Tejas Express: మన దేశంలో నడుస్తున్న ప్రైవేట్ ట్రైన్ గురించి మీకు తెలుసా..
- దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు పేరు తేజస్ ఎక్స్ప్రెస్
- న్యూఢిల్లీ నుండి లక్నో వరకు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో నడుస్తున్న ప్రైవేట్ ట్రైన్ గురించి మీలో ఎంతమందికి తెలిసి ఉంటుంది. బహుశా చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు.. కొందరు ప్రైవేట్ అనేవి ఉంటాయా అని అడిగానా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. మనం ఇప్పటి వరకు వాటిని చూసి ఉండకపోవచ్చు. ఇతర దేశాల్లో చాలా చోట్ల ప్రైవేట్ ట్రైన్స్ రన్ చేస్తున్నారు. అయితే మన దేశంలో కూడా ఈ ప్రైవేట్ రైలును లాంచ్ చేశారు.
Read Also:Lucky Lady: ఒకే మహిళకు రెండు మద్యం దుకాణాలు..
Also Read
- Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
- EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి భారతీయ రైల్వేలు వివిధ రకాల రైలు సేవలను నిర్వహిస్తాయి. జాతీయ రవాణా సంస్థ 2019లో రైలు ప్రయాణికుల కోసం దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలును ప్రారంభించింది. అయితే ఈ రైలును పూర్తిగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తుంది. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు పేరు తేజస్ ఎక్స్ప్రెస్. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటైన న్యూఢిల్లీ నుండి లక్నో వరకు నడుస్తుంది. ఇది అక్టోబర్ 4, 2019న తన మొదటి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ఎంతో ప్రజాదారణ పొందిన ఈ రైలు న్యూఢిల్లీ నుంచి లక్నో వరకు నడుస్తోంది.
Read Also:Tragedy: ఏందమ్మా ఇది.. ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో జంపైన భార్య..
ఈ ప్రైవేట్ రైలు ప్రారంభించి దాదాపుగా ఐదేళ్లు కావస్తోంది. అయితే అదే మార్గంలో ప్రయాణిస్తునన రాజధాని, శతాబ్ధి, వందే భారత్ ఎక్స్ ప్రెస్ వంటి ఇతర ప్రీమియం సర్వీసుల కంటే ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తుంది. న్యూఢిల్లీ–లక్నో మధ్య నడిచే IRCTC తేజస్ ఎక్స్ప్రెస్ రెండు రకాల సీట్లను అందిస్తుంది. AC చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. అదేవిధంగా శతాబ్ది, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఒకే రకమైన సీటింగ్ ఎంపికలను అందిస్తాయి. అయితే సుదూర రైలు కావడంతో రాజధాని ఎక్స్ప్రెస్ AC స్లీపర్ క్లాస్ను మాత్రమే అందిస్తుంది..
తాజావార్తలు
-
EPFOలో కీలక మార్పులు.. పోర్టల్లో రెండు సేవలకు ముగింపు..
-
Dell Alienware 15: డెల్ ఏలియన్వేర్ 15 గేమింగ్ ల్యాప్టాప్ భారత్లో విడుదల.. RTX 4050 GPU, AMD Ryzen ప్రాసెసర్
-
Prithviraj Sukumaran: తెలుగులో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఐ, నోబడీ’ రిలీజ్
-
Peddi OTT : ఇట్స్ అఫిషియల్.. ఆరోజు నుంచే ఓటీటీలోకి పెద్ది
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో