Devarakonda Srikanth
Author- NTV Telugu-
Venis: గూగుల్ ను నమ్మి కాలువలో పడ్డ పోలీష్ యువతి
సాధారణంగా మనకు అడ్రస్ తెలియకుంటే.. ఎవరైనా అడిగి వెళతాం. లేకపోతే.. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తాం. అయితే ఇక్కడ గూగుల్ మ్యాప్ నమ్మి ముందుకెళ్లిన యువతి ఏకంగా కాలువలో పడిపోయింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. అయితే.. దీనికి సంబంధించిన వీడియో రల్ అయింది. దీంతో ఇటాలియన్ నగరంలో గూగుల్ మ్యాప్స్ విశ్వసనీయత గురించి మరోసారి చర్చకు దారితీసింది. Read Also: Lion vs Leopard: అడవిలో రెండు సమ ఉజ్జీల భీకర పోరాటం.. చివరకు ఎమైందంటే.. ఒక […] -
Lion vs Leopard: అడవిలో రెండు సమ ఉజ్జీల భీకర పోరాటం.. చివరకు ఎమైందంటే..
అడవిలో రెండు సమ ఉజ్జీలు ఆహారం కోసం పోరాడుతుంటే ఎలా ఉంటుంది. చూడడానికే చాలా భయంకరంగా ఉంటుంది. కదా.. సింహాలు, చిరుతపులులు, పులులు వంటివి తరచూ ఆహారం కోసం, ఉనికి చాడుకోవడం కోసం ఒక దానికొకటి కొట్టుకుంటూ ఉంటాయి. క్రూర మృగాల భీకర పోరాటాన్ని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారిపోయింది. Read Also: Student Dies: స్కూల్ కు చెప్పులతో వచ్చిన విద్యార్థిని.. చెంప దెబ్బ కొట్టిన […] -
Shocking Murder: ఇన్సూరెన్స్ పైసల కోసం.. మరీ ఇంతకు తెగిస్తారా..
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కేవలం ఇన్సూరెన్స్ పైసల కోసం వ్యక్తిని హత్యచేసారు. అనంతరం ముక్కలుగా కోసి చెరువులో పడేశారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఎం.కొత్తూరు చెరువులో మూడున్నర నెలల తరువాత మృతదేహం ముక్కలుగా దొరకడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. Read Also:Student Dies: స్కూల్ కు చెప్పులతో వచ్చిన విద్యార్థిని.. చెంప దెబ్బ కొట్టిన ప్రిన్సిపాల్.. తర్వాత ఏమైందంటే.. ఇన్సూరెన్స్ సొమ్ము ఒక వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. మూడున్నర నెలల తరువాత […] -
Student Dies: స్కూల్ కు చెప్పులతో వచ్చిన విద్యార్థిని.. చెంప దెబ్బ కొట్టిన ప్రిన్సిపాల్.. తర్వాత ఏమైందంటే..
చెప్పులు వేసుకుని స్కూల్కు వచ్చిన విద్యార్థిని చెంపపై ప్రిన్సిపాల్ కొట్టింది. నాటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో విద్యార్థిని కుటుంబం, గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించి ఆమె మృతదేహంతో నిరసన తెలిపారు. Read Also: Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో… జార్ఖండ్లోని గర్హ్వా జిల్లా బార్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో దివ్య కుమారి అనే బాలిక 12వ తరగతి చదువుతుంది. […] -
Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో…
డీడీ నేషనల్ రోజు వచ్చే ధారావాహిక ‘మహాభారత్’ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. బీఆర్ చోప్రా యొక్క పురాణ ధారావాహిక ‘మహాభారత్’లో కర్ణుడి పాత్రలో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ , క్యాన్సర్తో సుదీర్ఘ పోరాటం తర్వాత బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 68. అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరగనున్నాయి. Read Also:Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో… పంకజ్ ధీర్ మరణ వార్తను […] -
Jubilee Hills By Poll : భారీ స్థాయిలో నామినేషన్లు.. ఇప్పటి వరకు ఎన్నంటే..?
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రోజు 13 నామినేషన్లు దాఖలు కాగా.. ఇప్పటి వరకు 30 మంది అభ్యర్థులు 35 నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గంలో 3,98,982 మంది ఓటర్లు ఉండగా.. అందులో 2,07,367 మంది పురుషులు, 1,91,530 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ఉప ఎన్నిక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 89 లక్షల రూపాయలు పట్టుకున్నామని […] -
KTR: రిజర్వేషన్లు కేవలం రాజకీయాల్లోనే కాదు.. అన్ని కేటగిరీలలో ఉండాలి
పార్లమెంట్ లో చేయాల్సిన పనిని శాసన సభలో బీఆర్ఎస్ చేస్తుందన్నారు వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల నిర్వహణ విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు కె.టి.రామారావు (కేటీఆర్) విమర్శించారు.. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉద్దేశపూర్వకంగా మోసపూరితమైనవి మరియు చట్టబద్ధంగా చెల్లనివి అని, మరియు వారు ఇప్పుడు పాలించడానికి బదులుగా ఈ అంశంపై ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. Read Also:Snakes […] -
Snakes Home: ఎవర్రా మీరంతా.. ఎవరన్నా కుక్కను, పిల్లిని పెంచుకుంటారు. మీరేంట్రా మరీ వాటినా..
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో పూణే నుండి దాదాపు 200 కి.మీ దూరంలో, పాము భయాన్ని నమ్మకంతో భర్తీ చేసే ఒక గ్రామం ఉంది. ఇక్కడి నాగుపాము విషపూరితమైన జంతువుగా భావించారు. అవి అక్కడి కుటుంబాలలో భాగం. ఇది షెట్ఫాల్, విషపూరిత పాములు మరియు మానవులు సామరస్యంగా మరియు నిశ్శబ్దంగా ఒకే పైకప్పును పంచుకునే ఒక నిగూఢ గ్రామం. షెట్ఫాల్లోని నాగుపాము లు ‘దేవస్థానాలు’ అని పిలువబడే ప్రత్యేకంగా నిర్మించిన పవిత్ర ప్రదేశాలలో నిద్రిస్తాయి . వాటిని కుటుంబంగా […] -
Young Couple Die: లాడ్జిలో అగ్ని ప్రమాదం.. అనుమానస్పద స్థితిలో 25 ఏళ్ల మహిళ, 22 ఏళ్ల యువకుడు..
బెంగళూరులోని యలహంక లాడ్జిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువకుడు, ఒక మహిళ మరణించారు. ప్రేమికుడు సజీవ దహనం కాగా, ప్రియురాలు ఊపిరాడక మరణించింది. లాడ్జిలో అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. Read Also:Hugs And Kisses: 738 రోజుల తర్వాత కలిసిన జంటలు.. బందీల వీడియోలు వైరల్ యలహంక న్యూ టౌన్లోని ఒక లాడ్జిలో గురువారం సాయంత్రం 25 ఏళ్ల మహిళ, 22 ఏళ్ల యువకుడు అనుమానాస్పద […] -
Sundar Pichai: రాబోయే ఐదేళ్లలో $15 బిలియన్ల పెట్టుబడి.. సుందర్ పిచాయ్
విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను ఏర్పాటు చేయడానికి రాబోయే ఐదు సంవత్సరాలలో $15 బిలియన్లను పెట్టుబడి పెట్టాలని గూగుల్ ప్రణాళికలు రచిస్తోంది. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ ప్రాజెక్టు గురించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారు . ప్రధానితో జరిగిన సంభాషణలో గూగుల్ AI హబ్ AI ఆవిష్కరణలను వేగవంతం చేయడంలో మరియు భారతదేశం యొక్క పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?