Veerababu Burugadda
Author- NTV Telugu-
Success Story: నీరజ్ చోప్రాను మట్టి కరిపించిన రుమేష్ పతిరాగే ఎవరు..? అతడికి క్రికెట్తో సంబంధం ఏంటి..?
కామన్వెల్త్ గేమ్స్ 2026 జావెలిన్ త్రో పోటీల్లో శ్రీలంకకు చెందిన యువ అథ్లెట్ రుమేశ్ పతిరాగే సంచలన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ పోటీలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 85.83 మీటర్ల త్రోతో రజత పతకానికే పరిమితమవ్వగా, శ్రీలంకకు చెందిన పతిరాగే ఏకంగా 89.75 మీటర్ల సుదూర ప్రాంతానికి ఈటెను విసిరి పసిడి పతకాన్ని సాధించాడు. నీరజ్ చోప్రాతో పాటు ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్, కెషోర్న్ వాల్కాట్, ఆండర్సన్ పీటర్స్ […] -
Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
1991లో భారతదేశం ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడంలో బంగారం అత్యంత కీలక పాత్ర పోషించింది. 1980ల కాలంలో విదేశీ అప్పులు పెరగడం, రాజకోశ లోటు అధికమవ్వడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. దానికి తోడు 1990లో గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరలు మండిపోవడం, స్వదేశంలో రాజకీయ అస్థిరత నెలకొనడం వల్ల విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. 1991 జూన్ నాటికి కేవలం కొద్ది వారాల దిగుమతులకు మాత్రమే సరిపడా […] -
Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నాణ్యమైన బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో రూ.52కే అందించనుండగా, బీపీటీ రా బియ్యాన్ని కిలో రూ.50 చొప్పున ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ […] -
CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సింగ్ స్టార్ ప్రీతి పవార్ ఘన విజయం సాధించి దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. మహిళల 54 కేజీల బ్యాంకమ్వెయిట్ కేటగిరీ ఫైనల్లో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నాపై 5-0తో ఏకగ్రీవ నిర్ణయంతో ఘనవిజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 22 ఏళ్ల ప్రీతి రింగ్లో మొదటి రౌండ్ నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కచ్చితమైన పంచ్లు విసురుతూ, వేగవంతమైన ఫుట్వర్క్తో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా […] -
Local Elections In AP: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆగస్టు 6న సమావేశం..
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేశాయి. ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు స్పష్టమైన సంకేతాలు అందించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 6న మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా వార్డుల పునర్విభజన, వివిధ స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్న కోర్టు కేసుల ప్రస్తుత స్థితిగతులు, […] -
Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
రాజమండ్రి రివర్ ఫ్రంట్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గట్టు తీవ్రంగా కోతకు గురవుతోంది. నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో నదీ ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకుపోతుండటంతో గోదావరి గట్టు ప్రమాదంలో పడింది. దీంతో చుట్టుపక్కల నివసించే స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించి, మరింత నష్టం జరగకుండా నివారించేందుకు అత్యవసర చర్యలు చేపట్టారు. నదీ తీరంలో […] -
IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్తో తలపడనున్న ఇండియా..
ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నీలో భాగంగా ఆగస్టు 2, ఆదివారం నాడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ సమరం జరగనుంది. ఇండియన్ రాయల్స్, పాకిస్థాన్ పాంథర్స్ జట్ల మధ్య జరిగే ఈ ఆరో మ్యాచ్ జాంబియాలోని లుసాకా నగరంలో ఉన్న లోటస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ హై-వోల్టేజ్ పోరు సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ను టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ […] -
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ పాకిస్థాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్కు దూరం కావడంపై వెస్టిండీస్ ప్రధాన కోచ్ డారెన్ సమీ, జోసెఫ్ మధ్య వివాదం చెలరేగింది. జోసెఫ్ జట్టుకు ఎంపిక కావడానికి నిరాకరించాడని సమీ చేసిన వ్యాఖ్యలను అల్జారీ జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. సమీ చేసిన ప్రకటన వివాదాస్పదమని, ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు (క్రికెట్ వెస్టిండీస్) అధికారికంగా తాను ‘వ్యక్తిగత కారణాల’ వల్లే అందుబాటులో లేనట్లు పేర్కొందని జోసెఫ్ […] -
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
హువావే సంస్థ భారత మార్కెట్లోకి తన సరికొత్త ‘మేట్ప్యాడ్ 11.5 (2026)’ టాబ్లెట్ను అధికారికంగా విడుదల చేసింది. ఉత్పాదకత, నోట్ టేకింగ్ , ఎంటర్ టైన్మెంట్ లక్ష్యంగా డిజైన్ చేసిన ఈ మిడ్-రేంజ్ టాబ్లెట్ ఆగస్టు 7 నుండి ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి రానుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.43,999గా నిర్ణయించారు. ఇది స్పేస్ గ్రే, వయోలెట్ రంగుల్లో లభిస్తుంది. ఈ టాబ్లెట్లో 11.5-అంగుళాల 2.5K టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, […] -
Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్ను సింపుల్గా తెలుసుకోండిలా..
తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులకు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరి చేశారు. పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31 నాటికి రేషన్ కార్డులోని సభ్యులందరూ ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా ఈ ప్రక్రియ ముగించకపోతే కార్డు నుంచి సభ్యుల పేర్లు తొలగించే అవకాశం ఉంది. దీనివల్ల ఉచిత రేషన్తో పాటు రేషన్ కార్డు ఆధారంగా వచ్చే […]
తాజావార్తలు
-
Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్తో హోండా CB300F ట్విస్టర్ 2027.. 24.7 CV పవర్, 26.2 Nm టార్క్
-
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Realme 17 Pro+: రియల్మీ 17 ప్రో+.. 200MP కెమెరా, 1.5K OLED డిస్ప్లేతో అదుర్స్! లీకైన స్పెసిఫికేషన్స్ ఇవే
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!