Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author -

Author- NTV Telugu
    • శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. ముచ్చింతల్‌ ముస్తాబు..
      తెలంగాణ

      శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. ముచ్చింతల్‌ ముస్తాబు..

      వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, పచ్చల కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం.. వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు. ఇక‌, శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్‌ […]
    • చ‌ర్చ‌ల‌కు రండీ.. ఉద్యోగ సంఘాల‌కు ప్ర‌భుత్వం ఆహ్వానం
      కృష్ణా

      చ‌ర్చ‌ల‌కు రండీ.. ఉద్యోగ సంఘాల‌కు ప్ర‌భుత్వం ఆహ్వానం

      స‌మ్మె త‌ప్ప‌దంటూ.. వెన‌క్కి త‌గ్గేదే లేదంటూ ముందుకు సాగుతోన్న ఉద్యోగ సంఘాల‌ను బుజ్జ‌గించే ప‌నిలో ప‌డిపోయింది ప్ర‌భుత్వం.. రేపు ఉద్యోగ సంఘాల‌ను మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది ప్రభుత్వం.. అయితే, లిఖిత పూర్వకంగా ఆహ్వానిస్తేనే వ‌స్తామ‌ని స్టీరింగ్ కమిటీ తేల్చేసింది.. దీంతో.. లిఖిత పూర్వక ఆహ్వానాన్ని పంపింది ప్ర‌భుత్వం.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో స‌మావేశానికి రావాల‌ని కోరింది.. ఇక‌, ఆహ్వానం అందిందని స్టీరింగ్ కమిటీ కూడా ధృవీక‌రించింది. మ‌రోవైపు.. ఉద్యోగులు స‌మ్మె వ‌ర‌కూ వెళ్ల‌కుండా చూడాల‌ని […]
    • ఆన్‌లైన్ క్లాసుల‌పై విద్యాశాఖ అస‌హ‌నం.. ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తుల‌కు రావాల్సిందే..
      తెలంగాణ

      ఆన్‌లైన్ క్లాసుల‌పై విద్యాశాఖ అస‌హ‌నం.. ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తుల‌కు రావాల్సిందే..

      ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నుంచి మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌కు సిద్ధం అయ్యింది తెలంగాణ ప్ర‌భుత్వం.. ఇప్ప‌టికే అన్ని స్కూళ్ల‌ను సిద్ధం చేశారు.. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల్లో ఉన్న ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కార్.. అయితే, రేప‌టి నుంచి కూడా ఆన్‌లైన్ త‌ర‌గ‌తులే కొన‌సాగుతాయింటూ ఉస్మానియా యూనివ‌ర్సిటీ స‌హా మ‌రికొన్నియూనివ‌ర్సిటీలు నిర్ణ‌యం తీసుకున్నాయి.. కాగా, ఆన్ లైన్ తరగతులపై యూనివర్సిటీల నిర్ణయంపై తెలంగాణ విద్యా శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు […]
    • క‌రోనా అప్‌డేట్‌.. ఏపీలో అలా.. తెలంగాణ‌లో ఇలా..
      ఆంధ్రప్రదేశ్

      క‌రోనా అప్‌డేట్‌.. ఏపీలో అలా.. తెలంగాణ‌లో ఇలా..

      తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.. ఏపీ, తెలంగాణ‌లో త‌గ్గుముఖం ప‌డుతున్నాయి పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,284 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 5,879 మందికి పాజిటివ్ గా తేలింది.. మ‌రో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. క‌ర్నూలు, నెల్లూరులో ఇద్ద‌రు చొప్పున‌, చిత్తూరు, క‌డ‌ప‌, కృష్ణా, ప్ర‌కాశం, విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఒక్కొక్క‌రు చొప్పున మ‌ర‌ణించారు.. ఇదే స‌మ‌యంలో.. 11,384 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక‌, రాష్ట్రవ్యాప్తంగా 3,24,70,712 […]
    • డిప్యూటీ సీఎంకు ఉపాధ్యాయుల కౌంట‌ర్.. దాట వేసేందుకే ఈ నాట‌కాలు..!
      ఆంధ్రప్రదేశ్

      డిప్యూటీ సీఎంకు ఉపాధ్యాయుల కౌంట‌ర్.. దాట వేసేందుకే ఈ నాట‌కాలు..!

      ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్‌య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు ఉపాధ్యాయ సంఘాల నేత‌లు.. నారాయ‌ణ‌స్వామి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ఫాప్టో ఛైర్మన్ సుధీర్ బాబు.. మా ఉపాధ్యాయుల పిల్లల్లో 50 శాతం పిల్లలు ప్రభుత్వ స్కూళ్లల్లోనే చదువుతున్నారు.. మ‌రి మంత్రి నారాయణ స్వామి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు..? అంటూ నిల‌దీశారు.. మంత్రి నారాయణ స్వామి బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడద‌ని హిత‌వుప‌లికిన ఆయ‌న‌.. పీఆర్సీ సమస్యను పరిష్కరించలేక దాట వేసేందుకే మంత్రులు ఈ నాటకాలు […]
    • పీఆర్సీ సాధ‌న స‌మితి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఐఏఎస్‌ల‌కు వార్నింగ్..!
      ఆంధ్రప్రదేశ్

      పీఆర్సీ సాధ‌న స‌మితి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఐఏఎస్‌ల‌కు వార్నింగ్..!

      పీఆర్సీ సాధ‌న స‌మితి, ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య క్ర‌మంగా దూరం పెరుగుతోంది.. పీఆర్సీ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదేలేదంటున్నారు నేత‌లు.. చ‌ర్చ‌ల‌కు వెళ్ల‌డానికి కూడా ష‌ర‌తులు పెడుతున్నారు.. ఈ నేప‌థ్యంలో.. సంచలన కామెంట్లు చేశారు పీఆర్సీ సాధన సమితి నేతలు… ఐఏఎస్‌ల‌పై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చ‌రించారు.. మేం ఈ నెల 25వ తేదీన సంప్రదింపుల కమిటీతో మా స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చలకు వెళ్లి మా లేఖను ఇచ్చి వ‌చ్చామ‌ని.. మేం పెద్ద కొర్కేలేమీ అడ‌గ‌లేద‌న్నారు పీఆర్సీ […]
    • జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని తీర్మానం
      ఆంధ్రప్రదేశ్

      జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని తీర్మానం

      ఈ మ‌ధ్య గుంటూరులోని జిన్నా ట‌వ‌ర్‌పై పెద్ద చ‌ర్చే సాగుతోంది.. గుంటూరు నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడానికి పాకిస్థాన్ జాతిపిత ఐన మహమ్మద్ అలీ జిన్నా పేరు పెట్టారు.. అయితే, భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌చూ దీనిని లేవ‌నెత్తుతోంది.. రిపబ్లిక్ డే సందర్భంగా జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరేసేందుకు ‘హిందూ వాహిని’ పిలుపునివ్వ‌డం కూడా ర‌చ్చ‌గా మారింది.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిన్నా టవర్‌పై ప్రభుత్వమే జాతీయ జెండాను ఎగురవేయాలని.. ప్రభుత్వం స్పందించకుంటే హిందూ వాహినితో […]
    • సీఎం జ‌గ‌న్‌కు సోము వీర్రాజు లేఖ‌.. అవి పునాది రాళ్లకే పరిమితం..!
      ఆంధ్రప్రదేశ్

      సీఎం జ‌గ‌న్‌కు సోము వీర్రాజు లేఖ‌.. అవి పునాది రాళ్లకే పరిమితం..!

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ దూకుడు పెంచుతోంది.. ప్ర‌తీ అంశంపై ప్ర‌భుత్వానికి డిమాండ్లు, లేఖ‌లు వెళ్తున్నాయి.. ఇవాళ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు మ‌రో లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. నిర్ణీత సమయంలో పేదలకు ఇళ్లు నిర్మించాల‌ని లేఖ‌లో డిమాండ్ చేశారు.. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు చెల్లించడం లేద‌ని ఆరోపించిన ఆయ‌న‌.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లింపుల్లో జాప్యం చేస్తుండడమే పేదల పాలిట శాప‌మైంద‌న్నారు.. ఇక‌, పేదల ఇళ్ల […]
    • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు.. రోడ్ షోల‌పై నిషేధం కొన‌సాగింపు
      జాతీయం

      ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు.. రోడ్ షోల‌పై నిషేధం కొన‌సాగింపు

      ఓవైపు దేశ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్నా.. మ‌రోవైపు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తోంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. అన్ని పార్టీలో ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి.. అయితే, క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. ప్ర‌చారం, ర్యాలీలు, బ‌హిరంగ‌స‌భ‌లు ఇలా ఎన్నిక‌ల‌కు సంబంధించిన అంశాల‌పై ఆంక్ష‌లు విధించింది ఎన్నిక‌ల సంఘం.. పోలింగ్ స‌మీపిస్తున్న త‌రుణంలో.. ఇవాళ మ‌రోసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికపై స‌మీక్ష నిర్వ‌హించింది. రోడ్ షోలపై నిషేధాన్ని కొన‌సాగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.. Read Also: ఉపాధ్యాయుల‌పై డిప్యూటీ సీఎం […]
    • ఉపాధ్యాయుల‌పై డిప్యూటీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
      ఆంధ్రప్రదేశ్

      ఉపాధ్యాయుల‌పై డిప్యూటీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

      ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఇలా అన్ని రంగాల వారు స‌మ్మె బాట ప‌డుతున్న స‌మ‌యంలో.. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు సహకరించాల‌ని సూచించిన ఆయ‌న‌.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైన‌ది.. వారు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా..? అని ప్ర‌శ్నించారు.. సీఎం వైఎస్ జ‌గ‌న్‌ గురించి టీచర్లు వాడిన భాష సరైంది కాద‌ని హిత‌వుప‌లికిన ఆయ‌న‌.. టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిస్తున్నారా..? […]
    ←1…1,7561,7571,7581,7591,760…2,125→

తాజావార్తలు

  • FASTag Major Changes: ఫాస్టాగ్‌ విధానంలో సంచలన మార్పులు.. నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

  • Boyapati : ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బోయపాటికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని స్టార్స్

  • Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్

  • Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు

  • BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions