అబద్దాలు మాట్లాడితే నాలుక కోస్తాం.. బీజేపీ నేతలకు మంత్రి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నాయకులు అబద్ధాలు మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు కళ్లముందే ఉన్నాయన్న ఆయన.. ఇక్కడకు వచ్చి బండి సంజయ్ డ్రామా ఆడారని మండిపడ్డారు. అంబేద్కర్ సృతి వనాన్ని బండి సంజయ్ అపవిత్రం చేశారంటూ ఫైర్ అయిన ఆయన.. బీజేపీ నాయకులకి నిజం చెప్పే దమ్ము లేదన్నారు.. ఇక్కడికి వచ్చి బీజేపీ డ్రామా చేసింది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, 2022 చివరి నాటికి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తామని వెల్లడించిన మంత్రి కొప్పుల.. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లలో దళితులు ఊచకోతకి గురయ్యారని విమర్శించారు..
Read Also: రేపు పబ్లిక్ హాలిడేగా ప్రకటించిన సర్కార్..
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
బీజేపీ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్.. సచివాలయం గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు… పార్లమెంట్ భవనం ఎందుకు కడుతున్నారు? అని నిలదీసిన ఆయన.. రాజ్యాంగంపై రాద్ధాంతం చేస్తున్నారని.. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చని అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు మంత్రి కొప్పుల.
తాజావార్తలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!
-
Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
-
China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
-
Peddi: ‘పెద్ది’ రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
-
Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి