Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author -

Author- NTV Telugu
    • ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు సీరియ‌స్‌.. వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుంది..!
      ఆంధ్రప్రదేశ్

      ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు సీరియ‌స్‌.. వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుంది..!

      న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసు విచార‌ణ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు.. భారతదేశంలోని చట్టాలు న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.. ట్విట్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని అభిప్రాయప‌డింది ఏపీ హైకోర్టు. ట్విట్టర్‌లో పోస్టులు డిలీట్ చేసినా.. విపిన్ అని టైప్ చేస్తే వెంటనే ఆ పోస్టులు వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్.. దీనిపై సీరియ‌స్ అయిన హైకోర్టు.. […]
    • ఫీవ‌ర్ స‌ర్వేతో మంచి ఫ‌లితాలు..
      Uncategorized

      ఫీవ‌ర్ స‌ర్వేతో మంచి ఫ‌లితాలు..

      ఫీవ‌ర్ స‌ర్వేతో రాష్ట్రంలో మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని తెలిపారు మంత్రి హ‌రీష్‌రావు.. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా త‌గ్గిన‌ట్టు వెల్ల‌డించారు.. మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయ‌డాన్ని అభినందించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అన్నారు.. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ, 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే […]
    • వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన ఎస్బీఐ… వివ‌రాలు ఇవిగో…
      పర్సనల్‌ ఫైనాన్స్‌

      వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన ఎస్బీఐ… వివ‌రాలు ఇవిగో…

      ప్ర‌భుత్వ బ్యాకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.. రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) వడ్డీ రేట్లను పెంచింది ఎస్బీఐ.. రికరింగ్ డిపాజిట్ పెట్టుబడులపై 5.1 శాతం నుండి 5.4 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇక‌, సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో అరశాతం ఎక్కువ ఉంటుందని పేర్కొంది.. స‌వ‌రించిన వ‌డ్డీ రేట్లు జనవరి 15వ తేదీ నుంచి అమల్లోకి వ‌చ్చిన‌ట్టు ఎస్బీఐ తెలిపింది.. కేవలం 100 రూపాయల […]
    • జాతిపితకు సీఎం జ‌గ‌న్ నివాళులు
      ఆంధ్రప్రదేశ్

      జాతిపితకు సీఎం జ‌గ‌న్ నివాళులు

      జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయ‌న చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్… తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. Read Also: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వ‌డ్డింపు మ‌రోవైపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధి వర్ధంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.. గాంధీ చిత్ర పటానికి […]
    • ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వ‌డ్డింపు
      బిజినెస్‌

      ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వ‌డ్డింపు

      కొత్త ఏడాదిలో అడుపెట్టాం.. జ‌న‌వ‌రి నెల కూడా పూర్తి కావొచ్చింది.. ఎల్లుండి నుంచి ఫిబ్ర‌వ‌రి మాసం ప్రారంభం కానుంది.. ఇప్ప‌టికే కొత్త ఏడాదిలో కొత్త ఛార్జీల‌ను అమ‌లు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద బ్యాకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ.. ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్‌) ఛార్జీలను పెంచ‌బోతోంది.. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్‌ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ వ‌డ్డించ‌నుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అయితే, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను ప్రొత్సహించేందుకే ఎస్బీఐ […]
    • 75 శాతం మంది పెద్ద‌ల‌కు వ్యాక్సినేష‌న్‌.. ప్ర‌ధాని అభినంద‌న‌లు..
      జాతీయం

      75 శాతం మంది పెద్ద‌ల‌కు వ్యాక్సినేష‌న్‌.. ప్ర‌ధాని అభినంద‌న‌లు..

      భారతదేశంలోని వయోజన జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి అయిన‌ట్టు తెలిపిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. పౌరుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.. దేశ జానాభాలో మొత్తం పెద్దలలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఈ మహత్తరమైన ఫీట్ సాధించినందుకు స‌హ‌క‌రించిన మా తోటి పౌరులకు అభినందనలు.. మా టీకా డ్రైవ్‌ను విజయవంతం చేస్తున్న అంద‌రికీ ఇది గ‌ర్వ‌కార‌ణం అంటూ ట్వీట్ చేశారు ప్ర‌ధాని మోడీ.. దేశంలోని వయోజన జనాభాలో 75 శాతానికి పైగా ఇప్పుడు […]
    • విజ‌య‌వాడ‌కు వంగ‌వీటి రంగా పేరు పెట్టాల్సిందే.. చిరంజీవి, ప‌వ‌న్ స్పందించాలి..
      ఆంధ్రప్రదేశ్

      విజ‌య‌వాడ‌కు వంగ‌వీటి రంగా పేరు పెట్టాల్సిందే.. చిరంజీవి, ప‌వ‌న్ స్పందించాలి..

      ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు వ్య‌వ‌హారం కొన్ని ప్రాంతాల్లో కాక‌రేపుతోంది.. జిల్లాల పేర్ల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి.. జిల్లా కేంద్రాల‌ను కూడా మార్చాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.. ఇక‌, విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాల‌నే డిమాండ్ తెర‌పైకి వ‌చ్చింది.. విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన వంగ‌వీటి రాధ, రంగా రీ ఆర్గనైజషన్ సభ్యులు గాదె బాలాజీ… బెజ‌వాడ‌కు వంగ‌వీటి రంగా పేరు పెట్టాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను కోరారు.. ఈ విష‌యంపై చిరంజీవి, పవన్ క‌ల్యాణ్ కూడా స్పందించాల‌ని […]
    • అమ‌ర జ‌వాన్ జ్యోతికి రాహుల్ గాంధీ భూమి పూజ‌
      జాతీయం

      అమ‌ర జ‌వాన్ జ్యోతికి రాహుల్ గాంధీ భూమి పూజ‌

      అమ‌ర జ‌వాన్ జ్యోతి నిర్మాణానికి భూమి పూజ చేయ‌నున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. రాయ్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ సైనిక బలగాల 4వ బెటాలియన్ పరిసర ప్రాంతంలో అమర జవాన్ జ్యోతిని నిర్మించ‌త‌ల‌పెట్టింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం.. ఆ అంశంపై మాట్లాడినా సీఎం బాఘేల్.. అమర సైనికులకు నివాళిగా నిర్మాణాన్ని త‌ల‌పెట్టాం.. దీనికి గురువారం రోజు రాహుల్ గాంధీ భూమి పూజ చేస్తార‌ని ప్ర‌క‌టించారు.. భార‌త దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింద‌ని గుర్తుచేసిన ఆయ‌న‌.. […]
    • తాజాగా 50 వేల కేసులు.. కేర‌ళ‌లో వీకెండ్‌ లాక్‌డౌన్
      జాతీయం

      తాజాగా 50 వేల కేసులు.. కేర‌ళ‌లో వీకెండ్‌ లాక్‌డౌన్

      భార‌త్‌లో క‌రోనా కేసులు సంఖ్య 3 ల‌క్ష‌ల‌ను దాటేసి.. మ‌ళ్లీ కిందకు దిగుతోంది.. తాజాగా 2.34 ల‌క్ష‌ల కొత్త కేసులు వెలుగు చూశాయి.. కేసులు కాస్త త‌గ్గినా మ‌రికొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగానే న‌మోదు అవుతున్నాయి.. అందులో కేర‌ళ రాష్ట్రం ఒక‌టి.. తాజాగా 50 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. దీంతో.. వీకెండ్ లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తోంది ఆ రాష్ట్రం.. మిగ‌తా రాష్ట్రాలు.. లాక్‌డౌన్‌ను ఎత్తివేసి.. నైట్ క‌ర్ఫ్యూకే ప‌రిమితం అవుతున్నాయి.. మ‌రికొన్ని […]
    • భార‌త్ కోవిడ్ అప్‌డేట్‌.. తాజా కేసులు ఎన్నంటే..?
      జాతీయం

      భార‌త్ కోవిడ్ అప్‌డేట్‌.. తాజా కేసులు ఎన్నంటే..?

      భార‌త్‌లో కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. దేశ‌వ్యాప్తంగా తాజాగా 2.34 ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశ్యాప్తంగా 2,34,281 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. మ‌రో 893 మంది క‌రోనా బాధితులు క‌న్నుమూశారు.. ఇదే స‌మ‌యంలో 3,52,784 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్ర‌స్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు బులెటిన్‌లో […]
    ←1…1,7091,7101,7111,7121,713…2,077→

తాజావార్తలు

  • Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!

  • Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు

  • Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

  • Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

  • Off The Record : రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ డిసిషన్..? ప్రభుత్వ సలహాదారు పదవి ఎవరికీ..!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions