ఈ సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కటి మారిపోతున్నాయి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలు ఆధునికత దిశగా పయనిస్తున్నాయి. అయితే ఓ గృహప్రవేశ వేడుకల్లో ఇంట్లోకి మొదటగా ఆవుని పంపి..గృహ ప్రవేశం చేస్తారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఓ ఆవు బొమ్మతో గృహ ప్రవేశాన్ని పూర్తి చేశారు. Read Also:Diwali Bumper Lottery: అదిగదిగో లచ్చిందేవి.. కూరగాయలు అమ్మే వ్యక్తికి కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ గృహప్రవేశ వేడుకల్లో ఇంట్లో ఆవు బదులు.. […]
తమిళనాడులో జరుగుతున్న బిగ్ బాస్ 9 హౌస్ కాస్త వివాస్పదంగా మారింది. అందులో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ ఏం జరిగిందో తెలియదు కానీ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిన్న ప్రసారం అయిన తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కొట్టుకోవడం సంచలనంగా మారింది. బిగ్ బాస్ తమిళ సీజన్ 9 హౌస్లో పోటీదారులు కమరుద్ధీన్, ప్రవీణ్ రాజ్ మధ్య వివాదం చెలరేగింది. […]
ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో వంట చేస్తున్న యువకుడు.. రోటీలు తయారు చేస్తూ.. వాటిపై ఉమ్మేశాడు. ఈ విషయం తీవ్ర వివాదానికి దారి తీసింది. అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వీడియో వైరల్ కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Breakup: ఆన్ లైన్ లో కుదిరిన సంబంధం.. ఆఫ్ లైన్ లో రద్దైన పెళ్లి.. […]
పెళ్లి జరిగిన రెండు గంటలకే సూరత్కు చెందిన వధువుకి, వరుడు నగలు ఇవ్వకపోవడంతో వివాదం మొదలైంది.. వరుడు నిజం దాచిపెట్టి .. పెళ్లి చేసుకున్నాడని వధువు తరఫు బంధువులు ఆరోపించారు. ఈ సంబంధం షాదీ.కామ్ అనే ఆన్ లైన్ మ్యారేజ్ బ్యూరోలో సెట్ అయ్యింది. పెళ్లి అయిన రెండు గంటలకే రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి సంబంధం రద్దు చేసుకున్నారు. నగల విషయంలో గొడవ రావడంతో .. పెళ్లి కొడుకుపై దాడి చేసింది వధువు కుటుంబం. […]
మొబైల్ వినియోగదారులకు మరోసారి షాక్ తగలనుంది. టెలికాం కంపెనీలు మరోసారి రీచార్జ్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే గనుక నిజమైతే.. దాదాపు 10 శాతం నుంచి 12 శాతం రీఛార్జ్ చార్జీలు పెరిగే అవకాశం లేకపోలేదు. Read Also: Runway: ఫ్లైట్ డోర్ తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. కిందికి దింపేసిన సిబ్బంది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెలికాం కంపెనీలు మరోసారి రీచార్జ్ ధరలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొబైల్ వినియోగదారులపై […]
రన్ వే పై ఉన్న విమానం ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో ఇతర ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. భద్రతా సిబ్బంది.. ఆ ప్రయాణికుడి విచారించేందుకు బలవంతంగా.. అతడిని ఫ్లైట్ నుంచి దింపేశారు. దీంతో విమానం గంట ఆలస్యంగా బయలు దేరింది. Read Also: Wife Brutally Kills Husband: ఇదేందమ్మా ఇది. . బీడీ కాల్చినందుకు భర్తను దారుణంగా హత్య చేసిన భార్య పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం లాల్ బహదూర్ శాస్త్రి […]
ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలు చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే హత్యలు చేస్తున్నారు. దీంతో కొందరు యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. కేవలం బీడీ తాగాడని కోపంతో భర్తపై ఇటుకలు, కర్రలతో దాడి చేసి హతమార్చిందో భార్య. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అతడు చనిపోయిన తర్వాత కూడా తనలో కోపం తగ్గకపోవడంతో అతడి శరీరంపై తన్నడం, కొట్టడం వంటివి చేసింది. Read Also: […]
ఈ వారం మహారాష్ట్రలోని బిగ్ బాస్ -19 “వీకెండ్ కా వార్” చాలా ఆసక్తికరంగా మారింది. హోస్ట్ సల్మాన్ ఖాన్ హౌస్మేట్లను గట్టిగా మందలించాడు. అతను హౌస్మేట్లకు ఊహించని షాక్ కూడా ఇచ్చాడు. అయితే గత వారం కెప్టెన్గా ఎంపికైన స్టాండ్-అప్ కమెడియన్ ప్రణీత్ మోర్ షో నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. Read Also: Fake Agniveer: అగ్నివీర్ సైనికుడు అని చెప్పుకుంటూ.. ప్రయాణీకుల బ్యాగుల చోరీ.. వ్యక్తి అరెస్ట్ పూర్తి వివరాల్లోకి వెళితే.. డెంగ్యూ వంటి […]
చెన్నైలోని కోయంబత్తూరు వెల్లకినారులోని ఓ ఆలయం సమీపంలో దాక్కున్న ముగ్గురిపై పోలీసులు కాల్పులు జరిపి.. ఆపై అరెస్ట్ చేశారు. శివగంగకు చెందిన తవసి, కరుప్పసామి, కాళేశ్వరన్ లు నిన్న కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కారు పక్కన అపి మాట్లాడుకుంటున్న ఇద్దరు యువతి యువకులపై దాడి చేశారు. పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. Read Also: Warning: స్నానం చేసేటపుడు మొదట అలా చేస్తున్నారా.. అయితే […]
సాధారణంగా మనం ఉదయం లేవగానే మొదటగా స్నానం చేస్తాం.. ఎందుకంటే.. స్నానం చేయడంతో మనసంతా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. మరికొందరు ఉదయం, సాయంత్రం రెండుపూటలు స్నానం చేస్తారు. రోజంతా బయటకు వెళ్లి ఇంటికి వచ్చే సరికి చెమట, దుమ్ము, ధూళితో మన బాడీపై అనేక వ్యర్థాలు పేరకుపోయి ఉంటాయి. స్నానం చేయడంతో చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోవడంతో పాటు.. మనసుకు, బాడీకి రిలాక్స్ గా ఉంటుంది. Read Also: Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై […]