Tejas Express: మన దేశంలో నడుస్తున్న ప్రైవేట్ ట్రైన్ గురించి మీకు తెలుసా..
- దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు పేరు తేజస్ ఎక్స్ప్రెస్
- న్యూఢిల్లీ నుండి లక్నో వరకు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో నడుస్తున్న ప్రైవేట్ ట్రైన్ గురించి మీలో ఎంతమందికి తెలిసి ఉంటుంది. బహుశా చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు.. కొందరు ప్రైవేట్ అనేవి ఉంటాయా అని అడిగానా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. మనం ఇప్పటి వరకు వాటిని చూసి ఉండకపోవచ్చు. ఇతర దేశాల్లో చాలా చోట్ల ప్రైవేట్ ట్రైన్స్ రన్ చేస్తున్నారు. అయితే మన దేశంలో కూడా ఈ ప్రైవేట్ రైలును లాంచ్ చేశారు.
Read Also:Lucky Lady: ఒకే మహిళకు రెండు మద్యం దుకాణాలు..
Also Read
- Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
- కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
- రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
- Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి భారతీయ రైల్వేలు వివిధ రకాల రైలు సేవలను నిర్వహిస్తాయి. జాతీయ రవాణా సంస్థ 2019లో రైలు ప్రయాణికుల కోసం దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలును ప్రారంభించింది. అయితే ఈ రైలును పూర్తిగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తుంది. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు పేరు తేజస్ ఎక్స్ప్రెస్. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటైన న్యూఢిల్లీ నుండి లక్నో వరకు నడుస్తుంది. ఇది అక్టోబర్ 4, 2019న తన మొదటి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ఎంతో ప్రజాదారణ పొందిన ఈ రైలు న్యూఢిల్లీ నుంచి లక్నో వరకు నడుస్తోంది.
Read Also:Tragedy: ఏందమ్మా ఇది.. ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో జంపైన భార్య..
ఈ ప్రైవేట్ రైలు ప్రారంభించి దాదాపుగా ఐదేళ్లు కావస్తోంది. అయితే అదే మార్గంలో ప్రయాణిస్తునన రాజధాని, శతాబ్ధి, వందే భారత్ ఎక్స్ ప్రెస్ వంటి ఇతర ప్రీమియం సర్వీసుల కంటే ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తుంది. న్యూఢిల్లీ–లక్నో మధ్య నడిచే IRCTC తేజస్ ఎక్స్ప్రెస్ రెండు రకాల సీట్లను అందిస్తుంది. AC చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. అదేవిధంగా శతాబ్ది, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఒకే రకమైన సీటింగ్ ఎంపికలను అందిస్తాయి. అయితే సుదూర రైలు కావడంతో రాజధాని ఎక్స్ప్రెస్ AC స్లీపర్ క్లాస్ను మాత్రమే అందిస్తుంది..
తాజావార్తలు
-
Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
-
Mandula Samuel : కాంగ్రెస్లో కాక రేపిన సామేల్.. కోమటిరెడ్డి బ్రదర్స్పై ఫైర్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
CJP Protest: జంతర్ మంతర్ వద్ద సంచలనం.. పోలీస్ కానిస్టేబుల్ రాజీనామా..
-
New Railway Lines: ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అదనంగా రెండు రైల్వే లైన్లు.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!