Off The Record: సొంత పార్టీ ఎమ్మెల్యేల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నాయి. వాళ్ళ మీద ఇంటర్నల్ సర్వే, క్లోజ్ మానిటరింగ్ మొదలు పెట్టారట ఆయన. ఎక్కడ పీక్ ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి? ఎవరు లైన్ క్రాస్ అవుతున్నారు? ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? అక్రమాలకు వైపు మళ్ళుతున్నారా లాంటి పూర్తి స్థాయి నివేదికల్ని పవన్ తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ రిపోర్ట్స్ ఆధారంగా అవినీతి, అక్రమాలు, […]
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతరించిపోతున్న పులులు, ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. పులుల రక్షణ కోసం అమలు చేస్తున్న ప్రాజెక్ట్ టైగర్, అలాగే ఏనుగుల సంరక్షణకు చేపట్టిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కోసం అదనంగా రూ.4 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ అదనపు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న […]
YS Jagan Pulivendula Tour: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సారి తను ప్రాతినిథ్యం వహిస్తోన్న పులివెందుల నియోజకవర్గం పర్యటనకు సిద్ధమయ్యారు.. రేపటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు జగన్.. 25వ తేదీ మధ్యాహ్నం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో రాత్రి 7 గంటల వరకు ప్రజా దర్భార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 26న ఉదయం పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో […]
Off The Record: తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోవంటారు. అందునా….. రాజకీయ రుచులు మరిగిన వారు అస్సలు ఆగలేరు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి ప్రస్తుతం ఈ యాంగిల్లోనే హాటు ఘాటు చర్చలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయి… తన పొలిటికల్ రీ ఎంట్రీ గురించి చెప్పకనే చెప్పేశారని అంటున్నారు విశ్లేషకులు. వైసీపీ అధ్యక్షుడు జగన్ చుట్టూ నిబద్ధతలేని వారే ఉన్నారని, అంతా ఒక కోటరీగా ఏర్పడి […]
Kadiyam Srihari: నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాక సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం.. మరోవైపు, స్పీకర్ గడ్డం ప్రసాద్.. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేల వివరణ తీసుకుంటున్న సమయంలో.. తన రాజీనామాపై జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన కడియం శ్రీహరి.. నేను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు.. అయితే, స్పీకర్ నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ఉంటుందని.. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల […]
iPhone 16: ఐఫోన్కు ఉన్న క్రేజే వేరు.. ఒక్కసారైనా ఐఫోన్ కొనాలి.. అది స్టేటస్ పెట్టుకోవాలి.. ఆ ఫోన్తో సెల్ఫీ తీసుకోవాలి.. ఇలా యువతరం నుంచి పాత తరం వరకు ఐఫోన్కు ఉన్న డిమాండే వేరు.. అది ఎంతలా అంటే.. కొత్త మోడల్ వస్తుంది అంటే.. గంటలు, రోజుల తరబడి క్యూలైన్లో నిలబడడానికి కూడా వెనుకాడరు.. అయితే, ఇప్పుడు ఐఫోన్ను సగం ధరకే దక్కించుకునే అవకాశం వచ్చేసింది.. కొత్త ఐఫోన్ మోడల్స్ లాంచ్ అయిన తర్వాత పాత […]
Padmam Silver Jewellery: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా లలో పలు ప్రదేశాలలో తమ శాఖలు నిర్వహిస్తున్న పద్మం సిల్వర్ జ్యువలరీ వారు తమ 11వ శాఖను కరెంట్ ఆఫీస్ ఎదురుగా శ్రీకాకుళం లో ఈ రోజు కుమారి రితికా నాయక్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రితికా నాయక్ మాట్లాడుతూ.. పద్మం సిల్వర్ జ్యువలరీ వారి 11వ శాఖను, శ్రీకాకుళం లో తాను ఈ రోజు ప్రారంభించడం చాల ఆనందంగా ఉందన్నారు. మాల్ లో ఉన్న […]
DoT SIM Misuse Warning: సిమ్ కార్డు పొందడానికి ఎక్కడైనా గుర్తింపు కార్డు ఇచ్చారంటే, ఆ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు తీసి వాడుతున్నారో, ఆ సిమ్ కార్డులను ఎవరు వినియోగిస్తున్నారో, దేని కోసం ఉపయోగిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అయితే, మీ పేరు మీద జారీ చేయబడిన SIM కార్డు దుర్వినియోగం అయితే, మీరు చట్టపరంగా బాధ్యత వహించాల్సి వస్తుందని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) స్పష్టంగా హెచ్చరించింది. Read Also: I Bomma Ravi […]
Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఎప్పటి నుంచి చర్చ సాగుతూనే ఉంది.. అయితే, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కొంత క్లారిటీ ఇస్తూ.. మరోవైపు సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. కర్నూలులోని ABC క్యాంప్ క్వార్టర్స్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు టీజీ భరత్ ప్రకటించారు. అయితే, ప్రభుత్వ క్వార్టర్స్లో అసాంఘిక కార్యక్రమాలకు తావు ఇవ్వం.. ఇక నుంచి అక్కడ రచ్చ చేసే వారిని ప్రభుత్వం కఠినంగా ఎదుర్కొంటుంది. అవసరమైతే […]
Global Health Advisory Council: ఆంధ్రప్రదేశ్లో సమగ్ర ఆరోగ్య సేవల బలోపేతం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య రంగంలో వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పన కోసం 10 మంది అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులతో ఉన్నత స్థాయి సలహా మండలి ఏర్పాటు చేయనుంది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఇక, సలహా మండలి తొలి సమావేశం డిసెంబర్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరగనుంది. రాష్ట్ర […]