-
PBKS vs GT: టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో భాగంగా నాలుగవ మ్యాచ్ మంగళవారం (మార్చి 31) నాడు న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్లో ఉన్న మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. పంజాబ్ కింగ్స్ నేడు తమ సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఇరు జట్లు ఈ మ్యాచ్తో తమ సీజన్ను ప్రారంభిస్తాయి. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ల ఫామ్పై అందరి ఫోకస్ ఉంది. ఈ […] -
Fakhar Zaman: బాల్ ట్యాంపరింగ్కు పాల్పడిన.. పాకిస్థాన్ విధ్వంసకర బ్యాట్స్మన్పై నిషేధం
పాకిస్తాన్ క్రికెట్ మరోసారి కుదుపులకు గురైంది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో బాల్ ట్యాంపరింగ్ వివాదం ముదిరిపోవడంతో, స్టార్ బ్యాట్స్మన్పై నిషేధం విధించింది. ఆ బ్యాట్స్మన్ పేరు ఫఖర్ జమాన్. పీఎస్ఎల్లో ఫఖర్పై రెండు మ్యాచ్ల నిషేధం విధించారు. లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు రుజువైంది. ఈ నిషేధాన్ని ప్రకటిస్తూ పీసీబీ ఒక ప్రకటన జారీ చేసింది. Also Read:Rajasekhar: యూవీ క్రియేషన్స్ అంటే రాయల్ […] -
Mijia Smart IH Rice Doger P1 4L: షియోమి అద్భుతమైన కుక్కర్ విడుదల.. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకు స్మార్ట్ సొల్యూషన్
Xiaomi (మిజియా) కంపెనీ Mijia Smart IH Rice Cooker P1 4L మోడల్ను లాంచ్ చేసింది. ఇది అధునాతన Induction Heating (IH) టెక్నాలజీతో వస్తుంది. ఇంటి వంటలు మరింత సులభం, రుచికరంగా, ఆరోగ్యకరంగా చేసే స్మార్ట్ రైస్ కుక్కర్ ఇది. 4 లీటర్ల కెపాసిటీతో కుటుంబాలకు (4-8 మంది వరకు) చాలా అనువైనది. గరిష్టంగా 16 బౌల్స్ బియ్యం వండవచ్చు. Also Read:Tollywood: టాలీవుడ్కు ‘డ్రగ్’ షాక్.. 90 రోజులకోసారి టెస్ట్.. నెగటివ్ వస్తేనే […] -
Middle Class Bikes: మధ్యతరగతి వారికి బెస్ట్ బైక్లు.. 60 మైలేజీ.. ధరలు రూ. 67,280 నుండి ప్రారంభం
మిడిల్ క్లాస్ వారు మంచి మైలేజీ అందించే బైకుల కోసం చూస్తుంటారు. టూ వీలర్ తయారీ కంపెనీలు మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన ఫీచర్లతో బైకులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ బైక్లు మంచి మైలేజీని అందించడమే కాకుండా, వాటి నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ బైక్లు భారతదేశంలో ప్రజాదరణ పొందాయి. లక్ష రూపాయల లోపు లభించే కొన్ని బైక్ల వివరాలు మీకోసం.. Also Read:Big News : రేపటి నుంచి దేశవ్యాప్తంగా […] -
31 March Deadline: ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలలోపు ఈ 3 పనులను పూర్తి చేయండి.. లేకపోతే రేపటి నుండి ఇబ్బందులే!
2026 ఆర్థిక సంవత్సరానికి మార్చి 31వ తేదీ చివరి రోజు. మీకు బ్యాంకు ఖాతా ఉన్నా లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినా, ఈ రోజు అర్ధరాత్రిలోగా మీరు మూడు ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి. అలా చేయడంలో విఫలమైతే మీ ఖాతా స్తంభించిపోవచ్చు లేదా భారీ జరిమానా విధించొచ్చు. Also Read:IndiGo CEO: ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్.. ఈయన ఎవరంటే? బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలలో నామినేషన్ ఆర్బిఐ, సెబి నిబంధనల ప్రకారం, ఇప్పుడు […] -
IndiGo CEO: ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్.. ఈయన ఎవరంటే?
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన IndiGoలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. పీపీటర్ ఎల్బర్స్ మార్చి 2026లో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత CEO పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసిన తరువాత, ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్లైన్ ఎగ్జిక్యూటివ్ విల్లీ వాల్ష్ ను కొత్త CEOగా నియమించారు. ఇండిగో భారతదేశంలో సుమారు 65% మార్కెట్ షేర్ కలిగిన పెద్ద ఎయిర్లైన్. ఇలాంటి కంపెనీలో CEO మార్పు అంటే మొత్తం విమానయాన రంగంపై ప్రభావం ఉంటుంది. కొత్త […] -
Fuel Prices: ఆ దేశాల్లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. అమెరికా నుంచి గల్ఫ్ దేశమైన యూఏఈ వరకు పెట్రోల్, డీజిల్ ధరలు 72 శాతం వరకు పెరిగాయి. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు గ్యాలన్కు (1 గ్యాలన్ = 3.8 లీటర్లు) 4 డాలర్లకు పైగా (భారత రూపాయలలో సుమారు రూ. 380) పెరిగాయి. అంటే ఒక లీటరు ధర రూ. 100కి చేరింది. గత మూడేళ్లలో గ్యాసోలిన్ ధరలు ఈ స్థాయిని దాటడం ఇదే మొదటిసారి. Also Read:World Backup […] -
World Backup Day 2026: ఈ 5 రకాల డేటాను క్లౌడ్లో స్టోర్ చేస్తున్నారా?.. ఎంత డేంజరో తెలుసా?
ప్రతి సంవత్సరం మార్చి 31న ప్రపంచ బ్యాకప్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి తమ ముఖ్యమైన డిజిటల్ డేటాను సురక్షితంగా ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి యూజర్లకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశ్యం. అయితే, మొత్తం డేటాను క్లౌడ్లో స్టోర్ చేయడం సురక్షితం కాదని సైబర్ నిపుణులు అంటున్నారు. అవును, క్లౌడ్లో ఎప్పటికీ నిల్వ చేయకూడని కొన్ని రకాల సున్నితమైన సమాచారం ఉంటుంది. దానిని క్లౌడ్లో నిల్వ చేయడం వల్ల ప్రమాదం పెరగవచ్చు. Also Read:Kathanar […] -
Raja Raghuvanshi: ‘మా కొడుకు తిరిగి వచ్చాడు..’ రాజా రఘువంశీ మరణానంతరం జన్మించిన బిడ్డ.. భావోద్వేగానికి గురైన ఫ్యామిలీ
గతేడాది జరిగిన రాజ రఘువంశీ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా రాజా రఘువంశీ సంఘటన మరోసారి వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన, ఎంతో చర్చనీయాంశమైన రాజా రఘువంశీ హత్య కేసు భావోద్వేగభరితమైన, దిగ్భ్రాంతికరమైన మలుపు తిరిగింది. ఆ కుటుంబంలో ఒక పసికందు జన్మించడాన్ని ఆ కుటుంబం అద్భుతంగా భావిస్తోంది. నివేదికల ప్రకారం, కొన్ని నెలల క్రితం రాజా రఘువంశీని కోల్పోయిన అదే కుటుంబంలో ఈ బిడ్డ జన్మించింది. అత్యంత […] -
MG Motor Price Hike: ఏప్రిల్ 1 నుంచి ఎంజీ కార్లు మరింత ప్రియం.. ధర ఎంత పెరగనుందంటే?
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన అన్ని వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1, 2026 నుండి అన్ని మోడళ్లకు వర్తిస్తాయి. ఈ కంపెనీ భారతదేశంలో ఎంజీ హెక్టర్, విండ్సర్ ఈవీ, కామెట్ ఈవీ, ఆస్టర్ వంటి కార్లను విక్రయిస్తుంది. అదనంగా, ఈ కంపెనీ త్వరలో తన 7-సీటర్ ఎస్యూవీ అయిన ఎంజీ మెజెస్టర్ ధరను ప్రకటించనుంది. Also Read:Vivo X300 Ultra: DSLR లెవల్ ఫోటోగ్రఫీ.. 200MP కెమెరా.. Vivo […]
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!