ఒకరోజు ముందుగానే పార్లమెంట్ నిరవధిక వాయిదా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటితో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి… ఓ వైపు 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్, మరోవైపు వివిధ సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళన, నిరసన కార్యక్రమాలతో హాట్ హాట్గా సాగిన పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, ఒక రోజు ముందుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడనున్నాయి.. ఇక, మంగళవారం సభలో ప్రవేశపెట్టిన “బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు 2021”ను స్టాండింగ్ కమిటీకి పంపే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.. కాగా, పార్లమెంట్ ఉభయసభలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..
Read Also: నేడు కర్నూలుకు సీఎం జగన్.. విషయం ఇదే..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య నవంబర్ 29వ తేదీ నుంచి పలుమార్లు వాయిదా పడుతూ వచ్చాయి పార్లమెంట్ ఉభయసభలు… జులై-ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల సందర్భంగా సభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించిన కారణంగా సస్పెండ్ అయిన 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ను రద్దు చేయాలన్నది ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్ తో ఉభయసభల కార్యక్రమాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది.. ఇక, అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో రైతుల మృతికి కారకులని ఆరోపిస్తూ హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాని మంత్రివర్గం నుంచి తొలగించాలన్నది ప్రతిపక్ష ఎంపీల మరో డిమాండ్గా ఉంది.. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై తెలంగాణ ఎంపీలు ఆందోళన చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!