Devarakonda Srikanth
Author- NTV Telugu-
Health Benefits of Guava: జామపండ్లతో ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలిస్తే .. అస్సలు వదిలిపెట్టరు.
పండ్లలో ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే జామపండ్లలో పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని న్యూట్రియన్స్ చెబుతున్నారు. వీటి ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టరు. ముఖ్యంగా డైటరీ ఫైబర్, విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. జామపండ్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపరిచే శక్తి ఉంటుంది. ముఖ్యంగా తొక్కతో తింటే మరింత ప్రయోజనమని న్యూట్రిషియన్స్ చెబుతున్నారు. […] -
Old Woman Rides Bullet Bike: 60 ఏళ్ల వయస్సులో బుల్లెట్ బైక్ నేర్చుకున్న వృద్ధురాలు.. షాకవుతున్న యువత
60 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధురాలు కేవలం రెండే రోజుల్లో బైక్ నేర్చుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా 60 ఏళ్లు వచ్చాయంటే కేవలం ఇంటికే పరిమితమవుతారు. కానీ ఇక్కడ ఓ బామ్మ మాత్రం యవతతో కలిసి బైక్ నేర్చుకుని అందరిని ఔరా అనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని కేఫే క్రూయిజర్స్ మోటార్సైకిల్ అకాడమీలో పలువురు యువతీ–యువకులు బైక్ రైడింగ్ నేర్చుకుంటున్నారు. అదే అకాడమీలో ఈ 60 ఏళ్ల బామ్మ లతా శ్రీనివాసన్ కూడా చేరి […] -
Increase Non-Veg Rates: నాన్ వెజ్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెరిగిన చికెన్, మటన్ రేట్లు
సండే వచ్చిందంటే చాలేసారి నాన్వెజ్ ప్రేమికులు చికెన్, మటన్ షాపుల వద్ద క్యూ కట్టి రుచికరమైన వంటకాలు చేసుకునేందుకు పరిగెడుతుంటారు. వారంతా ఉద్యోగాలతో బిజీగా గడిపి, ఆదివారం నాన్వెజ్ విందుతో రిలాక్స్ అవుదామని అనుకునే వాళ్లకు ఈసారి చిన్న నిరాశ ఎదురైంది.స్పల్పంగా రేట్లు పెంచామని నాన్ మార్కెట్ యాజమాన్యం ప్రకటించింది. హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ ధర కిలో 260 రూపాయలకు చేరుకోగా..రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా దాదాపు ఇదే ధర కొనసాగుతోంది.ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, చిత్తూరు […] -
Tragedy: విషాదం..ఖర్జూరం విత్తనం గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
ఖర్జూరం తింటుండగా విత్తనం గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్య సాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో స్థానికులు దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్య సాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెనుకొండ పట్టణానికి చెందిన గంగాధర్ (46) అనే వ్యక్తి ఖర్జూరం తింటుండగా విత్తనం పొరపాటున గొంతులో ఇరుక్కపోయింది. దీంతో ఆ […] -
Dry Fruits in the Refrigerator: డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు ఫ్రిజ్లో పెడుతున్నారా? అయితే జాగ్రత్త!
సాధారణంగా చాలా మంది డ్రై ఫ్రూట్స్ (బాదం, కాజూ, పిస్తా, వాల్నట్ మొదలైనవి) మరియు సుగంధ ద్రవ్యాలు (జీలకర్ర, ధనియా, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క మొదలైనవి) తాజాగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్రిజ్లో పెడుతున్నారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో మంచికన్నా చెడే ఎక్కువ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనలో చాలామంది కూరగాయలు, ఆకుకూరలు, పాలు, వండిన కూరలు, పండ్లు తదితర ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో ఫ్రిజ్లో ఉంచుతుంటారు. అయితే కొన్నిరకాల […] -
Road Collapse: అకస్మాత్తుగా కుంగిపోయిన రోడ్డు..కేంద్ర మంత్రిపై స్థానికుల ఆగ్రహం
కేరళ రాష్ట్రంలో 66వ జాతీయ రహదారి (NH-66) మరోసారి కుంగిపోవడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేపింది. ఇటీవలే నిర్మించిన ఈ రహదారిపై ఒక్కసారిగా పగుళ్లు ఏర్పడి, రోడ్ మధ్య భాగం కుంగిపోవడంతో నాలుగు వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వివరాల్లోకి వెళ్తే—కేరళలోని కొట్టయంపై–మైలక్కడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించినప్పటికీ రోడ్ ఇంత వేగంగా ధ్వంసం కావడంతో స్థానికులు కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి కాలంలో ఇదే హైవేపై ఇలాంటి ఘటన […] -
Health Risks of Tea Bags: టీ బ్యాగులను వేడి నీటిలో ముంచి తాగుతున్నారా.. అయితే జాగ్రత్త
మనందరం సాధారణంగా చాయ్ లేదా గ్రీన్ టీ తాగేటప్పుడు టీ పొడి లేదా గ్రీన్ టీ ఆకులను నీటిలో మరిగించి తాగుతాం. గత కొన్నేళ్లుగా వేడి నీటిలో లేదా పాలలో టీ బ్యాగ్లను నేరుగా ముంచి తాగే అలవాటు విస్తరించింది. అయితే, ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి టీ లేదా వేడి పాలలో ప్రీమియం టీ బ్యాగ్ను ముంచినప్పుడు ఒక్క కప్పులోనే సుమారు 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్స్, 3.1 బిలియన్ నానోప్లాస్టిక్స్ విడుదలవుతున్నాయని […] -
Bajaj Platina: తక్కువ ధర , ఎక్కువ మైలేజ్తో మార్కెట్లోకి.. బజాజ్ ప్లాటినా..
భారతదేశంలో మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా టూ–వీలర్లు కొనుగోలు చేస్తారు. తక్కువ ధరలో, సింపుల్ గా ఉండే బైక్లను ముఖ్యంగా ఎంచుకుంటారు. అలాంటి అతి తక్కువ ధరలో లభించే బైక్లలో బజాజ్ ప్లాటినా ముందుంటుంది. బజాజ్ కంపెనీ తాజాగా ప్లాటినా బైక్ను రెండు వేరియెంట్లలో అందిస్తోంది. ప్లాటినా 100 మరియు ప్లాటినా 100 డ్రమ్. అయితే..ప్లాటినా 100 ధర ₹65,407, ప్లాటినా 100 డ్రమ్ ధర ₹69,284గా ప్రకటించింది యాజమాన్యం. ఇవి ప్రస్తుతం మార్కెట్లో అత్యంత అఫోర్డబుల్ […] -
Health Risks of Plastic Bottles: ప్లాస్టిక్ బాటిళ్లతో తరచూ నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త..!
ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగడం ఎంతో సాధారణమైన చర్యే అయినా, ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలామంది “ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగితే ఏమవుతుందిలే!” అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ తాజా పరిశోధనలు దీనిని ఓ పెద్ద ఆరోగ్య హానిగా గుర్తిస్తున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లను మళ్లీ మళ్లీ వాడడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మనలో చాలా మంది పాత ప్లాస్టిక్ బాటిళ్లను కడిగి తిరిగి వాడుతుంటారు.ఇది పూర్తిగా మానేయాలని […] -
Woman Bitten by Snake: పామును పట్టేందుకు ప్రయత్నించిన మహిళ.. తర్వాత ఏమైందంటే..
చాలా మంది పాము కనిపించగానే భయంతో వణికిపోతారు. కొందరు అక్కడి నుంచి సైతం పరుగులు తీస్తారు. అయితే చాలా అరుదుగా కొంతమంది మాత్రమే పాము దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. పాములను పట్టుకునే సమయంలో కాటు వేసే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే అనుభవం ఉన్నవారే ఇలాంటి పనులు చేయాలని నిపుణులు సూచిస్తారు. ఇటీవల ఓ మహిళ పామును పట్టుకునే ప్రయత్నంలో పాము కాటుకు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక గ్రామంలో పొదల్లో […]
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?