Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author -

Author- NTV Telugu
    • త‌గ్గేదేలే.. ఎస్మాకు భ‌య‌ప‌డేదేలే.. స‌మ్మెలోకి వైద్యారోగ్య శాఖ సిబ్బంది
      ఆంధ్రప్రదేశ్

      త‌గ్గేదేలే.. ఎస్మాకు భ‌య‌ప‌డేదేలే.. స‌మ్మెలోకి వైద్యారోగ్య శాఖ సిబ్బంది

      స‌మ్మెపై వెన‌క్కి త‌గ్గేదేలే అని తేల్చాశాయి ఉద్యోగ సంఘాలు.. ఇవాళ స‌మావేశ‌మైన‌ వైద్యారోగ్య శాఖ సంఘాల జేఏసీ.. స‌మ్మెపై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది.. ఫిబ్ర‌వ‌రి 7వ‌ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మావేశం త‌ర్వాత మీడియాకు వెళ్ల‌డించారు నేత‌లు.. వైద్యారోగ్య శాఖ గత రెండున్నరేళ్ల కాలంగా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పని చేస్తోన్నా.. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.. కరోనా కాలంలో సెలవులు కూడా ఇవ్వకుండా దుర్మార్గమైన రాక్షస అధికారుల పాలన సాగుతోంద‌ని ఆరోపించారు పీఆర్సీ […]
    • పెట్రో ధ‌ర‌లు త‌గ్గించాల్సిందే.. భార‌తీయుల డిమాండ్…!
      జాతీయం

      పెట్రో ధ‌ర‌లు త‌గ్గించాల్సిందే.. భార‌తీయుల డిమాండ్…!

      పార్ల‌మెంట్ బ‌డ్జెట్ తొలి విడ‌త స‌మావేశాలు ఇవాళే ప్రారంభం అయ్యాయి.. రేపు 2022-23 వార్షిక బ‌డ్జెట్‌ను మంగ‌ళ‌వారం రోజు పార్ల‌మెంట్ ముందుకు రాబోతోంది.. లోక్‌స‌భ‌లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. అయితే, ప్రీ బడ్జెట్‌ డిమాండ్స్‌ పేరుతో ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ ఒక నివేదిక విడుదల చేసింది.. బ‌డ్జెట్ ఎలా ఉండాల‌ని భార‌తీయులు కోరుకుంటున్నారు..? అనే దానిపై అధ్య‌య‌నం నిర్వ‌హించిన ఆ సంస్థ‌.. తాజాగా, నివేదిక‌ను బ‌య‌ట‌పెట్టింది.. అయితే, ద్రవ్య స్థిరీకరణ ఆలస్యమైనా ఫర్వాలేదు, […]
    • చింతామణి నాటకం రద్దు.. హైకోర్టులో పిటిష‌న్‌..
      ఆంధ్రప్రదేశ్

      చింతామణి నాటకం రద్దు.. హైకోర్టులో పిటిష‌న్‌..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చింతామణి నాటకాన్ని ప్రభుత్వం నిషేధం విధించిన విష‌యం తెలిసిందే.. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.. ప్ర‌భుత్వ నిర్ష‌యంపై ఆర్య‌వైశ్యులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌గా.. మ‌రోవైపు క‌ళాకారులు, నాట‌కాన్ని న‌మ్ముకుని జీవిస్తున్న‌వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.. ఈ వ్య‌వ‌హారంపై ఏపీ హైకోర్టులో ఆర్టిస్ట్ అరుగు త్రినాథ్‌ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో ఆర్టిస్టులు రోడ్డునపడ్డారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. అత్యవసర పిటిషన్‌గా స్వీకరించాలని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది హైకోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు.. […]
    • సిద్దిపేట‌లో కాల్పుల క‌ల‌క‌లం.. రిజిస్ట్రేష‌న్ ఆఫీసు ద‌గ్గ‌ర దోపిడీ
      తెలంగాణ

      సిద్దిపేట‌లో కాల్పుల క‌ల‌క‌లం.. రిజిస్ట్రేష‌న్ ఆఫీసు ద‌గ్గ‌ర దోపిడీ

      సిద్దిపేట‌లో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి.. ప‌ట్ట‌ప‌గలే కాల్పులు జ‌రిపి దారి దోపిడీకి పాల్ప‌డ్డారు దుండ‌గులు.. సిద్దిపేట అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యలయం ముందే ఈ ఘ‌ట‌న జ‌రిగింది.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ వ్య‌క్తి రిజిస్ట్రేష‌న్ కోసం.. కారులో డ‌బ్బుల‌తో.. రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యం గేట్ లోప‌లికి వ‌చ్చాడు.. అప్ప‌టికే దుండ‌గులు కారును వెంబ‌డిస్తూ వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తుండ‌గా.. కారు ఆగిన వెంట‌నే కాల్పులు జ‌రిపారు.. కారు డ్రైవ‌ర్‌పై మొద‌ట కాల్పులు జ‌రిపిన‌ట్టుగా స‌మాచారం.. ఆ వెంట‌నే కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టి […]
    • క్వారంటైన్ టైం అక్క‌డ 10 రోజుల‌కు కుదింపు..
      అంతర్జాతీయం

      క్వారంటైన్ టైం అక్క‌డ 10 రోజుల‌కు కుదింపు..

      క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉన్నా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజువారి కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది.. ఇక‌, కేసుల సంఖ్య‌, పాజిటివిటీ రేటును బ‌ట్టి.. ఆయా దేశాలు విదేశీ ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు ఎత్తివేయ‌డం, క్వారంటైన్ టైం త‌గ్గించ‌డం లాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.. తాజాగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ (డీజీహెచ్ఎస్‌).. అక్క‌డి ప్రస్తుత ఇన్ఫెక్షన్ రేటును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని.. కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింది.. అందులోభాగంగా.. క్వారంటైన్ కాలాన్ని తగ్గించింది… బంగ్లాదేశ్‌లో […]
    • ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు సీరియ‌స్‌.. వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుంది..!
      ఆంధ్రప్రదేశ్

      ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు సీరియ‌స్‌.. వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుంది..!

      న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసు విచార‌ణ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు.. భారతదేశంలోని చట్టాలు న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.. ట్విట్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని అభిప్రాయప‌డింది ఏపీ హైకోర్టు. ట్విట్టర్‌లో పోస్టులు డిలీట్ చేసినా.. విపిన్ అని టైప్ చేస్తే వెంటనే ఆ పోస్టులు వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్.. దీనిపై సీరియ‌స్ అయిన హైకోర్టు.. […]
    • ఫీవ‌ర్ స‌ర్వేతో మంచి ఫ‌లితాలు..
      Uncategorized

      ఫీవ‌ర్ స‌ర్వేతో మంచి ఫ‌లితాలు..

      ఫీవ‌ర్ స‌ర్వేతో రాష్ట్రంలో మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని తెలిపారు మంత్రి హ‌రీష్‌రావు.. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా త‌గ్గిన‌ట్టు వెల్ల‌డించారు.. మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయ‌డాన్ని అభినందించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అన్నారు.. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ, 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే […]
    • వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన ఎస్బీఐ… వివ‌రాలు ఇవిగో…
      పర్సనల్‌ ఫైనాన్స్‌

      వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన ఎస్బీఐ… వివ‌రాలు ఇవిగో…

      ప్ర‌భుత్వ బ్యాకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.. రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) వడ్డీ రేట్లను పెంచింది ఎస్బీఐ.. రికరింగ్ డిపాజిట్ పెట్టుబడులపై 5.1 శాతం నుండి 5.4 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇక‌, సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం ఎక్కువ ఉంటుందని పేర్కొంది.. స‌వ‌రించిన వ‌డ్డీ రేట్లు జనవరి 15వ తేదీ నుంచి అమల్లోకి వ‌చ్చిన‌ట్టు ఎస్బీఐ తెలిపింది.. కేవలం 100 రూపాయల […]
    • జాతిపితకు సీఎం జ‌గ‌న్ నివాళులు
      ఆంధ్రప్రదేశ్

      జాతిపితకు సీఎం జ‌గ‌న్ నివాళులు

      జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయ‌న చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్… తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. Read Also: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వ‌డ్డింపు మ‌రోవైపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధి వర్ధంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.. గాంధీ చిత్ర పటానికి […]
    • ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వ‌డ్డింపు
      బిజినెస్‌

      ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వ‌డ్డింపు

      కొత్త ఏడాదిలో అడుపెట్టాం.. జ‌న‌వ‌రి నెల కూడా పూర్తి కావొచ్చింది.. ఎల్లుండి నుంచి ఫిబ్ర‌వ‌రి మాసం ప్రారంభం కానుంది.. ఇప్ప‌టికే కొత్త ఏడాదిలో కొత్త ఛార్జీల‌ను అమ‌లు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద బ్యాకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ.. ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్‌) ఛార్జీలను పెంచ‌బోతోంది.. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్‌ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ వ‌డ్డించ‌నుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అయితే, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను ప్రొత్సహించేందుకే ఎస్బీఐ […]
    ←1…1,7571,7581,7591,7601,761…2,125→

తాజావార్తలు

  • FASTag Major Changes: ఫాస్టాగ్‌ విధానంలో సంచలన మార్పులు.. నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

  • Boyapati : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని స్టార్స్

  • Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్

  • Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు

  • BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions