముద్ర లోన్స్ పేరుతో పరిచయం చేసుకుని.. మాయమాటలు చెప్పి.. నిండా ముంచుతున్నాడు. ఇలా మోసం చేసింది ఏ 10 మందినో.. వంద మందినో కాదు. ఏకంగా 500 మందిని మోసం చేశాడు. లక్షలు దండుకుని ఆస్తులు కూడగట్టుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. ఐదేళ్ల తర్వాత కానీ పోలీసులకు పట్టుబడలేదు. రోజుకో ప్రాంతంలో మారు వేషాల్లో తిరుగుతున్న ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. అమాయకంగా చేతులు కట్టుకుని నిల్చున్న […]
ఆప్యాయతలు.. అనురాగాలు అన్నీ కనుమరుగైపోతున్నాయి. కేవలం పగలు, ప్రతీకారాలు, కుటుంబ కలహాలతో రగిలిపోతూ… చివరకు హత్య చేసే వరకు కూడా వెను కాడడం లేదు. నేటి సమాజంలో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో జరిగింది. సొంత బామ్మర్దులే బావను తీసుకువెళ్లి హత్య చేశారు. హైదరాబాద్లో ఓల్డ్ మలక్పేట్లో జరిగిన హత్య కలకలం రేపుతోంది. ఇక్కడ చూడండి..ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహ్మద్ సిరాజ్. యాకుత్పురాలో నివాసం ఉంటున్నాడు. రాత్రి […]
హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాలు వరుసగా పట్టుబడుతున్నాయి. ప్రధానంగా ఒరిస్సా నుండి హైదరాబాద్ మీదుగా నార్త్ ఇండియాకు కిలోల కొద్ది గంజాయి తరలివెళుతుంది… ఈ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, ఎస్ఓటీ, లోకల్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఐనా, నిఘా కళ్లుగప్పి గంజాయి రవాణా కొనసాగుతోంది. తాజాగా 4 కోట్ల రూపాయల విలువైన హైగ్రేడ్ గంజాయిని పట్టుకున్నారు. Also Read:EPFO New Rule: యూఏఎన్ కోసం […]