బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్థాన్ యువకుడి రాసలీలలు వెలుగుచూశాయి. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాకిస్థాన్ యువకుడు ఫహద్. హిందూ అమ్మాయిని మతం మార్చి 2016 లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కీర్తి పేరును దోహా ఫాతిమా గా మార్చాడు. ఆ తర్వాత సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో పాకిస్థాన్ యువకుడు ఫహద్ అక్రమసంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో […]
టెక్ బ్రాండ్ లెనోవా భారత మార్కెట్లో లెనోవా ట్యాబ్ను విడుదల చేసింది. ఇది పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తుంది. దీనిలో, మీరు 10.1-అంగుళాల LCD డిస్ప్లేను పొందుతారు. హ్యాండ్సెట్ మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్తో వస్తుంది. దీనికి 4GB RAM ఉంది. లెనోవా టాబ్లెట్లో 4G LTE సపోర్ట్ ఆప్షన్ కూడా ఉంది. దీనికి మెటాలిక్ డిజైన్, డ్యూయల్ స్పీకర్లు, డాల్బీ అట్మోస్ 8MP వెనుక కెమెరా ఉన్నాయి. Also Read:Nandamuri Balakrishna: పులివెందులలో టీడీపీ విజయంపై […]
బ్యాంకు ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఐబీపీఎస్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా పలు బ్యాంకులు భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యాయి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా రిక్రూట్ మెంట్ కు సిద్ధమైంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరలిస్ట్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు జాబ్స్ కోసం ట్రై చేస్తు్న్నవారు మిస్ చేసుకోకండి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% […]
కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జైలు పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో కొత్త అప్డేట్ వచ్చింది. సుప్రీంకోర్టు బిగ్ షాకిచ్చింది. రేణుకస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ బెయిల్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులో చాలా లోపాలు ఉన్నాయని పేర్కొంటూ జస్టిస్ జెబి పార్దివాలా, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం దానిని రద్దు చేసింది. Also Read:Google Pixel 8a Price: ‘గూగుల్ […]
ప్రేమ వ్యవహారాలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. సమాజంలో తమ పరువుపోతుందని కొందరు తల్లిదండ్రులు హత్యలకు పాల్పడుతున్నారు. గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లాలో పరువుహత్య కలకలం రేపింది. ఓ యువతిని నీట్ కోచింగ్ కోసం పంపిస్తే.. అక్కడ పెళ్లైన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితో సహజీవనం చేసింది. ఈ విషయం తెలిసిన ఆ యువతి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. ఆ యువకుడిని మర్చిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. అయినా వినకపోవడంతో విసిగిపోయిన పేరెంట్స్ గొంతునులిపి చంపేశారు. Also Read:Kidney […]
కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా.. కడుపు నొప్పి చికిత్స కోసం హాస్పిటల్ కు పోతే ఏకంగా కిడ్నీనే తొలగించారు అక్కడి ఘనులు. థానాలోని కొత్వాలో ఉన్న న్యూ లైఫ్ కేర్ హాస్పిటల్లో కిడ్నీలో రాళ్ల చికిత్స కోసం వెళ్లిన రోగి కిడ్నీని తొలగించిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఎస్పీ సూచనల మేరకు పోలీసులు ఆపరేటర్తో సహా ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గత సోమవారం బాధితురాలు ఎస్పీ సంతోష్ […]
గత కొన్ని రోజులుగా తగ్గుతూ ఊరటనిచ్చిన బంగారం ధరలు నేడు కూడా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,135, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,290 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,900 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల […]
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మళ్ళీ ఇబ్బందుల్లో పడ్డారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త రూ.60 కోట్లకు మోసం చేసినట్లు అభియోగాలు మోపారు. వ్యాపారవేత్తను మోసం చేసినందుకు శిల్పా-రాజ్, మరొక వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ కేసు ఈ సెలబ్రిటీ జంటకు చెందిన ప్రస్తుతం పనిచేయని బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం రుణం, పెట్టుబడి ఒప్పందానికి సంబంధించినది. 2015-2023 ప్రాంతంలో వ్యాపార విస్తరణ […]
డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా భారత్ పై అక్కసు వెల్లగక్కుతున్నాడని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఆరోపించారు. ట్రంప్ తప్పుడు విధానాలు భారత్-అమెరికా సంబంధాలపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన అన్నారు. అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. చైనా కూడా రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందని, కానీ అమెరికా చైనాపై సుంకం విధించలేదని బోల్టన్ అన్నారు. సుంకాల ప్రభావాన్ని రద్దు చేయడానికి సమయం పడుతుందని బోల్టన్ హెచ్చరించారు. “గత […]
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం 2022 లో ప్రారంభమైంది. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు ప్రయత్నాలు చేశాయి. అయితే, ఎవరూ విజయవంతం కాలేదు. కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఇంతలో, రేపు, అంటే ఆగస్టు 15 న, అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగే సమావేశం ఈ యుద్ధం పరంగా కీలకంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగించాలో ఇద్దరు నాయకులు […]